2014年10月5日 星期日

2014-10-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
కేసీఆర్, చంద్రబాబు అలయ్ బలయ్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఔను.. వారిద్దరూ మరోసారి కలుసుకున్నారు! తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఎదురుపడి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ జలవిహార్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ఇందుకు వేదికైంది. వీరిద్దరూ వేదికపై ఒకే ...

నవ్వుతూ బాబు-కేసీఆర్ ఆలింగనం, అలీ కూడా(పిక్చర్స్)   Oneindia Telugu
తెలంగాణఉద్యమాన్ని ఒకేవేదికపైకి తీసుకొచ్చిన ఘనత, అలయ్‌-బలయ్‌ కార్యక్రమానికే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు సరికొత్త నినాదం : జై ఆంధ్రప్రదేశ్ - జై తెలంగాణ!   వెబ్ దునియా
Andhrabhoomi   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   


తెరాస ప్లీనరీకి భారీ ఏర్పాట్లు  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 5: ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే టిఆర్‌ఎస్ ప్లీనరీ కోసం ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌రావు కమిటీలను వేశారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఛైర్మన్‌గా తీర్మానాల కమిటీ ఏర్పాటైంది. 11వ తేదీన ప్లీనరీ ఎల్‌బి స్టేడియంలో జరుగుతుంది. 12న సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్లీనరీ కోసం నగర ...

మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం   సాక్షి
టీఆర్‌ఎస్ తీర్మానాల కమిటీ చైర్మన్‌గా కేకే   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'అమ్మాయిల్ని వేధిస్తే కళ్లు పీకేస్తాం': గల్ఫ్ తరహా చట్టం!  Oneindia Telugu
హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మృగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. రాజధానిలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలను నిర్మూలించేందుకు నడుం బిగించింది. అందుకోసం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడవద్దని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మాయిల వెంటపడి ...

మృగాళ్ల ఆగడాలకు చెక్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'జిహాదీ జాన్'ను వేటాడండి  Andhrabhoomi
లండన్, అక్టోబర్ 5: తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్‌నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ ...

'ఆ జీహాదీ జాన్‌ జాడను పసిగట్టండి'   సాక్షి
ఐఎస్ దురాగతం..   10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
టిఆర్ఎస్ లోకి బిజెపి తిరుగుబాటు అభ్యర్ధి  News Articles by KSR
గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవడం ఆ పార్టీ పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ కృష్ణ ఆదిత్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్, వ్యాపారవేత్త నందకిషోర్ వ్యాస్ ను టిఆర్ఎస్ లో కి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తారకరామారావు మాట్లాడుతూ నంద కిషోర్ ...

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేత నందకిషోర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మూణ్ణెళ్లలో మారుతుందా?: కేసీఆర్, ఎమ్మెల్యేలకి క్లాస్  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు పదేళ్లపాటు పాలించిన కాంగ్రెసు పార్టీయే కారణమని, పదేళ్లుగా ఉన్న విద్యుత్ సమస్య మూడు నెలల్లో ఎలా మారుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేసీఆర్ మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో ...

పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


చంద్రబాబు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు  News Articles by KSR
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లి హిల్స్ లోని ఇంటిని ఖాళీ చేయబోతున్నారని కధనాలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదించారని మీడియాలో కధనం వచ్చింది.ఇందుకోసం లేక్ వ్యూ గెస్టు హౌస్ కు మారవచ్చు. కుటుంబ సభ్యులందరికి ఈ ఇల్లు నచ్చితే ఇక్కడ ఉంటారు.లేకపోతే ...

ఇల్లు మారనున్న చంద్రబాబు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ప్రపంచ మహా నగరాల మేయర్ల సదస్సు  Andhrabhoomi
ప్రపంచ మహా నగరాల మేయర్ల సదస్సుకు రాజధాని హైదరాబాద్ సుందరంగా ముస్తాబైంది. సదస్సు ప్రాంగణం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఐదు రోజులు జరగనున్న సదస్సుకు విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో హైటెక్స్, మాదాపూర్ ప్రాంతంలో 114 సెక్షన్ విధించారు.
మాదాపూర్ పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధింపు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


భార్యను చంపి భర్త ఆత్మహత్య  Andhrabhoomi
అనంతపురం, అక్టోబర్ 5:అనుమానంతో భార్యను హత్య చేసి అనంతరం భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం నగరంలోని రామ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నగర టూ టౌన్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపిన వివరాలు.. రామ్‌నగర్‌కు చెందిన స్రవంతి (24)ని గుత్తికి చెందిన ఒక వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. అయితే కొన్ని రోజుల తరువాత స్రవంతి భర్త ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
రైలు కింద పడి ప్రొఫెసర్ ఆత్మహత్య  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 5: రైలు కింద పడి ఓ ప్రైవేటు విద్యాలయం ప్రొఫెసర్ గురుప్రసాద్ (45) ఆత్యహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై గురుప్రసాద్ మృతదేహం లభించింది. భార్య సుహాసినికి కొంతకాలం కిందట విడాకులు ఇచ్చి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. కాగా వారికి విఠల్ (9), నంద విహారి (5) అనే ...

ఇక్ఫాయ్ ప్రొఫెసర్ ఆత్మహత్య!   సాక్షి
రైలు కిందపడి ప్రొఫెసర్ ఆత్మహత్య, భార్య గొంతుకోశాడు   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言