'పసిడి' పంచ్ సాక్షి
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
ఈసారి పసిడి పట్టిన మేరీKandireega
మణిపురి 'బంగారం' మేరీ కోమ్Andhrabhoomi
అది మహిళా శక్తి: మేరీ కోమ్ స్వర్ణంపై ప్రియాంక చోప్రాOneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
ఈసారి పసిడి పట్టిన మేరీ
మణిపురి 'బంగారం' మేరీ కోమ్
అది మహిళా శక్తి: మేరీ కోమ్ స్వర్ణంపై ప్రియాంక చోప్రా
పురుషుల హీరోచిత పోరు: కబడ్డీలో భారత్కు స్వర్ణం Oneindia Telugu
ఇంచియాన్: ఆసియా క్రీడల కబడ్డీ పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణపతకం సాధించారు. ఇరాన్పై జరిగిన ఫైనల్ మ్యాచులో భారత ఆటగాళ్లు ఇరాన్పై 27-25 స్కోరుతో విజయం సాధించారు. కబడ్డీలో భారత్కు రెండు స్వర్ణపతకాలు లభించాయి. అంతకు మహిళా విభాగంలో భారత్ స్వర్ణపతకం సాధించింది. భారత మహిళలు ఫైనల్లో ఇరాన్పైనే ...
మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలుసాక్షి
ఆసియా క్రీడలు : పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం!వెబ్ దునియా
ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా క్రీడల కబడ్డీ పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణపతకం సాధించారు. ఇరాన్పై జరిగిన ఫైనల్ మ్యాచులో భారత ఆటగాళ్లు ఇరాన్పై 27-25 స్కోరుతో విజయం సాధించారు. కబడ్డీలో భారత్కు రెండు స్వర్ణపతకాలు లభించాయి. అంతకు మహిళా విభాగంలో భారత్ స్వర్ణపతకం సాధించింది. భారత మహిళలు ఫైనల్లో ఇరాన్పైనే ...
మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలు
ఆసియా క్రీడలు : పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం!
ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణాలు
'కనక' కాంతలు... సాక్షి
ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం ...
4గీ400 స్వర్ణం మనదేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'వెండి' వెలుగుల టింటూ లుకాAndhrabhoomi
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్యవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం ...
4గీ400 స్వర్ణం మనదే
'వెండి' వెలుగుల టింటూ లుకా
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్య
విండీస్తో వన్డేలకు రోహిత్ దూరం! Namasthe Telangana
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో చేతివేలి గాయానికి గురైన భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో సిరీస్కు దూరమయ్యే సూచనలున్నాయి. గాయంతో ఇప్పటికే సీఎల్ టీ20కి దూరమైన ఈ ముంబై స్టార్ ఈనెల 8నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్ టూర్లో గాయపడడంతో 4వారాలు ...
విండీస్తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!వెబ్ దునియా
వన్డే సిరీస్ కూ రోహిత్ శర్మ దూరంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో చేతివేలి గాయానికి గురైన భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో సిరీస్కు దూరమయ్యే సూచనలున్నాయి. గాయంతో ఇప్పటికే సీఎల్ టీ20కి దూరమైన ఈ ముంబై స్టార్ ఈనెల 8నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్ టూర్లో గాయపడడంతో 4వారాలు ...
విండీస్తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!
వన్డే సిరీస్ కూ రోహిత్ శర్మ దూరం
ధోనీపై ఫైర్: కోహ్లీ కోసం అజరుద్దీన్ బ్యాటింగ్ thatsCricket Telugu
ముంబై: టెస్టు క్రికెట్ విషయంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ మద్దతు తెలిపారు. ఇంగ్లాండులో విఫలమైన నేపథ్యంలో టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించడంపై బిసిసిఐ ఆలోచన చేయాలని ఆయన అన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆయన ...
కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండిAndhrabhoomi
టెస్టు పగ్గాలు కోహ్లీకివ్వాలి: అజరుద్దీన్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: టెస్టు క్రికెట్ విషయంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ మద్దతు తెలిపారు. ఇంగ్లాండులో విఫలమైన నేపథ్యంలో టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించడంపై బిసిసిఐ ఆలోచన చేయాలని ఆయన అన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆయన ...
కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండి
టెస్టు పగ్గాలు కోహ్లీకివ్వాలి: అజరుద్దీన్
ఫెదరర్.. సచిన్ టెండూల్కర్ను కలిసేందుకు ఆసక్తి..! Oneindia Telugu
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్కు వస్తున్నాడు. ఈ సందర్బంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్కు వస్తున్నాడు. ఈ సందర్బంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ...
కుర్చీల కోసం కుస్తీపట్లు సాక్షి
విజయవాడ : కాసులు కురిపించే కుర్చీల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కుస్తీపట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ల బదిలీలు జరగటంతో పలువురు మంగళవారం రాత్రికిరాత్రే విధుల్లో చేరిపోయారు. మరికొందరు బుధవారం చేరారు. ప్రధానంగా మూడు సీట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది. సీటు వదిలేది లేదంటూ.
విచ్చలవిడిగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
విజయవాడ : కాసులు కురిపించే కుర్చీల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కుస్తీపట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ల బదిలీలు జరగటంతో పలువురు మంగళవారం రాత్రికిరాత్రే విధుల్లో చేరిపోయారు. మరికొందరు బుధవారం చేరారు. ప్రధానంగా మూడు సీట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది. సీటు వదిలేది లేదంటూ.
విచ్చలవిడిగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు
చాంపియన్స్ లీగ్ టీ 20 : ఫైనల్కు కోల్కతా నైట్ రైడర్స్! వెబ్ దునియా
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో లీగ్ దశలో వరుస విజయాలతో అదరగొడుతూ మంచి జోరుమీద ఉన్న కోల్కాతా నైట్రైడర్స్ తొలిసారిగా చాంపియన్స్ లీగ్ టీ-20 ఫైనల్లో అడుగుపెట్టింది. ఉప్పల్ మైదానం వేదికగా హోబర్ట్ హరికేన్స్తో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని కోల్కతా ఏడు వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. కోల్కతాకిది వరుసగా 14వ ...
ఫైనల్కు కోల్కతా, చెన్నైAndhrabhoomi
చాంపియన్స్ లీగ్ లో ఫైనల్ కు చేరిన కోల్ కతా!సాక్షి
చాంపియన్స్ లీగ్ టీ-20..డబుల్ ధమాకా..10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో లీగ్ దశలో వరుస విజయాలతో అదరగొడుతూ మంచి జోరుమీద ఉన్న కోల్కాతా నైట్రైడర్స్ తొలిసారిగా చాంపియన్స్ లీగ్ టీ-20 ఫైనల్లో అడుగుపెట్టింది. ఉప్పల్ మైదానం వేదికగా హోబర్ట్ హరికేన్స్తో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని కోల్కతా ఏడు వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. కోల్కతాకిది వరుసగా 14వ ...
ఫైనల్కు కోల్కతా, చెన్నై
చాంపియన్స్ లీగ్ లో ఫైనల్ కు చేరిన కోల్ కతా!
చాంపియన్స్ లీగ్ టీ-20..డబుల్ ధమాకా..
హాకీ జట్టుకు ఉపరాష్ట్రపతి అభినందనలు సాక్షి
న్యూఢిల్లీ : ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని ...
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలుAndhrabhoomi
జయహో..భారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత హాకీ టీమ్కు ప్రధాని శుభాకాంక్షలుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని ...
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలు
జయహో..భారత్
భారత హాకీ టీమ్కు ప్రధాని శుభాకాంక్షలు
ఈ పతకం నాకొద్దు సాక్షి
ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ...
అన్యాయం.. అవమానం ఆపై నిషేధమా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబాNamasthe Telangana
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ...
అన్యాయం.. అవమానం ఆపై నిషేధమా?
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబా
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!
沒有留言:
張貼留言