2014年10月6日 星期一

2014-10-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
బాలకృష్ణ సూచనతో చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారనున్నారు. ఇప్పుడు ఆయన నివాసం ఉంటున్న జూబిలీ హిల్స్ ఇంటిని ఖాళీ చేసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ని అధికార నివాసంగా మార్చుకుని, అక్కడే నివాసం ఉండనున్నారు. అలాగే జూబిలీ హిల్స్‌లోని ఇంటిని కూల్చేసి ఆ స్థలంలో అధునాతన ఇంటిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
బాలకృష్ణ సూచనతో బాబు కొత్త ఇంటి నిర్మాణం   వెబ్ దునియా
బాలయ్య సెంటిమెంట్‌తోనే బాబు ఇల్లు మార్పు   Palli Batani
మారాలనుకుంటున్న చంద్రబాబు, బాలకృష్ణ సూచన!   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అనంత నుంచే వాటర్‌ గ్రిడ్‌ : ఏపీ సీఎం చంద్రబాబు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరువును చూసి మనం భయపడకూడదు.. కరువుకే మనమంటే భయం పుట్టేలా చేయాలి..ఆళఙలిలనల అలా చేసి చూపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరువును ఎదుర్కొనేందుకు ఇక్రిశాట్‌ సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం ...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం   Andhrabhoomi
రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!   సాక్షి
వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయాలి.. కలాం..   తెలుగువన్
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బస్సు బోల్తా- 40 మందికి గాయాలు  తెలుగువన్
కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన కొంతమంది తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ ...

బస్సు బోల్తా : 40 మందికి గాయాలు.. ఇద్దరికి సీరియస్!   వెబ్ దునియా
బస్ బోల్తా- 40 మంది కి గాయాలు   News Articles by KSR
ప్రైవేట్ బస్సుబోల్తా, 30 మందికి గాయాలు   Namasthe Telangana
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేంద్ర హోంశాఖకు గురుప్రసాద్ లేఖ... ఇద్దరు పిల్లల సంగతి...  వెబ్ దునియా
ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య ఘాతుకానికి పాల్పడటానికి ముందు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సంగతి బయటపడింది. ప్రసాద్ 498ఏ చట్టం (గృహహింస చట్టం) సవరించాలని కేంద్ర హోంశాఖను లేఖలో కోరుతూ, తన భార్య తనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టిందని అందులో పేర్కొన్నాడు. తన భార్యను తాను ఎలాంటి వేధింపులకు ...

కేంద్ర హోంశాఖకు గురుప్రసాద్ లేఖ   తెలుగువన్
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ప్రొఫెసర్ గురుప్రసాద్   Namasthe Telangana
పథకం ప్రకారమే పిల్లలను చంపిన ప్రొఫెసర్ (పిక్చర్స్)   Oneindia Telugu
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 32 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఘనంగా బక్రీద్  సాక్షి
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు బక్రీద్ (ఈదుల్‌జుహా) పండుగను సోమవారం జిల్లావ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని అన్నిపట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లింలు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు ...

ఢిల్లీలో బక్రీద్ ప్రార్థనలు   Andhrabhoomi
భక్తి శ్రద్ధలతో బక్రీద్   తెలుగువన్
కర్ణాటకలో బక్రీద్‌ వేడుకలు, బెంగళూరులో 30 చోట్ల ప్రార్థనలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 56 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'అలయ్‌ బలయ్‌': చంద్రబాబు - కేసీఆర్ భాయ్.. భాయ్...  వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో ప్రతి యేడాది నిర్వహించే 'అలయ్‌ బలయ్‌' కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులు పాల్గొన్నారు. అలాగే ...

చంద్రబాబు - కేసీఆర్ అలయ్ బలయ్.. హ్యాపీ..   తెలుగువన్
మళ్లీ కలిసిన తెలుగు సీఎంలు   Kandireega
చంద్రబాబును కర్కోటకుడన్న కెసిఆర్   News Articles by KSR
సాక్షి   
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 32 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి..బంట్రోతులతో మీటింగ్ పెట్టించి..?  వెబ్ దునియా
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ టిడిపి ఎమ్మెల్యే ఏ.రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతల తీరుని ఆయన దుయ్యబట్టారు. తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను విమర్శిస్తే విద్యుత్ కష్టాలు తీరవని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ...

ఒకే వేదికపై ఎర్రబెల్లి,రేవంత్ రెడ్డి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


భర్త చేతిలో భార్య హతం  సాక్షి
లింగాల: మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచిన ఓ భర్త జీతాంతం తోడు ఉంటాననే మాటమరిచి భార్య ను హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అంబట్‌పల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు శ్రీశైలం, రేణుక భార్యాభర్తలు కాగా వారికి ఇద్దరుపిల్ల లు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాలు నెలకొన్నాయి.
భార్యను కొట్టిచంపిన భర్త   Andhrabhoomi
భార్యను హత్య చేసిన భర్త   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
మెట్రో పోలీస్ సదస్సు: పలు అంశాలపై చర్చ(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో మెట్రో పోలీస్ ప్రపంచ మేయర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. స్మార్ట్ సిటీస్ అండ్ సిటీస్ ఫర్ ఆల్ అనే ఎజెండాతో నేటి నుంచి 10 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 400మంది ప్రతినిధులు, మనదేశంలోని 458 నగరాల నుంచి 1,653 మంది మేయర్లు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు ...

మెట్రో పోలీస్ సదస్సుకు 857 మంది ప్రతినిధులు   సాక్షి
హైదరాబాద్‌దే భవిష్యత్   Namasthe Telangana
నేటి నుండి మెట్రో పొలిస్ సదస్సు..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జన్మభూమి: ఎమ్మెల్యేల అసంతృప్తి.. వైకాపానే కారణమా?  వెబ్ దునియా
జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలాగే భావిస్తున్నారని అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన జన్మభూమిలో ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఉండేది. కానీ ఈ జన్మభూమిలో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా ...

జన్మభూమి కార్యక్రమంలో మాకు విలువేది?   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言