2014年10月3日 星期五

2014-10-04 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నటి శ్రీలక్ష్మి నగల స్నాచింగ్ కేసు.. సీసీ టీవీ ఫూటేజీల పరిశీలన!  వెబ్ దునియా
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ కేసులో హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్ గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా ...

నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Kandireega   
మోడీకి అమెరికా జనం నీరాజనం  Kandireega
భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారత్ లోనే కాదు అమెరికాలో కూడా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మరే భారతీయ రాజకీయ నాయకుడికీ లేనంతగా నరేంద్ర మోడీకి అమెరికన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ తెలుపుతోంది. అమెరికన్ పొలిటీషియన్స్ కు ఉన్న ఫాలోయింగ్ కంటే మోడీకున్న అమెరికన్ ...

నరేంద్ర మోడీకి అమెరికాలో ఫేస్‌ బుక్ ఫాలోయింగ్ వెల్లువ!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  Kandireega   
ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోడీ  తెలుగువన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. By Teluguone. en-us Political News
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీ   Kandireega
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ   సాక్షి
థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శృంగారానికి కొత్త యాప్: అమెరికాలో గుడ్2గో  వెబ్ దునియా
అవసరాలకు తగ్గట్టు యాప్‌లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శృంగారానికి కొత్త యాప్ కనుగొన్నారు. అమెరికాలో కాలేజ్ యువతను లక్ష్యం చేసుకుని 'గుడ్2గో' పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్‌ను వినియోగించుకుంటే సేఫ్‌గా ఉంటుందని యాప్ ...

శృంగారనుభవానికి ఓ యాప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అనివార్య మైత్రి  Andhrabhoomi
అమెరికాతో మన వాణిజ్య, రక్షణ, వ్యూహాత్మక, దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కావలసిన అనివార్యం ఏర్పడిపోవడం మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశం అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాతో ముప్పయ్యవ తేదీనాడు జరిపిన చర్చల సందర్భంగా ధ్రువపడిన మహా విషయం! ఈ మైత్రి ప్రధానంగా వాణిజ్య మైత్రి మన దేశానికి దీర్ఘకాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న ...

దౌత్యంలో కొత్తపుంతలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సారీ.. సార్.. సిరియా దాడులకు సాయం చేయం: మోడీ  వెబ్ దునియా
అమెరికా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఇంకా ఆ దేశ ప్రభుత్వంతో విస్తృతస్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ...

మీ వీపు దురద పుడితే.. మేం గోకం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
థాంక్యూ అమెరికా... ముగిసిన మోదీ పర్యటన భారత్‌ చేరుకున్న ప్రధాని  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 1: ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తోపాటు మరికొందరు మంత్రులు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. తన అమెరికా పర్యటన అత్యంత విజయవంతంగా, సంతృప్తికరంగా జరిగిందని నరేంద్ర మోదీ ...

థాంక్యూ అమెరికా!   సాక్షి
టెర్రరిజంపై పోరు-సహకారం: ఒబామాతో మోడీ(పిక్చర్స్)   Oneindia Telugu
ప్రాంతీయ-అంతర్జాతీయాంశాలపై చర్చించిన మోడీ- ఒబామా   10tv
Kandireega   
అన్ని 25 వార్తల కథనాలు »   


3వ వీడియో విడుదల  సాక్షి
బీరుట్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లు రెండున్నరేళ్లుగా తమ చెరలో ఉన్న బ్రిటిష్ ఫొటో జర్నలిస్టు జాన్ కాంట్లీకి సంబంధించిన మూడో వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఐదున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాంట్లీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను విమర్శించారు. మిలిటెంట్లపై పోరులో ఆయన వ్యూహం బాగా ...


ఇంకా మరిన్ని »   


పాఠశాల వద్ద ఆత్మాహుతి దాడి: చిన్నారులు మృతి  సాక్షి
బీరూట్: మధ్య సిరియా హమ్స్ నగరంలో చిన్నారుల పాఠశాల వద్ద రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో 31 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని ...


ఇంకా మరిన్ని »   


జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు ప్రాధాన్యం  సాక్షి
ఇబ్రహీంపట్నం : జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య తెలిపారు. క్లీన్ కోల్ టెక్నాలజీ స్టడీ టూర్‌ను ముగించుకుని జపాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఆయనకు గురువారం అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపాలనా కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言