కడప నగల షాపులో విషాదం: 3గురు అనుమానాస్పద మృతి! వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతిOneindia Telugu
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతిసాక్షి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతి
బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!సాక్షి
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..10tv
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!
లాంఛనంగా ఎపి ప్రభుత్వ పథకాల ప్రారంభం 10tv
కృష్ణా: గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రభుత్వ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. బాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా బాబు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. సింగ్ నగర్లో ఎన్టీఆర్ ...
అట్టహాసంగా ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభంAndhrabhoomi
హిందూపురంలో బాలయ్య: కుప్పంలో లోకేష్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
కృష్ణా: గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రభుత్వ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. బాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా బాబు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. సింగ్ నగర్లో ఎన్టీఆర్ ...
అట్టహాసంగా ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం
హిందూపురంలో బాలయ్య: కుప్పంలో లోకేష్
చంద్రబాబు రైతుకు మార్గం చూపట్లేదు: సీపీఐ సెటైర్లు వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ...
చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...సాక్షి
చంద్రబాబుపై సిపిఐ వ్యంగ్య వ్యాఖ్యNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ...
చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...
చంద్రబాబుపై సిపిఐ వ్యంగ్య వ్యాఖ్య
డోర్ డెలివరీ ఇస్తున్నారు: బాబుపై ఉమ్మారెడ్డి ఫైర్ Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ...
రైతుల చెవిలో చంద్రబాబు పూలుNews Articles by KSR
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ...
రైతుల చెవిలో చంద్రబాబు పూలు
'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'
సమీకరణకు సహకరించకుంటే భూసేకరణ ల్యాండ్ పూలింగ్తోనే రైతులకు, సర్కారుకు ప్రయోజనం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి భూ సమీకరణకు రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ''రాజధాని కోసం వీలైనంత వరకూ భూమిని సమీకరిస్తాం. (ల్యాండ్ పూలింగ్) ఇందుకు రైతులు సహకరించాలి. ఈ పద్ధతి అయితేనే రైతులకు చాలా లాభదాయకం. దీనివల్ల ఇరుపక్షాలకూ నష్టం ఉండదు. ఒకవేళ రైతులు భూమి ఇవ్వటానికి ...
సమీకరణో.. సేకరణో రైతులే తేల్చుకోవాలిసాక్షి
అత్యాశవద్దు: ల్యాండ్ పూలింగ్పై చంద్రబాబు హెచ్చరికOneindia Telugu
విజయవాడ రాజదాని అయ్యేదా-చంద్రబాబుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
విజయవాడ, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి భూ సమీకరణకు రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ''రాజధాని కోసం వీలైనంత వరకూ భూమిని సమీకరిస్తాం. (ల్యాండ్ పూలింగ్) ఇందుకు రైతులు సహకరించాలి. ఈ పద్ధతి అయితేనే రైతులకు చాలా లాభదాయకం. దీనివల్ల ఇరుపక్షాలకూ నష్టం ఉండదు. ఒకవేళ రైతులు భూమి ఇవ్వటానికి ...
సమీకరణో.. సేకరణో రైతులే తేల్చుకోవాలి
అత్యాశవద్దు: ల్యాండ్ పూలింగ్పై చంద్రబాబు హెచ్చరిక
విజయవాడ రాజదాని అయ్యేదా-చంద్రబాబు
అలయ్-బలయ్: మరోసారి ఒకేవేదిక పైకి బాబు, కేసీఆర్ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దసరా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రానున్నారు.
ఒకే వేదికపై చంద్రబాబు-కేసీఆర్: ''అలయ్ బలయ్'' ఉత్సవంలో!వెబ్ దునియా
మరోసారి చంద్రబాబు, కెసిఆర్ ఒకే వేదికపైNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దసరా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రానున్నారు.
ఒకే వేదికపై చంద్రబాబు-కేసీఆర్: ''అలయ్ బలయ్'' ఉత్సవంలో!
మరోసారి చంద్రబాబు, కెసిఆర్ ఒకే వేదికపై
చంద్రబాబు సచివాలయ ప్రవేశం News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక సచివాలయానికి వెళతారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చాంబర్ సిద్దం కావడంతో శుక్రవారం నాడు ప్రవేశిస్తారు. సచివాలయంలోని ఎల్.బ్లాక్ లోని ఎనిమిదో అంతస్థులో ఈ కార్యాలయంల ఏర్పాటు చేశారు.లుంబిని పార్కు ఎదురుగా ఉన్న గేటు నుంచి సచివాలయానికి వచ్చి ,నేరుగా కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ వద్దకు ...
నేడు సచివాలయం ఎల్ బ్లాక్లోకి బాబుAndhrabhoomi
20వ తేదీవరకు నిర్వహిస్తారు. నేడు సచివాలయానికి చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబుకు రిలీఫ్: ఎట్టకేలకు సచివాలయంలోకిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక సచివాలయానికి వెళతారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చాంబర్ సిద్దం కావడంతో శుక్రవారం నాడు ప్రవేశిస్తారు. సచివాలయంలోని ఎల్.బ్లాక్ లోని ఎనిమిదో అంతస్థులో ఈ కార్యాలయంల ఏర్పాటు చేశారు.లుంబిని పార్కు ఎదురుగా ఉన్న గేటు నుంచి సచివాలయానికి వచ్చి ,నేరుగా కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ వద్దకు ...
నేడు సచివాలయం ఎల్ బ్లాక్లోకి బాబు
20వ తేదీవరకు నిర్వహిస్తారు. నేడు సచివాలయానికి చంద్రబాబు
బాబుకు రిలీఫ్: ఎట్టకేలకు సచివాలయంలోకి
జిల్లా జెసిగా వివేక్యాదవ్ Andhrabhoomi
శ్రీకాకుళం, సెప్టెంబర్ 2: జిల్లా జాయింట్ కలెక్టర్గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత జెసి జి.వీరపాండ్యన్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖలోని సెర్ఫ్ అదనపు ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇదిలా వుండగా వివేక్యాదవ్ ప్రస్తుతం గుంటూరు జెసిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ...
కొత్త జేసీ వివేక్ యూదవ్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
శ్రీకాకుళం, సెప్టెంబర్ 2: జిల్లా జాయింట్ కలెక్టర్గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత జెసి జి.వీరపాండ్యన్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖలోని సెర్ఫ్ అదనపు ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇదిలా వుండగా వివేక్యాదవ్ ప్రస్తుతం గుంటూరు జెసిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ...
కొత్త జేసీ వివేక్ యూదవ్
ఐడీహెచ్ కాలనీకి నేడు సీఎం శంకుస్థాపన Namasthe Telangana
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఐడీహెచ్ కాలనీలో శిథిలమైన క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల ఈ కాలనీని సందర్శించిన సీఎం ఇక్కడి క్వార్టర్లు శిథిలావస్థ దశకు చేరుకోవడంతో కొత్త వాటిని నిర్మించి ఇస్తామని స్థానికులకు హమీ ఇచ్చారు.
మోడల్ హౌసింగ్ కాలనీకి శ్రీకారంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఐడీహెచ్ కాలనీలో శిథిలమైన క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల ఈ కాలనీని సందర్శించిన సీఎం ఇక్కడి క్వార్టర్లు శిథిలావస్థ దశకు చేరుకోవడంతో కొత్త వాటిని నిర్మించి ఇస్తామని స్థానికులకు హమీ ఇచ్చారు.
మోడల్ హౌసింగ్ కాలనీకి శ్రీకారం
沒有留言:
張貼留言