2014年10月4日 星期六

2014-10-05 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం  Andhrabhoomi
దుబ్బాక, అక్టోబర్ 4: దసరా పండుగ రోజే తల్లి, కూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకులు, సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామక్కపేటకు చెందిన డిగ్రీ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై కూడా దుండగులు ...

తల్లికూతుళ్లపై సామూహిక అత్యాచారం   Palli Batani
అత్యాచార ఘటనపై కెసిఆర్ సీరియస్   News Articles by KSR
తొలుత కూతురిపై, ఆ తర్వాత తల్లిపై గ్యాంగ్ రేప్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
శ్రీను వైట్లకు అహంకారం!  Namasthe Telangana
నన్ను రాళ్లతో కొట్టకు...పట్టుకుని ఇల్లు కట్టేస్తా...నన్ను కాల్చేయాలని నిప్పుపెట్టకు...ఇంటికి దీపం చేసుకుంటా...నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూడకు...చేరాల్సిన చోటికి త్వరగా చేరిపోతా...నన్ను చంపెయ్యాలని విషం పెట్టకు మింగి నీలకంఠుడిని అయిపోతా...ఈ పద్యాన్ని బాధతో చెబితే సిగ్గులేకుండా నచ్చిందని నాకు చెప్పకుండా శ్రీను వైట్ల ...

పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, కోన వెంకట్‌లపై సెటైర్లు వేయడానికి ఆగడు తీశారా?   వెబ్ దునియా
“ఆగడు” గొడవ ఆగదా?   Kandireega
సిగ్గు లేదంటూ... శ్రీను వైట్లపై ప్రకాష్ రాజ్ ఫైర్   FIlmiBeat Telugu
News Articles by KSR   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్వేతాబసు కేసు ట్విస్టులపై ట్విస్టులుట... వాళ్లే రమ్మన్నారు....  వెబ్ దునియా
సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం.
శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..   Oneindia Telugu
నన్ను వ్యభిచారం కేసులో ఇరికించారు: హీరోయిన్   తెలుగువన్
శ్వేతాబసు కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత?   Kandireega
Palli Batani   
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
మీకో ప్రేమకథ చెప్పాలి...!  Namasthe Telangana
తనీష్, శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకో ప్రేమకథ చెప్పాలి...! చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యువన్‌టూరింగ్ టాకీస్, ప్రణతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివగణేష్ దర్శకుడు. కూనిరెడ్డి శ్రీనివాస్, శివగణేష్ నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర కథానాయకులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ...

తనీష్, శ్రీల ప్రేమకథ!   Andhrabhoomi
తనీష్‌, శ్రీ... 'మీకో ప్రేమకథ చెప్పాలి'   వెబ్ దునియా
తనీష్, శ్రీ హీరోలుగా 'మీకో ప్రేమకథ చెప్పాలి'   FilmyBuzz

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మళ్లీ వివాదాల సుడిలో రాంగోపాల్ వర్మ  సాక్షి
హైదరాబాద్: ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. 'సావిత్రి' పేరు మీద ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు విజయదశమి రోజు ఆయన చేసిన ప్రకటన సమాజంలోని వివిధ వర్గాల వారి నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ఆ చిత్రానికి సంబంధించి స్కూలు విద్యార్థి, టీచర్ ...

నీ సావిత్ర ఎవరు...? టీనేజర్లకు వర్మ 'కుళ్లు' ప్రశ్న...   వెబ్ దునియా
వర్మ సావిత్రిపై సంచలనం   Palli Batani
రామగోపాల్ వర్మ- ఎంత బాధ్యతారాహిత్యం   News Articles by KSR
FIlmiBeat Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యాంకర్ అనసూయకు ఆ కోరిక తీరలేదట... అందుకే దేవిశ్రీ ముందు...  వెబ్ దునియా
హాట్ యాంకర్ అనసూయ సింగర్ కావాలనుకుంటోంది. ఇప్పటికే పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్న అనసూయకు టాలీవుడ్‌లో హీరోయిన్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే, నటన కంటే గాయనిగా రాణించాలనేది తన ఆకాంక్ష అని అనసూయ తెలిపింది. ఇప్పటికే, అనూప్ రూబెన్స్... రఘు కుంచె లాంటి సంగీతదర్శకులు తనను సింగింగ్ ఆడిషన్స్‌కు ...

యాంకర్ అనసూయకు తీరని కోరిక ఏంటి..!   Palli Batani
ఈ యాంకర్‌కు సింగింగ్‌ కోరిక   Kandireega
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వైజాగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్  వెబ్ దునియా
వరుస ప్లాఫ్‌లతో కుంగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్టీఆర్ అభిమానులకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులోభాగంగా వైజాగ్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో పాటు టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల అభిమానులు దూరమవుతున్నారనే ...

ఫ్యాన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో షూట్   సాక్షి
అభిమానులతో కలిసి జూ ఎన్టీఆర్ ఫోటో షూట్!   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
సినిమా చూపిస్త మావ ప్రారంభం  Namasthe Telangana
ఉయ్యాలా జంపాలా ఫేమ్ రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా చూపిస్త మావ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్, డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో రాజ్ తరుణ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు ...

రాజ్‌తరుణ్ హీరోగా 'సినిమా చూపిస్తా మావ..'   Andhrabhoomi
'సినిమా చూపిస్త మావ' ప్రారంభం   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
టైమ్ కలిసి రావటం ఇదే...వివాదం అనుకోకండా మొదలైంది (వీడియో)  FIlmiBeat Telugu
బెంగుళూరు : సినిమా అనేది ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఫక్తు వ్యాపారం. దాంతో తాము పెట్టిన పెట్టుబడి, ఎంతో కొంత లాభం పొందటానికి దర్శక,నిర్మాతలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూంటారు. అవకాసముంటే సినిమాను వివాదం చేసి నాలుగు మీడియా ఛానెల్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేసి అమ్ముకుంటూంటారు. ఇప్పుడు అలాంటి వివాదాస్పద అంశమే ...

జయమ్మ జీవితం తెరకెక్కనుందా?   Kandireega

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పిల్లల్లో పిల్లాడు పెద్దల్లో పెద్దాడు  సాక్షి
వృద్ధాప్యం ఓ విధంగా బాల్యం లాంటిదే. అలకలు, అల్లర్లు, మూతి ముడుపులు వృద్ధాప్యంలో కూడా ఉంటాయి. పిల్లలు అమ్మానాన్నల కంటే త్వరగా తాతలకు చేరువయ్యేది అందుకే. తాతయ్య అంటే పిల్లల్లో పిల్లాడు, పెద్దల్లో పెద్దాడు. దానికి నిదర్శనమే ఇక్కడున్న దాసరి నారాయణరావు స్టిల్. ఏడు పదుల వయసులో పిల్లల సైకిల్‌ని తొక్కడానికి ...

ఎర్రబస్సుతో దాసరి మరో సంచలనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాతమనవళ్ళ 'ఎర్రబస్సు'   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言