2014年10月6日 星期一

2014-10-07 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
హైదరాబాద్‌లో బాబోయ్ చిరుతపులి... గుండెల్లో రైళ్లు  వెబ్ దునియా
హైదరాబాద్ శివార్లలో చిరుత విహరిస్తూ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. రాజేంద్రనగర్ చుట్టపక్కల వున్న గ్రామాలలో గత కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోందని చెపుతున్నారు. ఐతే ఇప్పటివరకు ఈ చిరుత మనుషుల మీద దాడి చేయపోయినప్పటికీ ఒక లేగదూడను చంపి తిన్నట్లు స్థానికులు చెపుతున్నారు. కొంతమంది చిరుతపులిని చూసినట్టు కూడా చెబుతున్నారు.
హైదరాబాద్‌లో బాబోయ్ చిరుతపులి   తెలుగువన్
చిరుత సంచారంతో వణుకుతున్న గ్రామస్తులు   Andhrabhoomi
రాజధానిలో చిరుత: వణుకున్న జనం   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చెన్నైయిన్ క్లబ్‌లో ధోనీకి భాగస్వామ్యం  Andhrabhoomi
చెన్నై, అక్టోబర్ 6: క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ మాదిరిగానే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒక సాకర్ క్లబ్‌లో భాగస్వామిగా మారాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పోటీపడనున్న చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌లో సహభాగస్వామి అయ్యాడు. ఇప్పటికే ఈ క్లబ్‌లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భాగస్వామి. తాజాగా ధోనీ ఒప్పందంపై ...

ఐఎస్‌ఎల్‌లో ధోని కూడా...   సాక్షి
ఐఎస్‌ఎల్‌లో ధోనీకీ ఓ జట్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎస్ఎల్ లీగ్: చెన్నై జట్టుకు సహ యజమానిగా ధోనీ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


మాదాపూర్ శివారులో చిరుత సంచారం  సాక్షి
మాక్లూర్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి సంచరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరికి అటవీ ప్రాంతం వైపు గుట్టపై బండరాయి మీద చిరుత పులి కన్పిచింది. వారు వెంటనే మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రావు, మాక్లూర్ ...

మాదాపూర్ శివారులో చిరుత   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఐఎస్ఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన నీతా అంబానీ: బరిలోకి 8 జట్లు!  వెబ్ దునియా
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ట్రోఫీని పుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌డీ) ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆయా ప్రాంజైజీల తరుపున బరిలోకి దిగబోతున్న అంతర్జాతీయ పుట్‌బాల్ దిగ్గజాలు ఫ్రెడెరిక్ జుంగ్ బర్గ్, డెల్ పియరో, క్యాప్ డెవిలా, డేవిడ్ ట్రెజెగుట్, రాబర్ట్ పిరాస్, లూయిస్ గార్సియా, డేవిడ్ జేమ్స్ ...

ఐఎస్ఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన నీతా అంబానీ (ఫోటో)   Oneindia Telugu
ఐఎస్‌ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఆ నిర్ణయం సరైనదే  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 6: ఆసియా క్రీడల్లో పాల్గొనాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అన్నది. ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ ...

ప్రతిసారీ గర్వపడతా   సాక్షి
సాకేత్‌కు రివార్డు ప్రకటించాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తా: సానియా   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భర్త వస్తే: బాధపడ్డ సానియా, 17 ఏళ్ల బాలిక సంచలనం  Oneindia Telugu
న్యూఢిల్లీ: నా భర్త షోయబ్ మాలిక్ భారత్ వచ్చినప్పుడు తాను ఇక్కడ లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందని టెన్నిస్ తార సానియా మీర్జా సోమవారం అన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని ఆమె అన్నారు. తాను వచ్చే ఒలింపిక్స్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్ దాకా ఆడుతూ ఉంటే తాను అప్పడి ఒలింపిక్స్‌లో ...

మగ రెజ్లర్‌ను మట్టికరిపించిన 17 ఏళ్ల బాలిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మల్లయోధుడిని మట్టికరిపించిన అమ్మాయి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టిన గౌతం గంభీర్!  వెబ్ దునియా
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్.. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించేందుకు త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నిలో సత్తా చాటాలని గౌతీ భావిస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించినా నిలదొక్కుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో ఆడిన చివరి రెండు టెస్టుల్లో 0, 3, 4, ...

దేశవాళీ క్రికెట్ పై గంభీర్ దృష్టి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఇంచియాన్‌లో ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యం  Oneindia Telugu
ఇంచియాన్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక క్రీడాకారులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. శ్రీలంక హాకీ క్రీడాకారుడు ప్రసన్న దిననాయకే, మరో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు గత శనివారం రాత్రి నుంచి కనిపించుకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. ఇంచియాన్‌లో ఇద్దరు శ్రీలంక ...

ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సీఎల్టీ-20, ఐపీఎల్లో రైనా రికార్డులు, కోహ్లీ నుండి..  thatsCricket Telugu
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్‌లో సూపర్ స్టార్‌గా వెలుగుతున్న సురేష్ రైనా చాంపియన్స్ లీగ్ టీ-20లో రికార్డుల రారాజుగా వెలిగిపోతున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో ఈసారి ఐపిఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ పైన చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రైనా 62 బంతులు ఎదుర్కొని, అజేయంగా 109 ...

రికార్డుల రారాజు రైనా   Andhrabhoomi
సురేష్ రైనా వీరవిహారం : చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 విజేత సీఎస్‌కే!   వెబ్ దునియా
'కింగ్స్' కే కిరీటం   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  10tv   
మరో రెండురోజుల పాటు ఎండల తీవ్రత  Andhrabhoomi
విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరో రెండు రోజుల పాటు అధికంగా ఉంటుందని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసింది. తెలంగాణ, రాయలసీమలలో సాధారణం కంటే 5 డిగ్రీలు, కోస్తాంధ్రలో 4డీగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ఉక్కపోత కొనసాగుతుందని పేర్కొంది.
రాష్ర్టంలో మండుతున్న ఎండలు   సాక్షి
'మండే' కాలం..   10tv
రాష్ట్రంలో మండుతున్న ఎండలు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言