2014年10月6日 星期一

2014-10-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
బాలకృష్ణ సూచనతో చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారనున్నారు. ఇప్పుడు ఆయన నివాసం ఉంటున్న జూబిలీ హిల్స్ ఇంటిని ఖాళీ చేసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ని అధికార నివాసంగా మార్చుకుని, అక్కడే నివాసం ఉండనున్నారు. అలాగే జూబిలీ హిల్స్‌లోని ఇంటిని కూల్చేసి ఆ స్థలంలో అధునాతన ఇంటిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
బాలకృష్ణ సూచనతో బాబు కొత్త ఇంటి నిర్మాణం   వెబ్ దునియా
బాలయ్య సెంటిమెంట్‌తోనే బాబు ఇల్లు మార్పు   Palli Batani
మారాలనుకుంటున్న చంద్రబాబు, బాలకృష్ణ సూచన!   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బస్సు బోల్తా- 40 మందికి గాయాలు  తెలుగువన్
కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన కొంతమంది తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ ...

బస్సు బోల్తా : 40 మందికి గాయాలు.. ఇద్దరికి సీరియస్!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అనంత నుంచే వాటర్‌ గ్రిడ్‌ : ఏపీ సీఎం చంద్రబాబు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరువును చూసి మనం భయపడకూడదు.. కరువుకే మనమంటే భయం పుట్టేలా చేయాలి..ఆళఙలిలనల అలా చేసి చూపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరువును ఎదుర్కొనేందుకు ఇక్రిశాట్‌ సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం ...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం   Andhrabhoomi
రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!   సాక్షి
వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయాలి.. కలాం..   తెలుగువన్

అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేంద్ర హోంశాఖకు గురుప్రసాద్ లేఖ... ఇద్దరు పిల్లల సంగతి...  వెబ్ దునియా
ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య ఘాతుకానికి పాల్పడటానికి ముందు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సంగతి బయటపడింది. ప్రసాద్ 498ఏ చట్టం (గృహహింస చట్టం) సవరించాలని కేంద్ర హోంశాఖను లేఖలో కోరుతూ, తన భార్య తనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టిందని అందులో పేర్కొన్నాడు. తన భార్యను తాను ఎలాంటి వేధింపులకు ...

కేంద్ర హోంశాఖకు గురుప్రసాద్ లేఖ   తెలుగువన్
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ప్రొఫెసర్ గురుప్రసాద్   Namasthe Telangana
పథకం ప్రకారమే పిల్లలను చంపిన ప్రొఫెసర్ (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 32 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లుంగీడాన్స్ హనీసింగ్ కొత్త అవతారం  తెలుగువన్
'లుంగీడాన్స్' పాట పాడిన యోయో హనీసింగ్ ఎన్నికల ప్రచారంలోకి దిగాడు. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ తరఫున యోయో హనీసింగ్ ప్రచారం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సదరు పార్టీ నాయకుడు, చౌతాలా మనవడు కరణ్ చౌతాలా తెలిపారు. అవినీతి ఆరోపణల కేసులో జైల్లో వున్న ఓం ప్రకాశ్ చౌతాలా కూడా బెయిల్‌పై బయటకు ...

ఎన్నికల ప్రచారంలో లుంగి డాన్స్ సింగర్ యోయో హనీసింగ్‌!   వెబ్ దునియా
హర్యానా ఎన్నికలు: ప్రచార బరిలోకి దిగనున్న రాక్ స్టార్   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జయలలిత పిటిషన్‌పై విచారణ: భారీ బందోబస్తు  Oneindia Telugu
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న జయలలిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులోని 14వ బెంచ్‌లో విచారణ ప్రారంభం కానుంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత నెల 27న జయలలితను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వందకోట్ల జరిమానా ...

పార్టీల వివాదం వల్లే జయలలితకు శిక్ష   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


భర్త చేతిలో భార్య హతం  సాక్షి
లింగాల: మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచిన ఓ భర్త జీతాంతం తోడు ఉంటాననే మాటమరిచి భార్య ను హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అంబట్‌పల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు శ్రీశైలం, రేణుక భార్యాభర్తలు కాగా వారికి ఇద్దరుపిల్ల లు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాలు నెలకొన్నాయి.
భార్యను కొట్టిచంపిన భర్త   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఘనంగా బక్రీద్  సాక్షి
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు బక్రీద్ (ఈదుల్‌జుహా) పండుగను సోమవారం జిల్లావ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని అన్నిపట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లింలు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు ...

ఢిల్లీలో బక్రీద్ ప్రార్థనలు   Andhrabhoomi
భక్తి శ్రద్ధలతో బక్రీద్   తెలుగువన్
కర్ణాటకలో బక్రీద్‌ వేడుకలు, బెంగళూరులో 30 చోట్ల ప్రార్థనలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 56 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మంత్రుల ఆస్తులు: టాప్‌లో అరుణ్ జైట్లీ, చివరన వెంకయ్య  Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. అరుణ్ జైట్లీ రక్షణ శాఖ బాధ్యతలనూ పర్యవేక్షిస్తున్నారు. అరుణ్ జైట్లీ ఆస్తుల విలువ రూ.72.10 కోట్లు. జాబితాలో అతి తక్కువ ఆస్తితో చిట్టచివరి స్థానంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉన్నారు. సోమవారం ప్రధాన ...


ఇంకా మరిన్ని »   


మోదీపై థరూర్ ప్రశంసల వర్షం  10tv
హైదరాబాద్: ఏమైందో తెలియదు కానీ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొన్నాళ్ల నుంచి అదే పనిగా ప్రధాని మోదీని తెగ పొగిడేస్తున్నాడు.మోదీ పాలన భేష్‌, సంస్కరణలు సూపర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సొంత పార్టీ వాళ్లు పొగిడితే ఏం కిక్‌ ఉంటుంది. ప్రత్యర్ధి ఆకాశానికెత్తేస్తే కదా అసలు మజా అనుకున్న మోదీ కూడా శశిథరూర్‌కు ప్రాధాన్యత ఇవ్వటం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言