2014年10月5日 星期日

2014-10-06 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
బాల్ ఠాక్రేకు బీజేపీ వెన్నుపోటు  సాక్షి
నాసిక్: మహారాష్ట్రలో బీజేపీపై శివసేన తమ విమర్శలకు మరింత పదును పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై తమతో తెగతెంపులు చేసుకొని తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత బాల్‌ఠాక్రేకు బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించింది. మహారాష్ట్రలో తమ చేయి పట్టుకొని ఎదుగుతూ వచ్చిన బీజేపీ...ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ...

'మహా' రసవత్తరం: మోడీ నో, బీజేపీపై ఆదిత్య ఆగ్రహం   Oneindia Telugu
బాల్‌ఠాక్రేపై ఉన్న గౌరవంతోనే శివసేనను విమర్శించడం లేదు : మోడీ   వెబ్ దునియా
వేడెక్కిన మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామం...   10tv

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముజఫర్ నగర్‌లో వివాహిత గ్యాంగ్ రేప్ : రేపిస్టుల అరెస్టు!  వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత (25)పై ఇద్దరు యువకులు దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బమన్ హెరీ గ్రామానికి చెందిన ఓ వివాహిత, తన ...

అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్   Oneindia Telugu
అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భయం.. భయం..!  సాక్షి
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ సేనలు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ పది సార్లు పాక్ బలగాలు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆదివారం సైతం పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు భారీగా కాల్పులకు ...

పాక్ కాల్పుల ఉల్లంఘన, నలుగురు పౌరులు మృతి   Namasthe Telangana
పూంచ్ రంగంలో పాక్‌సైన్యం కాల్పులు   Andhrabhoomi
భారత సైన్యానికి పాక్ మాజీ అధినేత ముషారఫ్ హెచ్చరిక!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీ స్టాండ్‌ బై ఫ్లైట్‌లో డమ్మీ గ్రెనేడ్‌పై దర్యాప్తు జరిపిస్తాం : అశోకగజపతి  వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ కోసం రిజర్వులో ఉంచిన ఎయిరిండియా బోయింగ్ 747 విమానంలో డమ్మీ స్టన్ గ్రెనేడ్ దొరికిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లిన విమానంలో గ్రెనేడ్ చూసిన ఎయిర్ హోస్టెస్ కెప్టెన్‌కు అందజేసినట్టు తెలిపారు. మాక్ డ్రిల్ చేసేటప్పుడు అధికారులు దానిని మర్చిపోయి ...

విమానంలో కలకలంపై విచారణ: మోడీ స్టాండ్‌బై కాదని..   Oneindia Telugu
మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్ నిజమే!   తెలుగువన్
బోయింగ్ విమానంలో బాంబు!   Andhrabhoomi
Namasthe Telangana   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  10tv   
జయ మాకు భారమే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు, అక్టోబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి చెన్నై తరలిస్తేనే మంచిదనే భావన బలపడుతోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక నేత, తమ రాషంలో ఉండటం అంతమంచిది కాదని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కావేరీ ...

చిక్కుల్లో కర్నాటక..   10tv
జయలలితను తమిళనాడు జైలుకు తరలించండి : కర్ణాటక సర్కారు!   వెబ్ దునియా
జయ: 2 రాష్ట్రాల మధ్య.. కర్నాటక ప్రభుత్వం భయం!   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం  సాక్షి
అగార్తలా: ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు 2015 జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయిస్తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో ఈ సవరణ చేపట్టరాదని పేర్కొంది. ఈ విషయాన్ని ఈసీకి చెందిన ఓ అధికారి ...

మరోసారి ఓటర్ల జాబితా సవరణకు ఇసి ఆదేశం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి  Andhrabhoomi
శ్రీకాళహస్తి, అక్టోబర్ 5: త్వరలోనే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఆదివారం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక రాహు-కేతు పూజ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి ...

శ్రీవారిని దర్శించుకున్న సదానంద, మాణిక్యాలరావు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి!: సదానంద గౌడ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
స్వచ్ఛ భారత్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి  Andhrabhoomi
నెల్లూరు టౌన్, అక్టోబర్ 5: మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన జయంతినాడు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మన దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని బాధ్యతలను అప్పజెప్పారని అన్నారు. ఆదివారం ...

ప్రజా ఉద్యమంలా 'స్వచ్ఛ భారత్‌'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్య   సాక్షి
విమర్శించే హక్కులేదు, భారత్ వైపు ప్రపంచం: వెంకయ్య   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   


నూతన ఫీజు  సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రాంతాన్ని బట్టి విద్యార్థుల నుంచి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను విద్యానిపుణులు, పాఠశాలల యాజమాన్యాలతో పాటు ప్రజల సౌకర్యార్థం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీపీఐ) అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనిపై సలహాలు ...


ఇంకా మరిన్ని »   


జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం  సాక్షి
సిఫ్‌కాట్/ హొసూరు/ క్రిష్ణగిరి:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం హొసూరు పారిశ్రామికవాడ సమీపంలోని కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి నుంచి బర్గూరు వరకు సుమారు 90 కిలోమీటర్లు మానవహారం నిర్వహించారు. అత్తిపల్లి వద్ద హొసూరు మున్సిపాలిటి 1వ వార్డు కౌన్సిలర్ అశోక్‌కుమార్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言