2014年10月6日 星期一

2014-10-07 తెలుగు (India) ఇండియా


మంత్రుల ఆస్తులు: టాప్‌లో అరుణ్ జైట్లీ, చివరన వెంకయ్య  Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. అరుణ్ జైట్లీ రక్షణ శాఖ బాధ్యతలనూ పర్యవేక్షిస్తున్నారు. అరుణ్ జైట్లీ ఆస్తుల విలువ రూ.72.10 కోట్లు. జాబితాలో అతి తక్కువ ఆస్తితో చిట్టచివరి స్థానంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉన్నారు. సోమవారం ప్రధాన ...

ఆస్పత్రి నుంచి అరుణ్ జైట్లీ డిశ్చార్జ్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జయలలిత పిటిషన్‌పై విచారణ: భారీ బందోబస్తు  Oneindia Telugu
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న జయలలిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులోని 14వ బెంచ్‌లో విచారణ ప్రారంభం కానుంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత నెల 27న జయలలితను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వందకోట్ల జరిమానా ...

పార్టీల వివాదం వల్లే జయలలితకు శిక్ష   Andhrabhoomi
కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'   సాక్షి
చిక్కుల్లో కర్నాటక..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లుంగీడాన్స్ హనీసింగ్ కొత్త అవతారం  తెలుగువన్
'లుంగీడాన్స్' పాట పాడిన యోయో హనీసింగ్ ఎన్నికల ప్రచారంలోకి దిగాడు. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ తరఫున యోయో హనీసింగ్ ప్రచారం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సదరు పార్టీ నాయకుడు, చౌతాలా మనవడు కరణ్ చౌతాలా తెలిపారు. అవినీతి ఆరోపణల కేసులో జైల్లో వున్న ఓం ప్రకాశ్ చౌతాలా కూడా బెయిల్‌పై బయటకు ...

ఎన్నికల ప్రచారంలో లుంగి డాన్స్ సింగర్ యోయో హనీసింగ్‌!   వెబ్ దునియా
హర్యానా ఎన్నికలు: ప్రచార బరిలోకి దిగనున్న రాక్ స్టార్   Oneindia Telugu
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోదీపై థరూర్ ప్రశంసల వర్షం  10tv
హైదరాబాద్: ఏమైందో తెలియదు కానీ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొన్నాళ్ల నుంచి అదే పనిగా ప్రధాని మోదీని తెగ పొగిడేస్తున్నాడు.మోదీ పాలన భేష్‌, సంస్కరణలు సూపర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సొంత పార్టీ వాళ్లు పొగిడితే ఏం కిక్‌ ఉంటుంది. ప్రత్యర్ధి ఆకాశానికెత్తేస్తే కదా అసలు మజా అనుకున్న మోదీ కూడా శశిథరూర్‌కు ప్రాధాన్యత ఇవ్వటం ...

మోడీపై పొగడ్తలు ఆపండి: శశిథరూర్‌కు కేరళ కాంగ్రెస్   Oneindia Telugu
నరేంద్ర మోడీ భజన ఆపండి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భార్యాభర్తలు: ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు  Oneindia Telugu
హర్దోయ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్‌లోని రాఘవ్‌పూర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు గొడ్డళ్లతో దాడి చేసుకుని మృతి చెందారు. ఈ హత్యలకు కుటుంబకలహాలే కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం రమాకాంత్(30), గుడియా(28) అనే దంపతులు గొడవపడ్డారు. వివాదం మరింత ముదరడంతో ...

ఒకర్నొకరు చంపుకున్న జంట   తెలుగువన్
పరస్పరం చంపుకొన్న భార్యాభర్తలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్వచ్ఛ్ భారత్: చీపురు పట్టిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్  వెబ్ దునియా
'ఐస్ బకెట్ చాలెంజ్'‌లా 'స్వచ్ఛ భారత్' సైతం మంచి ఆదరణ చూరగొంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2న 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఆయన చీపురు పట్టి ఊడ్చి తన సంకల్పాన్ని చాటారు. 'స్వచ్ఛ భారత్' చాలెంజ్‌లో భాగంగా మోడీ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రాలను ...

సచిన్ చీపురు పట్టాడు   Kandireega
స్వచ్ఛ భారత్‌: చీపురు పట్టిన సచిన్ (ఫోటోలు)   Oneindia Telugu
మోదీ మాట్లాడిన చోట శివసేన 'స్వచ్ఛ్ భారత్'   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'స్వచ్ఛ భారత్‌'కు 2 లక్షల కోట్లు - వెంకయ్య నాయుడు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్ర భారత్‌ కోసం గాంధీ జయంతి రోజు ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్‌ అభియాన్‌'' పథకం కోసం వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. సోమవారం కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులతో కలిసి ...

జయమ్మపై వెంకయ్య నో కామెంట్ : స్వచ్ఛ భారత్ యాంత్రికం కాదు!   వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలి   Namasthe Telangana
స్వచ్ఛ భారత్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి   Andhrabhoomi
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్  సాక్షి
జమ్మూ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని మళ్లీ ఉల్లంఘిస్తూ జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)వెంబటి ఉన్న 10 సరిహద్దు కేంద్రాలు, జనావాసాలపై పాకిస్తాన్ దళాలు భారీస్థాయిలో మోర్టార్ దాడులు, కాల్పులకు దిగాయి. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా పాక్ దళాలు జరిపిన ఈ కాల్పు ల్లో ఆర్నియా ...

సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు   Namasthe Telangana
బరితెగించిన పాక్   Andhrabhoomi
భారత్ సైనికులపై పాక్ కాల్పులు   Kandireega
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 27 వార్తల కథనాలు »   


ముడుపులు తీసుకోమన్న గడ్కరీకి ఇసి నోటీసు!  Andhrabhoomi
ముంబయి/న్యూఢిల్లీ, అక్టోబర్ 6: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మహారాష్టల్రో రాజకీయ నాయకుల నుంచి ముడుపులు స్వీకరించాలని బహిరంగంగా ఓటర్లకు సూచించడం ద్వారా బిజెపి మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివాదానికి తెర లేపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ (ఇసి) ఆయనకు సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మీకు 10 రోజుల్లో లక్ష్మీ దర్శనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


కుటుంబ పాలన వద్దు  Andhrabhoomi
హిస్సార్: హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు కుటుంబపాలన చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. సోమవారం ఆయన హర్యానాలోని హిస్సార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని, బిజెపికి పూర్తి ఆధిక్యతనివ్వాలని కోరారు.
కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు చేస్తోంది : మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారసత్వ రాజకీయాలు వద్దు: మోదీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言