తనను తానే పెళ్లి చేసుకున్న యువతి.. ముద్దుకూడా! వెబ్ దునియా
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!సాక్షి
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దు
ప్రియురాలిని పోక్ చేశాడన్న కోపంతో హత్యే చేసేశాడు!: నాలుగేళ్ల జైలు వెబ్ దునియా
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్బుక్లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్యసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్బుక్లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్య
వైద్యత్రయానికి నోబెల్ Andhrabhoomi
స్టాక్హోం, అక్టోబర్ 6: పరిసరాలకు అనుగుణంగా మారడానికి మెదడులో ఏ రకమైన మార్పులు చోటుచేసుకుంటాయో వివరించే 'బ్రెయిన్ జిపిఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురు శాస్తవ్రేత్తలకు వైద్య రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారం లభించింది. బ్రిటీష్- అమెరికా పరిశోధకుడు జాన్ ఓ కీఫె, నార్వేకు చెందిన దంపతులు ఎడ్వర్డ్, మే బ్రిట్ మోసర్లు సోమవారం ఈ ...
వైద్యంలో ముగ్గురికి నోబెల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదడు దిక్సూచి వ్యవస్థకు నోబెల్!సాక్షి
వైద్య రంగంలో నోబెల్ పురస్కారాలుతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
స్టాక్హోం, అక్టోబర్ 6: పరిసరాలకు అనుగుణంగా మారడానికి మెదడులో ఏ రకమైన మార్పులు చోటుచేసుకుంటాయో వివరించే 'బ్రెయిన్ జిపిఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురు శాస్తవ్రేత్తలకు వైద్య రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారం లభించింది. బ్రిటీష్- అమెరికా పరిశోధకుడు జాన్ ఓ కీఫె, నార్వేకు చెందిన దంపతులు ఎడ్వర్డ్, మే బ్రిట్ మోసర్లు సోమవారం ఈ ...
వైద్యంలో ముగ్గురికి నోబెల్
మెదడు దిక్సూచి వ్యవస్థకు నోబెల్!
వైద్య రంగంలో నోబెల్ పురస్కారాలు
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్ సాక్షి
జమ్మూ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని మళ్లీ ఉల్లంఘిస్తూ జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)వెంబటి ఉన్న 10 సరిహద్దు కేంద్రాలు, జనావాసాలపై పాకిస్తాన్ దళాలు భారీస్థాయిలో మోర్టార్ దాడులు, కాల్పులకు దిగాయి. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా పాక్ దళాలు జరిపిన ఈ కాల్పు ల్లో ఆర్నియా ...
సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
బరితెగించిన పాక్Andhrabhoomi
భారత్ సైనికులపై పాక్ కాల్పులుKandireega
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
జమ్మూ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని మళ్లీ ఉల్లంఘిస్తూ జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)వెంబటి ఉన్న 10 సరిహద్దు కేంద్రాలు, జనావాసాలపై పాకిస్తాన్ దళాలు భారీస్థాయిలో మోర్టార్ దాడులు, కాల్పులకు దిగాయి. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా పాక్ దళాలు జరిపిన ఈ కాల్పు ల్లో ఆర్నియా ...
సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు
బరితెగించిన పాక్
భారత్ సైనికులపై పాక్ కాల్పులు
ఇరాన్ రహస్యాల ఆధీనానికి ఇస్లామిక్ ఉగ్రవాదులు వెబ్ దునియా
ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రహస్యాలను, అణ్వాయుధాలను కూడా చేజిక్కించుకోవడానికి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భద్రతా బలగాలు వారినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధానికి ...
అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్నుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రహస్యాలను, అణ్వాయుధాలను కూడా చేజిక్కించుకోవడానికి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భద్రతా బలగాలు వారినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధానికి ...
అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్ను
హాంకాంగ్లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు (ఫోటోలు) Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారని ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది. హాంకాంగ్లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ...
రణరంగంగా మారిన హాంకాంగ్!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారని ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది. హాంకాంగ్లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ...
రణరంగంగా మారిన హాంకాంగ్!
జిహాదీ జాన్ను వేటాడండి: డేవిడ్ కామెరాన్ వెబ్ దునియా
తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ హెన్నింగ్ ...
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'సాక్షి
ఐఎస్ దురాగతం..10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదలOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ హెన్నింగ్ ...
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
ఐఎస్ దురాగతం..
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల
నార్త్ టెక్సాస్లో మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా సాక్షి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది.
డల్లాస్లో 'మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజా'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది.
డల్లాస్లో 'మహాత్మా గాంధీ మోమోరియల్ ప్లాజా'
ఈ ఏడాది చివరికల్లా తొలి ఆన్లైన్ మర్డర్! సాక్షి
లండన్: ఆన్లైన్.. వస్తువు కొనాలన్నా, దేనికైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. దేనికైనా ఆన్లైన్..! ఎన్నో పనులను సులభతరం చేసిన ఈ మాధ్యమం ద్వారా హత్యలు కూడా జరగనున్నాయట! ఈ ఏడాది చివరి నాటికి హ్యాక్ చేసిన ఇంటర్నెట్ అనుసంధానిత పరికరం ద్వారా ప్రపంచంలోనే తొలి ఆన్లైన్ హత్య జరిగే అవకాశముందని భద్రతా నిపుణులు హెచ్చరించారు. సైబర్ నేరస్తులు ఆన్లైన్ ...
ఇంకా మరిన్ని »
లండన్: ఆన్లైన్.. వస్తువు కొనాలన్నా, దేనికైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. దేనికైనా ఆన్లైన్..! ఎన్నో పనులను సులభతరం చేసిన ఈ మాధ్యమం ద్వారా హత్యలు కూడా జరగనున్నాయట! ఈ ఏడాది చివరి నాటికి హ్యాక్ చేసిన ఇంటర్నెట్ అనుసంధానిత పరికరం ద్వారా ప్రపంచంలోనే తొలి ఆన్లైన్ హత్య జరిగే అవకాశముందని భద్రతా నిపుణులు హెచ్చరించారు. సైబర్ నేరస్తులు ఆన్లైన్ ...
అమ్మో.. అద్దాల బ్రిడ్జి.. సాక్షి
చైనాలో ఇటీవల ప్రారంభించిన ఈ వంతెన ప్రస్తుతం అక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఇది గ్లాస్ బ్రిడ్జి.. అంటే కింద అంతా గ్లాసుతో పారదర్శకంగా ఉంటుందన్నమాట. పింగ్జియాంగ్లో రెండు పర్వతాల మధ్య 984 అడుగుల మేర నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడవాలంటే చాలా మంది భయపడతారు. 590 అడుగుల ఎత్తులో లోయ మధ్య ఉన్న ఈ వంతెనపై ...
ఇంకా మరిన్ని »
చైనాలో ఇటీవల ప్రారంభించిన ఈ వంతెన ప్రస్తుతం అక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఇది గ్లాస్ బ్రిడ్జి.. అంటే కింద అంతా గ్లాసుతో పారదర్శకంగా ఉంటుందన్నమాట. పింగ్జియాంగ్లో రెండు పర్వతాల మధ్య 984 అడుగుల మేర నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడవాలంటే చాలా మంది భయపడతారు. 590 అడుగుల ఎత్తులో లోయ మధ్య ఉన్న ఈ వంతెనపై ...
沒有留言:
張貼留言