2014年10月3日 星期五

2014-10-04 తెలుగు (India) ఇండియా


దసరా విషాదం: తొక్కిసలాటలో 33 మంది మృతి  Oneindia Telugu
పాట్నా: దసరా పర్వదినం సందర్భంగా అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు.
రావణ దహనం..ఎంత పనిచేసింది..   10tv
రావణదహన కార్యక్రమంలో విషాదం:32మంది మృతి   Namasthe Telangana
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి   సాక్షి
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీజీ.. మీ సవాల్కు మేం సిద్ధం : ప్రియాంకా చోప్రా - అమీర్ ఖాన్ ట్వీట్స్!  వెబ్ దునియా
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ్ భారత్ సవాల్‌కు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, నటుడు అమీర్ ఖాన్‌లు స్పందించారు. మోడీ ఇచ్చిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. గురువారం స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించిన నరేంద్ర మోడీ.. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద గంటల పాటు ...

మోడీ సవాల్‌ను స్వీకరించిన తార ప్రియాంక చోప్రా   Oneindia Telugu
ప్రియాంక మద్దతు   Andhrabhoomi
ప్రధాని ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రియాంక   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పార్లమెంట్‌లో అన్నాడీఎంకే ఎంపీల నిరసన సబబేనా?  వెబ్ దునియా
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు నిరసన దీక్ష చేపట్టడం ఎంత వరకు సబబనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ...

పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన   సాక్షి
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్ష   Oneindia Telugu
జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జీన్స్ ధరించడం వల్లే మహిళలకు ఇబ్బందులు : జేసుదాస్  వెబ్ దునియా
మహిళల వస్త్రాధారణంపై ప్రముఖ నేపథ్యగాయకుడు జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు జీన్స్ వద్దని, నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ ధరించడం భారతీయ ...

జీన్స్ వల్లే మహిళలకు ఇబ్బందులు: యేసుదాస్   తెలుగువన్
జేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు   Kandireega
మహిళలు జీన్స్ ధరించరాదా   News Articles by KSR
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం  తెలుగువన్
గాంధీ జయంతి నాడు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చీపురు పట్టుకుని ఢిల్లీలో వీధులను ఊడ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ...

2019 నాటికి భారత్ నెంబర్ వన్   Andhrabhoomi
స్వచ్ఛ భారతం   Namasthe Telangana
'స్వచ్ఛ భారత్'ను నిర్మించాలి   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 62 వార్తల కథనాలు »   

  Kandireega   
ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోడీ  తెలుగువన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. By Teluguone. en-us Political News
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీ   Kandireega
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ   సాక్షి
థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డ్రైనేజీని క్లీన్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ : బీఆర్ క్యాంప్ ప్రాంతంలో..  వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...

మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్   Oneindia Telugu
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్   Andhrabhoomi
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎన్టీఆర్‌కి భారతరత్న.. పీవీకి స్మారక మందిరం: ఏపీ మంత్రివర్గం తీర్మానం  వెబ్ దునియా
టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో మూడు కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. వాటిలో ఒకటి నందమూరి ...

ఎన్టీఆర్‌కి భారతరత్న: మంత్రివర్గం తీర్మానం   తెలుగువన్
మోడీకి కేసీఆర్ లేఖ: ఎన్టీఆర్, పీవీలపై ఏపీ తీర్మానం   Oneindia Telugu
ఏపీ కేబినెట్‌లో మూడు తీర్మానాలకు ఆమోదం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రివర్గ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గోరఖ్‌పూర్‌లో రైళ్లు ఢీ.. 13 మంది మృతి.. డ్రైవర్ల సస్పెన్షన్!  వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ లో మంగళవారం అర్థరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ప్రమాదానికి కారణమైన క్రిషాక్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లను సస్పెండ్ చేశారు. క్రిషాక్ ఎక్స్ ప్రెస్ రైలు సిగ్నల్ దాటి వెళ్లి అదే ట్రాక్ పై వస్తున్న బరౌనీ ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం చోటు ...

గోరఖ్‌పూర్‌లో రైళ్ళ ఢీ: 13 మంది మృతి   తెలుగువన్
12మంది దుర్మరణం   Andhrabhoomi
రెండు రైళ్లు ఢీ; 13 మంది మృతి   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బీహార్‌ల మంత్రి హత్యకు కుట్ర : పథకం ప్రకారమే దాడి.. మంత్రి  వెబ్ దునియా
బీహార్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర మంత్రికి ప్రజల నుంచి జీవితంలో మరచిపోలేని చేదు అనుభవం ఎదురైంది. బీహార్ రాష్ట్రంలోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాక మంత్రి వినయ్ బిహారీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ ...

మంత్రిగారినిని సజీవ దహనం చేసేవారే...   తెలుగువన్
మంత్రినే సజీవదహనం చేయబోయారు!!   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言