పార్లమెంట్లో అన్నాడీఎంకే ఎంపీల నిరసన సబబేనా? వెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...
పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసనసాక్షి
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్షOneindia Telugu
జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్షAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...
పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్ష
జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష
దసరా వేడుకల్లో విషాదం.. పాట్నాలో తొక్కిసలాట 33 మంది మృతి Namasthe Telangana
patna పాట్నా, అక్టోబర్ 4: దసరా వేడుకలు విషాదం నింపాయి. శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన తొక్కిసలాటలో 33 మంది మృత్యవాతపడగా.. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 21 మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. 28 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు దవాఖానాలో చికిత్స పొందుతూ శనివారం మృతి ...
పాట్నా దసరా వేడుకల్లో తొక్కిసలాట.. 33మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దసరా వేడుకల్లో తొక్కిసలాట:33 మంది మృతిసాక్షి
రావణ దహనంలో దారుణం.. 33 మంది మృతి.. భక్తి పేరిట..వెబ్ దునియా
తెలుగువన్
Andhrabhoomi
Kandireega
అన్ని 24 వార్తల కథనాలు »
patna పాట్నా, అక్టోబర్ 4: దసరా వేడుకలు విషాదం నింపాయి. శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన తొక్కిసలాటలో 33 మంది మృత్యవాతపడగా.. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 21 మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. 28 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు దవాఖానాలో చికిత్స పొందుతూ శనివారం మృతి ...
పాట్నా దసరా వేడుకల్లో తొక్కిసలాట.. 33మంది మృతి
దసరా వేడుకల్లో తొక్కిసలాట:33 మంది మృతి
రావణ దహనంలో దారుణం.. 33 మంది మృతి.. భక్తి పేరిట..
మహిళల వస్త్రధారణపై ఏసుదాసు కామెంట్స్... కేరళ కాంగ్రెస్ ఫైర్ వెబ్ దునియా
జీన్స్ ప్యాంట్లు భారతీయ మహిళలు ధరించకూడదంటూ ప్రముఖ గాయకుడు ఏసుదాసు వ్యాఖ్యల మీద కేరళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏసుదాసు పాటలు పాడుకోవటంతో ఆగితే మంచిదని అంటూ మహిళల వస్త్రధారణ మీద కామెంట్లు చేయడం మంచిది కాదని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ ...
మహిళల వస్త్రధారణపై ఏసుదాసు వ్యాఖ్యలు: కేరళ కాంగ్రెస్ ఆగ్రహంతెలుగువన్
వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలుOneindia Telugu
జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలుKandireega
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
జీన్స్ ప్యాంట్లు భారతీయ మహిళలు ధరించకూడదంటూ ప్రముఖ గాయకుడు ఏసుదాసు వ్యాఖ్యల మీద కేరళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏసుదాసు పాటలు పాడుకోవటంతో ఆగితే మంచిదని అంటూ మహిళల వస్త్రధారణ మీద కామెంట్లు చేయడం మంచిది కాదని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ ...
మహిళల వస్త్రధారణపై ఏసుదాసు వ్యాఖ్యలు: కేరళ కాంగ్రెస్ ఆగ్రహం
వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలు
జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
హర్యానాలో రియల్ మాఫియాను అరికడతాం కర్నాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా, అక్టోబర్ 4 : రాష్ట్రంలో రియల్ మాఫియాను అరికడతామని ప్రధనమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం హర్యానాలోని కర్నాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎంతో వెనకబడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని, అలాంది వారు తన 60 ...
హర్యానాలో మోదీ ఎన్నికల ప్రచారంAndhrabhoomi
హర్యానాలోని కర్నాల్లో మోడీ ఎన్నికల ప్రచారంNamasthe Telangana
రియల్ మాఫియాకు చెక్ పెడతాం-మోడీNews Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హర్యానా, అక్టోబర్ 4 : రాష్ట్రంలో రియల్ మాఫియాను అరికడతామని ప్రధనమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం హర్యానాలోని కర్నాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎంతో వెనకబడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని, అలాంది వారు తన 60 ...
హర్యానాలో మోదీ ఎన్నికల ప్రచారం
హర్యానాలోని కర్నాల్లో మోడీ ఎన్నికల ప్రచారం
రియల్ మాఫియాకు చెక్ పెడతాం-మోడీ
డ్రైనేజీని క్లీన్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ : బీఆర్ క్యాంప్ ప్రాంతంలో.. వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్Oneindia Telugu
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్Andhrabhoomi
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్
స్వచ్ఛభారత్ సెలెబ్రెటీల జాబితాలో పేరు.. మోడీకి కమల్ థ్యాంక్స్! వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛాలెంజ్ చేసిన తొమ్మిది మందిలో తాను ఒకడిని కావడం తనకెంతో గర్వంగా ఉందని అగ్ర నటుడు కమల్ హాసన్ వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన తొమ్మిది మంది సెలెబ్రెటీ జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధాని మోడీకి కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం మోడీ విసిరిన సవాల్ ...
