గుడ్బై ఇంచియాన్ Andhrabhoomi
ఇంచియాన్, అక్టోబర్ 4: ఇంచియాన్లో 17వ ఆసియా క్రీడలు ముగిశాయి. జకార్తాలో జరిగే 18వ ఏషియాడ్లో కలుద్దామని బాసలు చేసుకుంటూ అథ్లెట్లంతా ఇంచియాన్కు గుడ్బై చెప్పారు. భారత్ 11 స్వర్ణాలుసహా మొత్తం 57 పతకాలు సాధించి, ఎనిమిదో స్థానంలో నిలిచింది. కబడ్డీ పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలను గెల్చుకొని ఈ విభాగంలో తనకు తిరుగులేదని ...
జకార్తాలో కలుద్దాం...సాక్షి
ఆనందం అంతంతే..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలుNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
ఇంచియాన్, అక్టోబర్ 4: ఇంచియాన్లో 17వ ఆసియా క్రీడలు ముగిశాయి. జకార్తాలో జరిగే 18వ ఏషియాడ్లో కలుద్దామని బాసలు చేసుకుంటూ అథ్లెట్లంతా ఇంచియాన్కు గుడ్బై చెప్పారు. భారత్ 11 స్వర్ణాలుసహా మొత్తం 57 పతకాలు సాధించి, ఎనిమిదో స్థానంలో నిలిచింది. కబడ్డీ పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలను గెల్చుకొని ఈ విభాగంలో తనకు తిరుగులేదని ...
జకార్తాలో కలుద్దాం...
ఆనందం అంతంతే..!
ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు
అశ్విన్కు రెస్ట్.. రోహిత్ అవుట్: మురళీ విజయ్ ఇన్! వెబ్ దునియా
వెస్టిండీస్తో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడ వన్డేల్లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 14 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించారు. ఈ జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు విశ్రాంతినివ్వగా, గాయం కారణంగా రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో మురళీ ...
అశ్విన్ కు రెస్ట్.. రోహిత్ అవుట్సాక్షి
విండీస్ టూర్: కుల్దీప్కు చోటు, అశ్విన్కు విశ్రాంతిthatsCricket Telugu
విండీస్తో వన్డేలకు రోహిత్ దూరం!Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెస్టిండీస్తో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడ వన్డేల్లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 14 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించారు. ఈ జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు విశ్రాంతినివ్వగా, గాయం కారణంగా రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో మురళీ ...
అశ్విన్ కు రెస్ట్.. రోహిత్ అవుట్
విండీస్ టూర్: కుల్దీప్కు చోటు, అశ్విన్కు విశ్రాంతి
విండీస్తో వన్డేలకు రోహిత్ దూరం!
కబడ్డీలో ఖుషీ...ఖుషీ సాక్షి
ఊహించినట్లుగానే కబడ్డీ కూతలో కనకం మోత మోగింది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ చెలరేగిపోయింది. ప్రత్యర్థులను పాతర వేస్తూ రెండు స్వర్ణాలను గెలిచి ఔరా అనిపించింది. ఇంచియాన్: కబడ్డీలో తమ తడాఖా ఎలా ఉంటుందో భారత క్రీడాకారులు మైదానంలో చూపెట్టారు. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అనుకున్నది ...
ఆసియా గేమ్స్: కబడ్డీ పురుషుల విభాగంలో భారత్కు స్వర్ణం!వెబ్ దునియా
పురుషుల హీరోచిత పోరు: కబడ్డీలో భారత్కు స్వర్ణంOneindia Telugu
ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
ఊహించినట్లుగానే కబడ్డీ కూతలో కనకం మోత మోగింది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ చెలరేగిపోయింది. ప్రత్యర్థులను పాతర వేస్తూ రెండు స్వర్ణాలను గెలిచి ఔరా అనిపించింది. ఇంచియాన్: కబడ్డీలో తమ తడాఖా ఎలా ఉంటుందో భారత క్రీడాకారులు మైదానంలో చూపెట్టారు. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అనుకున్నది ...
ఆసియా గేమ్స్: కబడ్డీ పురుషుల విభాగంలో భారత్కు స్వర్ణం!
పురుషుల హీరోచిత పోరు: కబడ్డీలో భారత్కు స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణాలు
బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి సాక్షి
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం ...
సరితాదేవి పతక నిరసన: స్ట్రాంగ్ వార్నింగ్తో సరిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం ...
