శ్వేతాబసు కేసు ట్విస్టులపై ట్విస్టులుట... వాళ్లే రమ్మన్నారు.... వెబ్ దునియా
సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం.
శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..Oneindia Telugu
నన్ను వ్యభిచారం కేసులో ఇరికించారు: హీరోయిన్తెలుగువన్
శ్వేతాబసు కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత?Kandireega
Palli Batani
FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం.
శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..
నన్ను వ్యభిచారం కేసులో ఇరికించారు: హీరోయిన్
శ్వేతాబసు కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత?
'గోవిందుడు..' టిక్కెట్ల తొక్కిసలాట.. అభిమాని మృతి తెలుగువన్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలం కావడం ...
గోవిందుడు ట్రేడ్ రిపోర్ట్ అదుర్స్Palli Batani
అన్ని 16 వార్తల కథనాలు »
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలం కావడం ...
గోవిందుడు ట్రేడ్ రిపోర్ట్ అదుర్స్
టైమ్ కలిసి రావటం ఇదే...వివాదం అనుకోకండా మొదలైంది (వీడియో) FIlmiBeat Telugu
బెంగుళూరు : సినిమా అనేది ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఫక్తు వ్యాపారం. దాంతో తాము పెట్టిన పెట్టుబడి, ఎంతో కొంత లాభం పొందటానికి దర్శక,నిర్మాతలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూంటారు. అవకాసముంటే సినిమాను వివాదం చేసి నాలుగు మీడియా ఛానెల్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేసి అమ్ముకుంటూంటారు. ఇప్పుడు అలాంటి వివాదాస్పద అంశమే ...
జయమ్మ జీవితం తెరకెక్కనుందా?Kandireega
జయలలిత జీవిత కథతో అమ్మసాక్షి
జయలలిత స్టోరీతో సినిమా: రాగిణికి డిమాండ్.. క్లైమాక్స్తో తలనొప్పి!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
బెంగుళూరు : సినిమా అనేది ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఫక్తు వ్యాపారం. దాంతో తాము పెట్టిన పెట్టుబడి, ఎంతో కొంత లాభం పొందటానికి దర్శక,నిర్మాతలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూంటారు. అవకాసముంటే సినిమాను వివాదం చేసి నాలుగు మీడియా ఛానెల్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేసి అమ్ముకుంటూంటారు. ఇప్పుడు అలాంటి వివాదాస్పద అంశమే ...
జయమ్మ జీవితం తెరకెక్కనుందా?
జయలలిత జీవిత కథతో అమ్మ
జయలలిత స్టోరీతో సినిమా: రాగిణికి డిమాండ్.. క్లైమాక్స్తో తలనొప్పి!
'గోవిందుడు...' ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసాడు? FIlmiBeat Telugu
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ చిత్రం 'అత్తారింటికి దారేది' ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ ...
గోవిందుడుకు మరోపాట.. దసరా పండుగకు సెలవు లేకుండా?వెబ్ దునియా
గోవిందుడుకు మరో పాట....సాక్షి
కొత్త లుక్ తో వచ్చిన రాంచరణ్ 'గోవిందుడు అందరివాడేలే'10tv
Kandireega
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ చిత్రం 'అత్తారింటికి దారేది' ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ ...
గోవిందుడుకు మరోపాట.. దసరా పండుగకు సెలవు లేకుండా?
గోవిందుడుకు మరో పాట....
కొత్త లుక్ తో వచ్చిన రాంచరణ్ 'గోవిందుడు అందరివాడేలే'
యాంకర్ అనసూయకు ఆ కోరిక తీరలేదట... అందుకే దేవిశ్రీ ముందు... వెబ్ దునియా
హాట్ యాంకర్ అనసూయ సింగర్ కావాలనుకుంటోంది. ఇప్పటికే పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్న అనసూయకు టాలీవుడ్లో హీరోయిన్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే, నటన కంటే గాయనిగా రాణించాలనేది తన ఆకాంక్ష అని అనసూయ తెలిపింది. ఇప్పటికే, అనూప్ రూబెన్స్... రఘు కుంచె లాంటి సంగీతదర్శకులు తనను సింగింగ్ ఆడిషన్స్కు ...
యాంకర్ అనసూయకు తీరని కోరిక ఏంటి..!Palli Batani
ఈ యాంకర్కు సింగింగ్ కోరికKandireega
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హాట్ యాంకర్ అనసూయ సింగర్ కావాలనుకుంటోంది. ఇప్పటికే పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్న అనసూయకు టాలీవుడ్లో హీరోయిన్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే, నటన కంటే గాయనిగా రాణించాలనేది తన ఆకాంక్ష అని అనసూయ తెలిపింది. ఇప్పటికే, అనూప్ రూబెన్స్... రఘు కుంచె లాంటి సంగీతదర్శకులు తనను సింగింగ్ ఆడిషన్స్కు ...
