2014年10月2日 星期四

2014-10-03 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన  సాక్షి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని అన్నాడీఎంకే ఎంపీలు ఆరోపించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు ఏడు గంటలపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉదయం 10 ...

మా అమ్మ జయమ్మకు బెయిలివ్వండి : ఢిల్లీలో ఏడీఎంకే ఎంపీల దీక్ష!   వెబ్ దునియా
జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్ష   Oneindia Telugu
అన్నా డి.ఎమ్.కె. నేతల అయోమయం   News Articles by KSR
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డ్రైనేజీని క్లీన్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ : బీఆర్ క్యాంప్ ప్రాంతంలో..  వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. ప్రధాని మోడీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ ...

మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్   Oneindia Telugu
డ్రైనేజీ శుభ్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్   Andhrabhoomi
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సల్మాన్ - సచిన్ - కమల్ - ప్రియాంకకు మోడీ స్వచ్ఛ్ భారత్ సవాల్!  వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ వేదికపై నుండి సెలెబ్రిటీలు సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ప్రియాంకా చోప్రాతో పాటు.. మొత్తం 9 మంది సెలబ్రిటీలకు బహిరంగ సవాల్ విసిరారు. మొన్నటిదాకా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో భాషా బేదం లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సెలేబ్రిటీలు పోటీ పడిన విషయం తెల్సిందే. ఇప్పుడు ...

సల్మాన్, కమల్, ప్రియాంకకు నరేంద్రమోడీ సవాల్   Palli Batani
సెలెబ్రిటీలకు మోడీ సవాల్   Kandireega
తొమ్మిదిమంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్   తెలుగువన్
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
2019 నాటికి భారత్ నెంబర్ వన్  Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 2: భారత దేశం 2019 నాటికి ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్‌గా నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు గురువారం ఆయన విశాఖలో రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ...

స్వచ్ఛ భారతం   Namasthe Telangana
చీపురు పట్టి.. చెత్తను ఊడ్చి   సాక్షి
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 56 వార్తల కథనాలు »   

  Kandireega   
ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోడీ  తెలుగువన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. By Teluguone. en-us Political News
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీ   Kandireega
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ   సాక్షి
థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహాత్మునికి ఘన నివాళి  సాక్షి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రవుంత్రులు వెంకయ్యునాయుుడు, వీకే సింగ్ తదితరులు ...

మహాత్ముడికి జాతి ఘన నివాళి   Namasthe Telangana
బాపుఘాట్‌ వద్ద గవర్నర్‌, కేసీఆర్‌ మహాత్మునికి నివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత జాతిపిత మహాత్మా గాంధీకి నరేంద్ర మోడీ నివాళి!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


కాల్పులకు తెగబడిన పాకిస్థాన్  సాక్షి
జమ్ము: సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో అధీన రేఖవద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు వుహిళలు సహా ఆరుగురు పౌరులు గాయుపడ్డారు. పాక్ కాల్పులను భారత్ సైన్యం దీటుగా ప్రతిఘటించిందని సైన్యం అధికారులు తెలిపారు.
పాక్ కాల్పులు:ఆరుగురికి గాయలు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
సత్యం, అహింసలను యువత ఆచరించాలి  Andhrabhoomi
విశాలాక్షినగర్, అక్టోబర్ 2: సత్యం, అహింసలను యువత ఆచరణలో చూపడం ద్వారా అద్భుత ఫలితాలను సాధించడం సాధ్యపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఎన్.రాజు అన్నారు. గురువారం ఉదయం ఏయులో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలను విసి రాజు ప్రారంభించారు. ప్రపంచశాంతి స్థాపనకు గాంధీ ఎంతో కృషి చేసారని అన్నారు. ప్రపంచ అహింసా ...

గాంధీజీ జీవన విధానం ఆదర్శప్రాయం - ప్రొ.ఎమ్మెల్సీ నాగేశ్వర్..   10tv

అన్ని 2 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
బాంబుతో పేల్చేస్తామంటూ నటీనటులకు,దర్శకులకు బెదిరింపు  FIlmiBeat Telugu
చెన్నై: నటీనటుల నిరాహార దీక్షకు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడానికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఇందుకు తమిళ చలన చిత్ర పరిశ్రమ సంఘీభావం ...

రజినీ, కమల్ మద్దతు జయకు లేదా?   Kandireega
జయమ్మకు మద్దతు... ఒక రోజు పస్తులున్న తమిళ సినిమా!   వెబ్ దునియా
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎన్టీఆర్‌కి భారతరత్న.. పీవీకి స్మారక మందిరం: ఏపీ మంత్రివర్గం తీర్మానం  వెబ్ దునియా
టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో మూడు కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. వాటిలో ఒకటి నందమూరి ...

ఎన్టీఆర్‌కి భారతరత్న: మంత్రివర్గం తీర్మానం   తెలుగువన్
మోడీకి కేసీఆర్ లేఖ: ఎన్టీఆర్, పీవీలపై ఏపీ తీర్మానం   Oneindia Telugu
ఏపీ కేబినెట్‌లో మూడు తీర్మానాలకు ఆమోదం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రివర్గ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言