కడప నగల షాపులో విషాదం: 3గురు అనుమానాస్పద మృతి! వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతిOneindia Telugu
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతిసాక్షి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతి
డ్రైనేజీని క్లీన్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ : బీఆర్ క్యాంప్ ప్రాంతంలో.. వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్Oneindia Telugu
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...
మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్
పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన సాక్షి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని అన్నాడీఎంకే ఎంపీలు ఆరోపించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు ఏడు గంటలపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉదయం 10 ...
మా అమ్మ జయమ్మకు బెయిలివ్వండి : ఢిల్లీలో ఏడీఎంకే ఎంపీల దీక్ష!వెబ్ దునియా
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్షOneindia Telugu
అన్నా డి.ఎమ్.కె. నేతల అయోమయంNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని అన్నాడీఎంకే ఎంపీలు ఆరోపించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు ఏడు గంటలపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉదయం 10 ...
మా అమ్మ జయమ్మకు బెయిలివ్వండి : ఢిల్లీలో ఏడీఎంకే ఎంపీల దీక్ష!
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్ష
అన్నా డి.ఎమ్.కె. నేతల అయోమయం
సల్మాన్ - సచిన్ - కమల్ - ప్రియాంకకు మోడీ స్వచ్ఛ్ భారత్ సవాల్! వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ వేదికపై నుండి సెలెబ్రిటీలు సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ప్రియాంకా చోప్రాతో పాటు.. మొత్తం 9 మంది సెలబ్రిటీలకు బహిరంగ సవాల్ విసిరారు. మొన్నటిదాకా ఐస్ బకెట్ ఛాలెంజ్లో భాషా బేదం లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సెలేబ్రిటీలు పోటీ పడిన విషయం తెల్సిందే. ఇప్పుడు ...
సల్మాన్, కమల్, ప్రియాంకకు నరేంద్రమోడీ సవాల్Palli Batani
సెలెబ్రిటీలకు మోడీ సవాల్Kandireega
తొమ్మిదిమంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ వేదికపై నుండి సెలెబ్రిటీలు సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ప్రియాంకా చోప్రాతో పాటు.. మొత్తం 9 మంది సెలబ్రిటీలకు బహిరంగ సవాల్ విసిరారు. మొన్నటిదాకా ఐస్ బకెట్ ఛాలెంజ్లో భాషా బేదం లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సెలేబ్రిటీలు పోటీ పడిన విషయం తెల్సిందే. ఇప్పుడు ...
సల్మాన్, కమల్, ప్రియాంకకు నరేంద్రమోడీ సవాల్
సెలెబ్రిటీలకు మోడీ సవాల్
తొమ్మిదిమంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్
బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!సాక్షి
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..10tv
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
లాంఛనంగా ఎపి ప్రభుత్వ పథకాల ప్రారంభం 10tv
కృష్ణా: గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రభుత్వ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. బాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా బాబు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. సింగ్ నగర్లో ఎన్టీఆర్ ...
అట్టహాసంగా ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
కృష్ణా: గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రభుత్వ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. బాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా బాబు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. సింగ్ నగర్లో ఎన్టీఆర్ ...
అట్టహాసంగా ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం
చంద్రబాబు రైతుకు మార్గం చూపట్లేదు: సీపీఐ సెటైర్లు వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ...
చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...సాక్షి
చంద్రబాబుపై సిపిఐ వ్యంగ్య వ్యాఖ్యNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ...
చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...
చంద్రబాబుపై సిపిఐ వ్యంగ్య వ్యాఖ్య
డోర్ డెలివరీ ఇస్తున్నారు: బాబుపై ఉమ్మారెడ్డి ఫైర్ Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ...
రైతుల చెవిలో చంద్రబాబు పూలుNews Articles by KSR
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ...
రైతుల చెవిలో చంద్రబాబు పూలు
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'
సమీకరణకు సహకరించకుంటే భూసేకరణ ల్యాండ్ పూలింగ్తోనే రైతులకు, సర్కారుకు ప్రయోజనం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి భూ సమీకరణకు రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ''రాజధాని కోసం వీలైనంత వరకూ భూమిని సమీకరిస్తాం. (ల్యాండ్ పూలింగ్) ఇందుకు రైతులు సహకరించాలి. ఈ పద్ధతి అయితేనే రైతులకు చాలా లాభదాయకం. దీనివల్ల ఇరుపక్షాలకూ నష్టం ఉండదు. ఒకవేళ రైతులు భూమి ఇవ్వటానికి ...
సమీకరణో.. సేకరణో రైతులే తేల్చుకోవాలిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
విజయవాడ, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి భూ సమీకరణకు రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ''రాజధాని కోసం వీలైనంత వరకూ భూమిని సమీకరిస్తాం. (ల్యాండ్ పూలింగ్) ఇందుకు రైతులు సహకరించాలి. ఈ పద్ధతి అయితేనే రైతులకు చాలా లాభదాయకం. దీనివల్ల ఇరుపక్షాలకూ నష్టం ఉండదు. ఒకవేళ రైతులు భూమి ఇవ్వటానికి ...
సమీకరణో.. సేకరణో రైతులే తేల్చుకోవాలి
శ్వేతాబసు కేసు ట్విస్టులపై ట్విస్టులుట... వాళ్లే రమ్మన్నారు.... వెబ్ దునియా
సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం.
శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..Oneindia Telugu
శ్వేతాబసు కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత?Kandireega
శ్వేతాబసు వ్యభిచారంతో సంతోషం అవార్డ్స్కు లింకుPalli Batani
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం.
శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..
శ్వేతాబసు కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత?
శ్వేతాబసు వ్యభిచారంతో సంతోషం అవార్డ్స్కు లింకు
沒有留言:
張貼留言