సరితాదేవి పతక నిరసన: స్ట్రాంగ్ వార్నింగ్తో సరి
కుల్దీప్ చాన్స్ కొట్టాడు సాక్షి
బెంగళూరు: యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్కీ చాన్స్ దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల ఈ 'చైనామన్' శైలి బౌలర్ ఒక్క ఫస్ట్క్లాస్, లిస్ట్ 'ఎ' మ్యాచ్ కూడా ఆడకుండానే నేరుగా భారత సీనియర్ జట్టులోకి ఎంపిక కావడం విశేషం. ఈ నెల 8 నుంచి వెస్టిండీస్తో జరిగే ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడు వన్డేల కోసం శనివారం సెలక్టర్లు ...
కుల్దీప్కు చాన్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కుల్దీప్ రావోయిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
బెంగళూరు: యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్కీ చాన్స్ దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల ఈ 'చైనామన్' శైలి బౌలర్ ఒక్క ఫస్ట్క్లాస్, లిస్ట్ 'ఎ' మ్యాచ్ కూడా ఆడకుండానే నేరుగా భారత సీనియర్ జట్టులోకి ఎంపిక కావడం విశేషం. ఈ నెల 8 నుంచి వెస్టిండీస్తో జరిగే ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడు వన్డేల కోసం శనివారం సెలక్టర్లు ...
కుల్దీప్కు చాన్స్
కుల్దీప్ రావోయి
చాంపియన్స్ లీగ్ ఫైనల్: చెన్నైవిజయలక్ష్యం 181 సాక్షి
బెంగళూర్: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం ...
నేడే చాంపియన్స్ లీగ్ ఫైనల్..10tv
అన్ని 5 వార్తల కథనాలు »
బెంగళూర్: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం ...
నేడే చాంపియన్స్ లీగ్ ఫైనల్..
'చాంపియన్' చెన్నై Andhrabhoomi
బెంగళూరు, అక్టోబర్ 4: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపి ఎల్) విజేత కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి, రెండోసారి విజేతగా నిలిచింది. 2010లో వారియర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ ...
'కింగ్స్' కే కిరీటంసాక్షి
చెన్నై అద్వితీయంNamasthe Telangana
ఫైనల్లో చెన్నై కోల్కాతాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
బెంగళూరు, అక్టోబర్ 4: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపి ఎల్) విజేత కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి, రెండోసారి విజేతగా నిలిచింది. 2010లో వారియర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ ...
'కింగ్స్' కే కిరీటం
చెన్నై అద్వితీయం
ఫైనల్లో చెన్నై కోల్కాతా
హాకీ జట్టుకు ఉపరాష్ట్రపతి అభినందనలు సాక్షి
న్యూఢిల్లీ : ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని ...
జయహో..భారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలుAndhrabhoomi
ఆసియా క్రీడలు : హాకీలో స్వర్ణం.. మహిళల రిలేలో మరో బంగారు పతకం!వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని ...
జయహో..భారత్
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలు
ఆసియా క్రీడలు : హాకీలో స్వర్ణం.. మహిళల రిలేలో మరో బంగారు పతకం!
వైభవంగా శ్రీరామ మహాపట్ట్భాషేకం Andhrabhoomi
భద్రాచలం: ఖమ్మంజిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు నిజరూపలక్ష్మీ అలంకారంలో కనిపించారు. ఈ సందర్భంగా అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. శ్రీరామచంద్ర ప్రభువుకి నిత్యకళ్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీరామ మహా పట్ట్భాషేకం కన్నులపండువగా జరిగింది. భక్తులు అధికసంఖ్యలో ...
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
భద్రాచలం: ఖమ్మంజిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు నిజరూపలక్ష్మీ అలంకారంలో కనిపించారు. ఈ సందర్భంగా అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. శ్రీరామచంద్ర ప్రభువుకి నిత్యకళ్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీరామ మహా పట్ట్భాషేకం కన్నులపండువగా జరిగింది. భక్తులు అధికసంఖ్యలో ...
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకం
11నుంచి వన్డే టికెట్ల విక్రయం సాక్షి
విశాఖపట్నం : వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 14న భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్కు ఈ నెల 11 నుంచి టికెట్లు విక్రయించనున్నారు. భారత్- వెస్టిండీస్ సిరీస్లో భాగంగా మూడో వన్డే ఇక్కడ ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఏర్పాట్లపై చర్చించేం దుకు టోర్నీ నిర్వాహక కమిటీ చైర్మన్ ఎం.టి.
10 నుంచి విశాఖ మ్యాచ్ టిక్కెట్ల విక్రయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
విశాఖపట్నం : వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 14న భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్కు ఈ నెల 11 నుంచి టికెట్లు విక్రయించనున్నారు. భారత్- వెస్టిండీస్ సిరీస్లో భాగంగా మూడో వన్డే ఇక్కడ ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఏర్పాట్లపై చర్చించేం దుకు టోర్నీ నిర్వాహక కమిటీ చైర్మన్ ఎం.టి.
10 నుంచి విశాఖ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం
沒有留言:
張貼留言