2014年10月3日 星期五

2014-10-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
బాబుగారి దసరా సరదా.. 20 కోట్ల ఛాంబర్!  సాక్షి
హైదరాబాద్ : దసరా పండుగ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదా పడ్డారు. సచివాలయంలోని కొత్త ఛాంబర్ లోకి పూజలు చేసి మరీ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉన్న హైదరాబాద్ లోని సచివాలయం ఎల్ బ్లాకులో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఛాంబర్ సొగసులకు అయిన ఖర్చు.. దాదాపు 20 కోట్ల రూపాయలకు ...

సచివాలయంలోకి చంద్రబాబు   Kandireega
సచివాలయం ఎల్ బ్లాకులోకి ప్రవేశించిన చంద్రబాబు!   వెబ్ దునియా
చంద్రబాబు సచివాలయ చాంబర్ లో ప్రవేశం   News Articles by KSR
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రొద్దుటూరు దుకాణంలో నగలు చోరీకి పాల్పడింది  వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...

నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి   Oneindia Telugu
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి   సాక్షి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సాగర తీరాన పూల సింగిడి! ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు తీరొక్క పూలతో తుళ్లి పడిన ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి, సిటీ బ్యూరో) : తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలిచిన తెలంగాణ ఆడపడుచులు.. 'మాయమ్మ లక్ష్మిదేవి చందమామ....పోయి రావే తల్లి చందమామ' అంటూ బతుకమ్మ తల్లికి వీడ్కోలు పలికారు. సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘట్టం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై మహాఘనంగా ముగిసింది. నూతన రాష్ర్టానికి తొలి పండుగ ...

పూల వనం సాగర తీరం   Andhrabhoomi
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు   10tv
బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులు   వెబ్ దునియా
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 48 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై ఆసక్తి  సాక్షి
సాక్షి, తిరుమల: గుండెపోటుకు గురైన ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై అందరూ ఆసక్తి కనబరిచారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై టీటీడీ ఉద్యోగులు చర్చించుకున్నారు. 'దేవుడి ఆశీసులతో శేషాద్రి స్వామి క్షేమం గా రావాలి' అంటూ ఆకాంక్షిం చారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాలర్ శేషాద్రి ...

తిరుపతి : నిలకడగా డాలర్‌ శేషాద్రి ఆరోగ్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డాలర్ శేషాద్రికి తప్పిన ప్రాణముప్పు.. నిలకడగా ఆరోగ్యం!   వెబ్ దునియా
డాలర్ శేషాద్రికి గుండెపోటు... ఆరోగ్యం నిలకడగా..   తెలుగువన్
Oneindia Telugu   
Kandireega   
Andhrabhoomi   
అన్ని 27 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రక్తచరిత్ర మరోసారి పునరావృతం  సాక్షి
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.
భక్తి, విశ్వాసం ముందు హేతుబద్దత నిలవదు   News Articles by KSR
నేడు కర్నూలు జిల్లా దేవరగుట్టలో కర్రల సమరం   10tv
నేడు బన్ని ఉత్సవం   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ గ్రాండ్ గిఫ్ట్ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు!  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో సీట్లు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆయన తన లేఖలో మోడీని కోరారు. చట్టసభల్లో ఓబీసీలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వారి కోసం ...

మహిళలకు టీ-సీఎం కేసీఆర్ గ్రాండ్ గిఫ్ట్   Palli Batani
ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ   తెలుగువన్
నియోజకవర్గాలను పెంచండి   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే బడ్జెట్‌కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్‌ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...

20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!   సాక్షి
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..   10tv
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!   వెబ్ దునియా
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ స్మారక కేంద్రం: కేసీఆర్  వెబ్ దునియా
ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఈ నెల 8న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కొమరం భీమ్ తెలంగాణ జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తిని, ఆయన పేరుతో ఆదిలాబాద్‌లో స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ...

ఆదిలాబాద్‌లో కొమురం భీమ్ స్మారక కేంద్రం   Andhrabhoomi
కొమురం భీం వర్ధంతి నిర్వహణకు రూ.10లక్షలు విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలి   సాక్షి
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు రైతుకు మార్గం చూపట్లేదు: సీపీఐ సెటైర్లు  వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ...

చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...   సాక్షి
చంద్రబాబుపై సిపిఐ వ్యంగ్య వ్యాఖ్య   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
డోర్ డెలివరీ ఇస్తున్నారు: బాబుపై ఉమ్మారెడ్డి ఫైర్  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ...

రైతుల చెవిలో చంద్రబాబు పూలు   News Articles by KSR
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言