2014年10月5日 星期日

2014-10-06 తెలుగు (India) క్రీడలు


నేడు బక్రీద్ పర్వదినం  Namasthe Telangana
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులన్నీ సిద్ధమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఈద్గా, ఫతేపురి మసీదులలో లక్షల మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఎలాంటి భద్రతపరమైన సమస్యలు ...

త్యాగానికి ప్రతీక బక్రీద్   సాక్షి
గవర్నర్, సిఎంల బక్రీద్ శుభాకాంక్షలు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సురేష్ రైనా వీరవిహారం : చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 విజేత సీఎస్‌కే!  వెబ్ దునియా
బెంగళూరు వేదికగా జరిగిన చాంపియన్స్‌ లీగ్‌ టీ20 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండోసారి విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన తుదిపోరులో చెన్నై 8 వికెట్లతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే రెండు వికెట్లే కోల్పోయి చేరుకుంది. సురేష్ ...

సీఎల్టీ-20, ఐపీఎల్లో రైనా రికార్డులు, కోహ్లీ నుండి..   thatsCricket Telugu
రికార్డుల రారాజు రైనా   Andhrabhoomi
'కింగ్స్' కే కిరీటం   సాక్షి
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన  Andhrabhoomi
పాచిపెంట, అక్టోబర్ 5: గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా ఆదివారం సాయంత్రం మండలంలో చాపరాయవలస సమీపాన గిరిజన ప్రాంత భూములను కేంద్రబృందం సభ్యులు ఆర్.పి.సిసోడియా, దీనంసహాని, రామబ్రహ్మం, తదితరులు పరిశీలించారు. ఇక్కడ సాగు చేస్తున్న భూములు ప్రభుత్వ భూమి మాన్సాస్ సంబంధించి వివరాలను సబ్ కలెక్టర్ శే్వతామహంతిని అడిగి ...

గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


పింఛన్ల తొలగింపుపై పునర్విచారణ చేపట్టాలి  సాక్షి
సామాజిక పింఛన్ల జాబితాలో అర్హులను తొలగించడంపై వెంటనే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యంతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇస్తున్న రూ.200 ...

'ప్రాజెక్ట్టు అనంత' అమలుతో కరవుకు శాశ్వత పరిష్కారం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ప్రపంచకప్‌కు ముందు.. సొంత గడ్డపై...  సాక్షి
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌తో భారీ ప్రచారం అందుకున్న భారత్- వెస్టిండీస్ సిరీస్ ముగిసి ఏడాది కూడా కాలేదు. అప్పుడే మరోసారి విండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈసారి టూర్‌ను ఆ జట్టు వన్డే సిరీస్‌తో ప్రారంభించనుంది. సొంతగడ్డపై ఆడుతున్న ధోని సేన బలాబలాలను బట్టి చూస్తే వన్డేల్లో ప్రత్యర్థికంటే ఎంతో బలంగా కనిపిస్తోంది కాబట్టి సిరీస్ ...

నెంబర్‌వన్‌ చాన్స్‌..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో టీమిండియా లక్ష్యం క్లీన్‌స్వీప్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చరిత్ర సృష్టించే దిశగా  సాక్షి
టోక్యో: అంతా కలిసొస్తే... జపాన్ టెన్నిస్ స్టార్ కీ నిషికోరి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. గత నెలలో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందిన తొలి ఆసియా క్రీడాకారుడిగా నిషికోరి చరిత్ర సృష్టించాడు. తాజాగా అతను జపాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నిషికోరి 7-6 (7/5), 4-6, 6-4తో మిలోస్ ...

నిషికొరి ఖాతాలో 'జపాన్' టైటిల్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత్ - వెస్టిండీస్ వన్డే : విశాఖ మ్యాచ్‌కు 10 నుంచి టిక్కెట్ల విక్రయం స్టార్ట్!  వెబ్ దునియా
భారత్ ‌- వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈనెల 14వ తేదీన ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగే వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పదో తేదీ నుంచి టిక్కెట్లు విక్రయించనున్నట్టు మ్యాచ్‌ నిర్వాహక కమిటీ చైర్మెన్‌ ఎం.టి. కృష్ణబాబు శనివారం తెలిపారు. స్టేడియంలో 27 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సేవా కేంద్రాలతోపాటు ...

ఈ నెల 10 నుంచి వైజాగ్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం   thatsCricket Telugu
11నుంచి వన్డే టికెట్ల విక్రయం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


మాజీ రంజీ క్రికెటర్ రాజేష్ సంఘి మృతి  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ చిన్ననాటి మిత్రుడు, ఒకప్పటి అతని సహచరుడు, మాజీ రంజీ క్రికెటర్ రాజేష్ సంఘి మృతి చెందాడు. సచిన్ ముంబయ అండర్-15 జట్టుకు నాయకత్వం వహించిన రోజుల్లో ఓపెనర్‌గా అతనితో కలిసి సంఘి క్రికెట్ ఆడాడు. ఆతర్వాత రాజస్థాన్ జట్టులో చేరి 1993-94 మధ్యకాలంలో నాలుగు ఫస్ట్‌క్లాస్, మరో నాలుగు ...

సచిన్ మాజీ సహచర క్రికెటర్ మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నా నిరసన మరోలా ఉండేది  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అన్యాయం జరినట్టు అనిపిస్తే తాను నిరసన తెలియచేసే విధానం మరోలా ఉండేదని ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న సరిత దేవి ఉదంతంపై భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న కోమ్ ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో మహిళల 51 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో ...

అలాంటి పరిస్దితిలో ఉంటే మరోలా నిరసన: మేరీ కోమ్   Oneindia Telugu
బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ముగిసిన ఆసియా గేమ్స్‌, ఈసారి జకార్తాలో (పిక్చర్స్)  Oneindia Telugu
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని గత 15 రోజులుగా జరిగిన సంబరం ముగిసింది. ఇంచియాన్‌లో అంగరంగ వైభవంగా 17వ ఆసియా గేమ్స్‌కు ముగింపు పలికారు. ఈ ముగింపు వేడుకలకు ఇంచియాన్ ఏషియాడ్ స్టేడికయం వేదికైంది. కొరియా సంస్కృతిక వైభవాన్ని చాటుతూ ప్రపంచ క్రీడాభిమానులకు పరిచయం చేస్తూ వేడుకలు సాగాయి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడు ...

గుడ్‌బై ఇంచియాన్   Andhrabhoomi
జకార్తాలో కలుద్దాం...   సాక్షి
ఆనందం అంతంతే..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言