కేసీఆర్, చంద్రబాబు అలయ్ బలయ్ సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఔను.. వారిద్దరూ మరోసారి కలుసుకున్నారు! తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఎదురుపడి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ జలవిహార్లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ఇందుకు వేదికైంది. వీరిద్దరూ వేదికపై ఒకే ...
అలయ్-బలయ్లో అపురూప దృశ్యం అలయ్-బలయ్ చెప్పుకున్న చంద్రబాబు, కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు సరికొత్త నినాదం : జై ఆంధ్రప్రదేశ్ - జై తెలంగాణ!వెబ్ దునియా
బాబు-కేసీఆర్ ఆలింగనం: జై తెలంగాణ, జై ఏపీ..Oneindia Telugu
Andhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ఔను.. వారిద్దరూ మరోసారి కలుసుకున్నారు! తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఎదురుపడి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ జలవిహార్లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ఇందుకు వేదికైంది. వీరిద్దరూ వేదికపై ఒకే ...
అలయ్-బలయ్లో అపురూప దృశ్యం అలయ్-బలయ్ చెప్పుకున్న చంద్రబాబు, కేసీఆర్
చంద్రబాబు సరికొత్త నినాదం : జై ఆంధ్రప్రదేశ్ - జై తెలంగాణ!
బాబు-కేసీఆర్ ఆలింగనం: జై తెలంగాణ, జై ఏపీ..
ముజఫర్ నగర్లో వివాహిత గ్యాంగ్ రేప్ : రేపిస్టుల అరెస్టు! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత (25)పై ఇద్దరు యువకులు దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బమన్ హెరీ గ్రామానికి చెందిన ఓ వివాహిత, తన ...
అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత (25)పై ఇద్దరు యువకులు దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బమన్ హెరీ గ్రామానికి చెందిన ఓ వివాహిత, తన ...
అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్
అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్
తెరాస ప్లీనరీకి భారీ ఏర్పాట్లు Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 5: ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే టిఆర్ఎస్ ప్లీనరీ కోసం ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్రావు కమిటీలను వేశారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఛైర్మన్గా తీర్మానాల కమిటీ ఏర్పాటైంది. 11వ తేదీన ప్లీనరీ ఎల్బి స్టేడియంలో జరుగుతుంది. 12న సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్లీనరీ కోసం నగర ...
మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాంసాక్షి
టీఆర్ఎస్ తీర్మానాల కమిటీ చైర్మన్గా కేకేNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 5: ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే టిఆర్ఎస్ ప్లీనరీ కోసం ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్రావు కమిటీలను వేశారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఛైర్మన్గా తీర్మానాల కమిటీ ఏర్పాటైంది. 11వ తేదీన ప్లీనరీ ఎల్బి స్టేడియంలో జరుగుతుంది. 12న సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్లీనరీ కోసం నగర ...
మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం
టీఆర్ఎస్ తీర్మానాల కమిటీ చైర్మన్గా కేకే
'అమ్మాయిల్ని వేధిస్తే కళ్లు పీకేస్తాం': గల్ఫ్ తరహా చట్టం! Oneindia Telugu
హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మృగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. రాజధానిలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలను నిర్మూలించేందుకు నడుం బిగించింది. అందుకోసం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడవద్దని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మాయిల వెంటపడి ...
మృగాళ్ల ఆగడాలకు చెక్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మృగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. రాజధానిలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలను నిర్మూలించేందుకు నడుం బిగించింది. అందుకోసం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడవద్దని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మాయిల వెంటపడి ...
మృగాళ్ల ఆగడాలకు చెక్
అల్లరి నరేష్ నాకు అండగా నిలబడ్డారు... దర్శకుడు బి.చిన్ని వెబ్ దునియా
సిరి సినిమా బ్యానర్పై ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరోహీరోయిన్లుగా, కార్తీక ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. బి.చిన్ని దర్శకుడు. శేఖర్చంద్ర, వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి ...
నేను, కార్తీక పోటీపడి నటించాం : 'అల్లరి' నరేశ్సాక్షి
పాటల్లో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సిరి సినిమా బ్యానర్పై ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరోహీరోయిన్లుగా, కార్తీక ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. బి.చిన్ని దర్శకుడు. శేఖర్చంద్ర, వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి ...
నేను, కార్తీక పోటీపడి నటించాం : 'అల్లరి' నరేశ్
పాటల్లో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'
రాష్ర్టంలో మండుతున్న ఎండలు సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్లో చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇటీవల ఎండల తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో హైదరాబాద్లో 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ...
