2014年10月4日 星期六

2014-10-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
రైతు చేయూతకు సాధికార సంస్థ  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 4 : రైతులను రుణ విమోచన చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రైతు సాధికార సంస్థ' (్ఫర్మర్స్ ఎంపవర్‌మెంట్ కార్పోరేషన్) ను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు (జిఓ ఎంఎస్ నెంబర్ 197, తేదీ 04-10-2014) జారీ చేసింది. రైతులకు అన్ని కోణాల్లో చేయూత ఇవ్వాలన్నదే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.
రైతు సాధికార సంస్థ ఏర్పాటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'రైతు సాధికారిక సంస్థ' ఏర్పాటు   సాక్షి
ఏపీ రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు: దీపావళికి రైతు రుణమాఫీ!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దసరా వేళ దారుణాలు  సాక్షి
పండుగ పూట సారవకోట మండలం విషాద ఘటనలకు నెలవైంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల బలవన్మరణాలు దసరా సరదాను అర్థంతరంగా తుంచేశాయి. శనివారం వెలుగు రేఖలు విచ్చుకుంటూనే.. తమతోపాటు నాలుగు మృతదేహాలను వెలుగులోకి తెచ్చాయి. బావి, పొలంలో తేలిన విగత జీవుల శరీరాలను చూసి గొల్లపేట, బుడితి గ్రామాలు ఘొల్లుమన్నాయి.గొల్లపేట గ్రామానికి చెందిన ...

ఏం జరిగిందో?   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం  Andhrabhoomi
దుబ్బాక, అక్టోబర్ 4: దసరా పండుగ రోజే తల్లి, కూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకులు, సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామక్కపేటకు చెందిన డిగ్రీ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై కూడా దుండగులు ...

తల్లికూతుళ్లపై సామూహిక అత్యాచారం   Palli Batani
తొలుత కూతురిపై, ఆ తర్వాత తల్లిపై గ్యాంగ్ రేప్   Oneindia Telugu

అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మళ్లీ చిందిన రక్తం  Andhrabhoomi
హోళగుంద, అక్టోబర్ 4: నెరణికి దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం రక్తం చిందింది. తొక్కిసలాటలో బాలుడు మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం విజయదశమి (బన్ని) రోజున మధ్యరాత్రి మాళమల్లేశ్వరస్వామికి పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు వేద మంత్రాల మధ్య ...

కర్రల సమరం.. హింసాత్మకం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తం   సాక్షి
దేవరగట్టు కర్రలయుద్ధంలో బాలుడి మృతి.. 70 తలకాయలు పగిలాయ్!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 36 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
దసరా వేడుకల్లో విషాదం.. పాట్నాలో తొక్కిసలాట 33 మంది మృతి  Namasthe Telangana
patna పాట్నా, అక్టోబర్ 4: దసరా వేడుకలు విషాదం నింపాయి. శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన తొక్కిసలాటలో 33 మంది మృత్యవాతపడగా.. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 21 మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. 28 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు దవాఖానాలో చికిత్స పొందుతూ శనివారం మృతి ...

పాట్నా దసరా వేడుకల్లో తొక్కిసలాట.. 33మంది మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దసరా వేడుకల్లో తొక్కిసలాట:33 మంది మృతి   సాక్షి
దసరా రోజు విషాదం.. 33 మంది దుర్మరణం... 15మంది పరిస్థితి విషమం!   వెబ్ దునియా
Kandireega   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహిళల వస్త్రధారణపై ఏసుదాసు కామెంట్స్... కేరళ కాంగ్రెస్ ఫైర్  వెబ్ దునియా
జీన్స్ ప్యాంట్లు భారతీయ మహిళలు ధరించకూడదంటూ ప్రముఖ గాయకుడు ఏసుదాసు వ్యాఖ్యల మీద కేరళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏసుదాసు పాటలు పాడుకోవటంతో ఆగితే మంచిదని అంటూ మహిళల వస్త్రధారణ మీద కామెంట్లు చేయడం మంచిది కాదని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ ...

మహిళల వస్త్రధారణపై ఏసుదాసు వ్యాఖ్యలు: కేరళ కాంగ్రెస్ ఆగ్రహం   తెలుగువన్

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రొద్దుటూరు దుకాణంలో నగలు చోరీకి పాల్పడింది  వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
పార్లమెంట్‌లో అన్నాడీఎంకే ఎంపీల నిరసన సబబేనా?  వెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం  సాక్షి
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ ...

మరో బ్రిటిష్ బందీ తల నరికిన ఐఎస్   Andhrabhoomi
మరోసారి ఐఏఎస్ దురాగతం..   10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాజధాని పేరుతో రైతులకు బెదిరింపులు తగవు: వైసీపీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 4(ఆంధ్రజ్యోతి): రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను బెదిరిస్తున్నారని, ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మైండ్‌సెట్‌ మారలేదని వైసీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులది అత్యాశ అంటూ.. వారిని చులకనచేస్తూ చంద్రబాబు ...

రైతులను బెదిరిస్తే ఊరుకోం   సాక్షి

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言