యాంకర్ అనసూయకు తీరని కోరిక ఏంటి..!
ఈ యాంకర్కు సింగింగ్ కోరిక
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయ
వైజాగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు!? వెబ్ దునియా
వరుస ప్లాఫ్లతో కుంగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్టీఆర్ అభిమానులకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులోభాగంగా వైజాగ్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో పాటు టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల అభిమానులు దూరమవుతున్నారనే ...
ఫ్యాన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో షూట్సాక్షి
అభిమానులతో కలిసి జూ ఎన్టీఆర్ ఫోటో షూట్!FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వరుస ప్లాఫ్లతో కుంగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్టీఆర్ అభిమానులకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులోభాగంగా వైజాగ్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో పాటు టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల అభిమానులు దూరమవుతున్నారనే ...
ఫ్యాన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో షూట్
అభిమానులతో కలిసి జూ ఎన్టీఆర్ ఫోటో షూట్!
కబ్జా భూములను పేదలకు పంచుతాం – కేసీఆర్ Kandireega
Copy of kcr kandireega.com “హైదరాబాద్ లో కబ్జాకు గురైన లక్షల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం. తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికేల చూస్తాం. ఏ బస్తీలో ప్రజలకు ఆ బస్తీలోనే ఇల్లు కట్టించి ఇస్తాం. గత ప్రభుత్వాలు బస్తీ ప్రజలపై కర్కశంగా ప్రవర్తించాయి. బస్తీ ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ...
కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం : సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దొంగెవరో...దొరెవరో తేలింది: కేసీఆర్సాక్షి
హైదరాబాద్లో మురికివాడ లేకుండా చేస్తా: సీఎంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Copy of kcr kandireega.com “హైదరాబాద్ లో కబ్జాకు గురైన లక్షల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం. తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికేల చూస్తాం. ఏ బస్తీలో ప్రజలకు ఆ బస్తీలోనే ఇల్లు కట్టించి ఇస్తాం. గత ప్రభుత్వాలు బస్తీ ప్రజలపై కర్కశంగా ప్రవర్తించాయి. బస్తీ ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ...
కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం : సీఎం కేసీఆర్
దొంగెవరో...దొరెవరో తేలింది: కేసీఆర్
హైదరాబాద్లో మురికివాడ లేకుండా చేస్తా: సీఎం
హాస్యనటి శ్రీలక్ష్మి బంగారు గొలుసు చోరి Palli Batani
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటి శ్రీలక్ష్మి మెడలో గొలుసు చోరీకి గురైంది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీలక్ష్మి, మరో నటి అన్నపూర్ణతో కలిసి కారులో యూసుఫ్ గుడలోని ఓ బకరీకి వెళ్లారు. అక్కడ తిరిగి కారు ఎక్కుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు శ్రీ లక్ష్మి మెడలోని 8 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు.
ప్రముఖ నటి మెడలో గొలుసు చోరిNews Articles by KSR
సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు!సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటి శ్రీలక్ష్మి మెడలో గొలుసు చోరీకి గురైంది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీలక్ష్మి, మరో నటి అన్నపూర్ణతో కలిసి కారులో యూసుఫ్ గుడలోని ఓ బకరీకి వెళ్లారు. అక్కడ తిరిగి కారు ఎక్కుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు శ్రీ లక్ష్మి మెడలోని 8 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు.
ప్రముఖ నటి మెడలో గొలుసు చోరి
సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు!
తిరుమలలో అన్యమత ప్రచారం, మహిళ అరెస్ట్ సాక్షి
తిరుమల : తిరుమలలో అన్యమత యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో తాజాగా అన్యమత ప్రచారం చేస్తున్న ఓ మహిళను విజిలెన్స్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అన్యమత కరపత్రాలు పంచుతుండగా ఆమెను పట్టుకున్నారు. అనంతరం మహిళను పోలీసులకు అప్పగించారు. ఆమెను తమిళనాడుకు చెందిన ...
తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం : మహిళ అరెస్టువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తిరుమల : తిరుమలలో అన్యమత యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో తాజాగా అన్యమత ప్రచారం చేస్తున్న ఓ మహిళను విజిలెన్స్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అన్యమత కరపత్రాలు పంచుతుండగా ఆమెను పట్టుకున్నారు. అనంతరం మహిళను పోలీసులకు అప్పగించారు. ఆమెను తమిళనాడుకు చెందిన ...
తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం : మహిళ అరెస్టు
10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య' సాక్షి
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ...
'రామయ్య' వస్తున్నాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అక్టోబర్ 10న దిక్కులు చూడకు రామయ్య విడుదలPalli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ...
'రామయ్య' వస్తున్నాడు
అక్టోబర్ 10న దిక్కులు చూడకు రామయ్య విడుదల
沒有留言:
張貼留言