మండుతున్న ఎండలుAndhrabhoomi
'మండే' కాలం..10tv
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్లో చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇటీవల ఎండల తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో హైదరాబాద్లో 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ...
మండుతున్న ఎండలు
'మండే' కాలం..
స్వచ్ఛ భారత్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి Andhrabhoomi
నెల్లూరు టౌన్, అక్టోబర్ 5: మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన జయంతినాడు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మన దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని బాధ్యతలను అప్పజెప్పారని అన్నారు. ఆదివారం ...
ప్రజా ఉద్యమంలా 'స్వచ్ఛ భారత్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్యసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
నెల్లూరు టౌన్, అక్టోబర్ 5: మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన జయంతినాడు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మన దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని బాధ్యతలను అప్పజెప్పారని అన్నారు. ఆదివారం ...
ప్రజా ఉద్యమంలా 'స్వచ్ఛ భారత్'
ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్య
వృద్ధుడిని మింగిన మ్యాన్హోల్ పండుగకని వెళ్లి వస్తూ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రిటైర్డ్ ఉద్యోగి దుర్మరణంహైదరాబాద్, అక్టోబర్ 5: పాపం! 63 ఏళ్ల హేమంత్ కుమార్కు తెలియదు ఈ దసరానే తనకు చివరి పండుగ అవుతుందని! పండుగ రోజు సరదాగా గడిపి ఇంటికి తిరిగి వద్దామనుకున్న ఆయనకు తెలియదు తనకోసం మృత్యుబిలం పొంచి ఉందని! తన ప్రాణాలను కబళించడానికి మృత్యుదేవత మ్యాన్హోల్ రూపంలో ఎదురుచూస్తోందని! హైదరాబాద్లోని ...
మ్యాన్హోల్లో పడి వృద్ధుడి మృతిసాక్షి
వృద్ధుడిని మింగేసిన మ్యాన్హోల్Andhrabhoomi
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం బలిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
రిటైర్డ్ ఉద్యోగి దుర్మరణంహైదరాబాద్, అక్టోబర్ 5: పాపం! 63 ఏళ్ల హేమంత్ కుమార్కు తెలియదు ఈ దసరానే తనకు చివరి పండుగ అవుతుందని! పండుగ రోజు సరదాగా గడిపి ఇంటికి తిరిగి వద్దామనుకున్న ఆయనకు తెలియదు తనకోసం మృత్యుబిలం పొంచి ఉందని! తన ప్రాణాలను కబళించడానికి మృత్యుదేవత మ్యాన్హోల్ రూపంలో ఎదురుచూస్తోందని! హైదరాబాద్లోని ...
మ్యాన్హోల్లో పడి వృద్ధుడి మృతి
వృద్ధుడిని మింగేసిన మ్యాన్హోల్
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం బలి
రాజ్కోటి దగ్గర చాలా నేర్చుకున్నా : 'గాయకుడు' ఆడియోలో ఏఆర్.రెహ్మాన్ వెబ్ దునియా
శ్రీమతి లక్ష్మి సమర్పణలో ధీరు ఫిలింస్ పతాకంపై సిద్ధాన్స్ హీరోగా, అక్షర హీరోయిన్గా పరిచయం చేస్తూ కమల్ జి. దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మిస్తున్న 'గాయకుడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత ...
కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా - రెహమాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గాయకుడు' పాటలు విడుదలAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
శ్రీమతి లక్ష్మి సమర్పణలో ధీరు ఫిలింస్ పతాకంపై సిద్ధాన్స్ హీరోగా, అక్షర హీరోయిన్గా పరిచయం చేస్తూ కమల్ జి. దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మిస్తున్న 'గాయకుడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత ...
కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా - రెహమాన్
'గాయకుడు' పాటలు విడుదల
'శ్రీను, ప్రకాశ్ రాజ్ వివాదం సమసిపోతుంది' సాక్షి
రాజమండ్రి: నటుడు ప్రకాశ్ రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం త్వరలో సమసిపోతుందని మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకెక్కడం మంచిదికాదన్న ...
శ్రీనువైట్ల కౌంటర్ కి ప్రకాశ్రాజ్ అడల్ట్ జోక్ తో కౌంటర్FIlmiBeat Telugu
కొందరు మారరంతే-ప్రకాష్ రాజ్News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
రాజమండ్రి: నటుడు ప్రకాశ్ రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం త్వరలో సమసిపోతుందని మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకెక్కడం మంచిదికాదన్న ...
శ్రీనువైట్ల కౌంటర్ కి ప్రకాశ్రాజ్ అడల్ట్ జోక్ తో కౌంటర్
కొందరు మారరంతే-ప్రకాష్ రాజ్
沒有留言:
張貼留言