2014年10月5日 星期日

2014-10-06 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
భయం.. భయం..!  సాక్షి
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ సేనలు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ పది సార్లు పాక్ బలగాలు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆదివారం సైతం పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు భారీగా కాల్పులకు ...

పాక్ కాల్పుల ఉల్లంఘన, నలుగురు పౌరులు మృతి   Namasthe Telangana
పూంచ్ రంగంలో పాక్‌సైన్యం కాల్పులు   Andhrabhoomi
భారత సైన్యానికి పాక్ మాజీ అధినేత ముషారఫ్ హెచ్చరిక!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


అణ్వాయుధాల కోసం ఐఎస్‌ఐఎస్ ఆరాటం  Andhrabhoomi
లండన్, అక్టోబర్ 5: ఇటీవలి కాలంలో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రహస్యాలను, అణ్వాయుధాలను కూడా చేజిక్కించుకోవడానికి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భద్రతా బలగాలు వారినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధం కావాలని ...

అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్ను   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'జిహాదీ జాన్'ను వేటాడండి  Andhrabhoomi
లండన్, అక్టోబర్ 5: తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్‌నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ ...

'ఆ జీహాదీ జాన్‌ జాడను పసిగట్టండి'   సాక్షి
ఐఎస్ దురాగతం..   10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రవాస భారత ప్రొఫెసర్‌‌కు దక్కిన అరుదైన గౌరవం  Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో స్ధిరపడిన భారతీయ ప్రొఫెసర్ థామస్ కైలత్ (79)క అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక 'యుఎస్‌ నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌'కు ఆయన్ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనా రంగాల్లో కైలత్‌ చేసిన సేవలకు గుర్తింపుగా కైలత్‌తో పాటు మొత్తం పది మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ...

ప్రవాస భారత ప్రొఫెసర్‌కు అమెరికా అవార్డు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత సంతతి ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం   Andhrabhoomi
భారత ప్రొఫెసర్‌కు అమెరికా జాతీయ సైన్స్ అవార్డు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


విశాఖపై చిన్నచూపు!  సాక్షి
అమెరికా సహకారంతో దేశంలో స్మార్ట్ సిటీలుగా అవతరించే మూడు నగరాల్లో విశాఖ కూడా ఉంది. అంత ప్రాధాన్యమున్న విశాఖపై రాష్ర్ట ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఐఏఎస్ అధికారులను ఆగమేఘాలపై తరలించుకుపోతోంది. వారి స్థానంలో కొత్త అధికారుల నియామకంలో మీనమేషాలు లెక్కిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని కీలక శాఖలు చాలా వరకు ఇన్‌చార్జుల ...


ఇంకా మరిన్ని »   


సైఫాబాద్ ప్యాలెస్  సాక్షి
ఇదో అందమైన రాజ భవనం. ఎత్తై గేట్లు... భారీ గోడలు... ముచ్చటైన నిర్మాణం. అచ్చం లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను తలపించే భవనం... సైఫాబాద్ ప్యాలెస్. దాని వెనుకనున్న కథ 'సిటీ ప్లస్'కు ప్రత్యేకం. సైఫాబాద్ ప్యాలెస్‌ను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీపాషా తన నివాస గృహంగా నిర్మించాలనుకున్నాడు. లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఇది ఉండాలని ...


ఇంకా మరిన్ని »   


రన్ వేపై విమాన ప్రమాదం  సాక్షి
లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెక్సికో బయలుదేరుతున్న సమయంలో ఎరోమెక్సికో జెట్ విమానం ప్రమాదానికి గురైంది. విమాన రన్ వేపై ఏర్పాటు చేసిన వేగ నిరోధకాన్ని ఆ విమానం ఢీ కొట్టింది. దీంతో విమానం ఎడమ చేతి భాగం దెబ్బతిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 129 మంది ...


ఇంకా మరిన్ని »   


పెదవుల కదలికే పాస్ వర్డ్!  సాక్షి
లండన్: పెదవుల కదలికే కంప్యూటర్ పాస్ వర్డ్ కానుంది! పెదవుల కదలికను గ్రహించే కంప్యూటర్లు త్వరలో రానున్నాయి. మనుషులు మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరి పెదవుల కదలికల్లో తేడా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. జోర్డాన్ లోని ముటా యూనివర్సిటీ పరిశోధకుడు అహ్మద్ హసానత్ పెదవుల కదలికను గ్రహించే సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. మనుషులు ...


ఇంకా మరిన్ని »   


అత్యాధునిక క్షిపణిని పరీక్షించిన చైనా  Namasthe Telangana
బీజింగ్ : మిస్సైల్ రంగంలో చైనా తన శక్తిని మరోసారి చాటింది. అమెరికా, యురోపియన్ ఖండాల్లోని అనేక నగరాలను చేరుకోగల 10 వేలకిలోమీటర్ల రేంజ్ డీఎఫ్ 31బీ క్షిపణిని సెప్టెంబర్ 25 వ తేదీన దక్షిణ చైనాలోని తైయువాన్ స్పేస్ సెంటర్‌నుంచి ప్రయోగించింది. చైనా గతంలో ప్రయోగించిన డీఎఫ్ 31ఏతో పోలిస్తే డిఎప్31బీ మరింత శక్తిమంతమైంది. డీఎఫ్ 31ఏ లో మూడేసి ...

ఖండాంతర అణ్వస్త్ర క్షిపణిని పరీక్షించిన చైనా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నటి శ్రీలక్ష్మి నగల స్నాచింగ్ కేసు.. సీసీ టీవీ ఫూటేజీల పరిశీలన!  వెబ్ దునియా
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ కేసులో హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్ గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా ...

నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言