ప్రొద్దుటూరు దుకాణంలో నగలు చోరీకి పాల్పడింది వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...
ఇంకా మరిన్ని »
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...
జీన్స్ ధరించడం వల్లే మహిళలకు ఇబ్బందులు : జేసుదాస్ వెబ్ దునియా
మహిళల వస్త్రాధారణంపై ప్రముఖ నేపథ్యగాయకుడు జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు జీన్స్ వద్దని, నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ ధరించడం భారతీయ ...
జీన్స్ వల్లే మహిళలకు ఇబ్బందులు: యేసుదాస్తెలుగువన్
జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలుKandireega
మహిళలు జీన్స్ ధరించరాదాNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
మహిళల వస్త్రాధారణంపై ప్రముఖ నేపథ్యగాయకుడు జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు జీన్స్ వద్దని, నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ ధరించడం భారతీయ ...
జీన్స్ వల్లే మహిళలకు ఇబ్బందులు: యేసుదాస్
జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళలు జీన్స్ ధరించరాదా
బాబుగారి దసరా సరదా.. 20 కోట్ల ఛాంబర్! సాక్షి
హైదరాబాద్ : దసరా పండుగ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదా పడ్డారు. సచివాలయంలోని కొత్త ఛాంబర్ లోకి పూజలు చేసి మరీ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉన్న హైదరాబాద్ లోని సచివాలయం ఎల్ బ్లాకులో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఛాంబర్ సొగసులకు అయిన ఖర్చు.. దాదాపు 20 కోట్ల రూపాయలకు ...
సచివాలయంలోకి చంద్రబాబుKandireega
సచివాలయం ఎల్ బ్లాకులోకి ప్రవేశించిన చంద్రబాబు!వెబ్ దునియా
చంద్రబాబు సచివాలయ చాంబర్ లో ప్రవేశంNews Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్ : దసరా పండుగ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదా పడ్డారు. సచివాలయంలోని కొత్త ఛాంబర్ లోకి పూజలు చేసి మరీ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉన్న హైదరాబాద్ లోని సచివాలయం ఎల్ బ్లాకులో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఛాంబర్ సొగసులకు అయిన ఖర్చు.. దాదాపు 20 కోట్ల రూపాయలకు ...
సచివాలయంలోకి చంద్రబాబు
సచివాలయం ఎల్ బ్లాకులోకి ప్రవేశించిన చంద్రబాబు!
చంద్రబాబు సచివాలయ చాంబర్ లో ప్రవేశం
డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై ఆసక్తి సాక్షి
సాక్షి, తిరుమల: గుండెపోటుకు గురైన ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై అందరూ ఆసక్తి కనబరిచారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై టీటీడీ ఉద్యోగులు చర్చించుకున్నారు. 'దేవుడి ఆశీసులతో శేషాద్రి స్వామి క్షేమం గా రావాలి' అంటూ ఆకాంక్షిం చారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాలర్ శేషాద్రి ...
తిరుపతి : నిలకడగా డాలర్ శేషాద్రి ఆరోగ్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి, తిరుమల: గుండెపోటుకు గురైన ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై అందరూ ఆసక్తి కనబరిచారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై టీటీడీ ఉద్యోగులు చర్చించుకున్నారు. 'దేవుడి ఆశీసులతో శేషాద్రి స్వామి క్షేమం గా రావాలి' అంటూ ఆకాంక్షిం చారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాలర్ శేషాద్రి ...
తిరుపతి : నిలకడగా డాలర్ శేషాద్రి ఆరోగ్యం
పార్లమెంట్లో అన్నాడీఎంకే ఎంపీల నిరసన సబబేనా? వెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...
ఇంకా మరిన్ని »
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...
దసరా విషాదం: తొక్కిసలాటలో 33 మంది మృతి Oneindia Telugu
పాట్నా: దసరా పర్వదినం సందర్భంగా అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్లోని పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు.
రావణ దహనం..ఎంత పనిచేసింది..10tv
రావణదహన కార్యక్రమంలో విషాదం:32మంది మృతిNamasthe Telangana
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతిసాక్షి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
పాట్నా: దసరా పర్వదినం సందర్భంగా అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్లోని పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు.
రావణ దహనం..ఎంత పనిచేసింది..
రావణదహన కార్యక్రమంలో విషాదం:32మంది మృతి
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి
రక్తచరిత్ర మరోసారి పునరావృతం సాక్షి
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.
భక్తి, విశ్వాసం ముందు హేతుబద్దత నిలవదుNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.
భక్తి, విశ్వాసం ముందు హేతుబద్దత నిలవదు
దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం తెలుగువన్
గాంధీ జయంతి నాడు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చీపురు పట్టుకుని ఢిల్లీలో వీధులను ఊడ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ...
2019 నాటికి భారత్ నెంబర్ వన్Andhrabhoomi
స్వచ్ఛ భారతంNamasthe Telangana
'స్వచ్ఛ భారత్'ను నిర్మించాలిసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Kandireega
అన్ని 62 వార్తల కథనాలు »
గాంధీ జయంతి నాడు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చీపురు పట్టుకుని ఢిల్లీలో వీధులను ఊడ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ...
2019 నాటికి భారత్ నెంబర్ వన్
స్వచ్ఛ భారతం
'స్వచ్ఛ భారత్'ను నిర్మించాలి
సాగర తీరాన పూల సింగిడి! ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు తీరొక్క పూలతో తుళ్లి పడిన ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి, సిటీ బ్యూరో) : తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలిచిన తెలంగాణ ఆడపడుచులు.. 'మాయమ్మ లక్ష్మిదేవి చందమామ....పోయి రావే తల్లి చందమామ' అంటూ బతుకమ్మ తల్లికి వీడ్కోలు పలికారు. సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘట్టం హైదరాబాద్ ట్యాంక్బండ్పై మహాఘనంగా ముగిసింది. నూతన రాష్ర్టానికి తొలి పండుగ ...
పూల వనం సాగర తీరంAndhrabhoomi
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు10tv
బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులువెబ్ దునియా
సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 48 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి, సిటీ బ్యూరో) : తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలిచిన తెలంగాణ ఆడపడుచులు.. 'మాయమ్మ లక్ష్మిదేవి చందమామ....పోయి రావే తల్లి చందమామ' అంటూ బతుకమ్మ తల్లికి వీడ్కోలు పలికారు. సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘట్టం హైదరాబాద్ ట్యాంక్బండ్పై మహాఘనంగా ముగిసింది. నూతన రాష్ర్టానికి తొలి పండుగ ...
పూల వనం సాగర తీరం
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులు
డ్రైనేజీని క్లీన్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ : బీఆర్ క్యాంప్ ప్రాంతంలో.. వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్Oneindia Telugu
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్Andhrabhoomi
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్
沒有留言:
張貼留言