గర్వంగా ఉంది: మోడీ ఎంపికపై కమల్ హాసన్Oneindia Telugu
'నేను ఒకడిని కావడం గర్వంగా ఉంది'సాక్షి
దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంతెలుగువన్
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 88 వార్తల కథనాలు »
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛాలెంజ్ చేసిన తొమ్మిది మందిలో తాను ఒకడిని కావడం తనకెంతో గర్వంగా ఉందని అగ్ర నటుడు కమల్ హాసన్ వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన తొమ్మిది మంది సెలెబ్రెటీ జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధాని మోడీకి కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం మోడీ విసిరిన సవాల్ ...
గర్వంగా ఉంది: మోడీ ఎంపికపై కమల్ హాసన్
'నేను ఒకడిని కావడం గర్వంగా ఉంది'
దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం
బోయింగ్ విమానంలో బాంబు! Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఎయిర్ ఇండియా విమానంలో ఓ డమీ గ్రెనేడ్ బయటపడటం భద్రతావైఫల్యాలను మరోసారి కళ్ళకుకట్టింది. అంతకుమించి... సంఘటన తీవ్రతను తగ్గించి చూపేందుకు ఎయిర్ ఇండియా ప్రయత్నించి అభాసుపాలైంది. విమానంలో అసలు బాంబే లేదని బుకాయించజూసిన ఎయిర్ ఇండియా అధికారులతో పౌర విమానయాన శాఖ మంత్రి స్వయంగా విభేదించారు.
ఎయిర్ ఇండియా విమానంలో డమ్మీ గ్రెనేడ్Namasthe Telangana
నిజం గడప దాటేలోగా అబద్దం లోకం..News Articles by KSR
తూచ్.. అది బాంబు కాదు.. ప్లాస్టిక్ బ్యాగే!సాక్షి
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఎయిర్ ఇండియా విమానంలో ఓ డమీ గ్రెనేడ్ బయటపడటం భద్రతావైఫల్యాలను మరోసారి కళ్ళకుకట్టింది. అంతకుమించి... సంఘటన తీవ్రతను తగ్గించి చూపేందుకు ఎయిర్ ఇండియా ప్రయత్నించి అభాసుపాలైంది. విమానంలో అసలు బాంబే లేదని బుకాయించజూసిన ఎయిర్ ఇండియా అధికారులతో పౌర విమానయాన శాఖ మంత్రి స్వయంగా విభేదించారు.
ఎయిర్ ఇండియా విమానంలో డమ్మీ గ్రెనేడ్
నిజం గడప దాటేలోగా అబద్దం లోకం..
తూచ్.. అది బాంబు కాదు.. ప్లాస్టిక్ బ్యాగే!
మోడీ సవాల్ను స్వీకరించిన తార ప్రియాంక చోప్రా Oneindia Telugu
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ 9 మందిని ఆహ్వానించారు. మోడీ ...
ఇంకా మరిన్ని »
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ 9 మందిని ఆహ్వానించారు. మోడీ ...
హామీలు ఏమయ్యాయి? Andhrabhoomi
మెహమ్, అక్టోబర్ 4: కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎన్డిఏ ఒక్కటైనా అమలు చేసిందా? అని ఆమె ప్రశ్నించారు. 'ద్రవ్యోల్బణం తగ్గిస్తామన్నారు. ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కటైనా అమలు జరిగిందా?' అని హర్యానాలోని మెహమ్లో ...
మోదీవన్నీ మాయమాటలేNamasthe Telangana
నల్లధనం ఏది.. ఎక్కడ?సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
మెహమ్, అక్టోబర్ 4: కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎన్డిఏ ఒక్కటైనా అమలు చేసిందా? అని ఆమె ప్రశ్నించారు. 'ద్రవ్యోల్బణం తగ్గిస్తామన్నారు. ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కటైనా అమలు జరిగిందా?' అని హర్యానాలోని మెహమ్లో ...
మోదీవన్నీ మాయమాటలే
నల్లధనం ఏది.. ఎక్కడ?
కౌన్ బనేగా అరబ్పతి: మహా ప్రభుత్వంపై మోడీ Oneindia Telugu
బీడ్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఆయన మహారాష్ట్రంలో శనివారం ప్రచారాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గోపీనాథ్ ముండే జీవించి ఉంటే తాను మహారాష్ట్రకు రావాల్సిన ...
కాంగ్రెస్, ఎన్సీపీలు ఏం చేశాయి?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బీడ్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఆయన మహారాష్ట్రంలో శనివారం ప్రచారాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గోపీనాథ్ ముండే జీవించి ఉంటే తాను మహారాష్ట్రకు రావాల్సిన ...
కాంగ్రెస్, ఎన్సీపీలు ఏం చేశాయి?
沒有留言:
張貼留言