డాలర్ శేషాద్రికి అస్వస్థత సాక్షి
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా ...
డాలర్ శేషాద్రికి మెరుగైన చికిత్స... బయటపడ్డారు...వెబ్ దునియా
డాలర్ శేషాద్రికి గుండెపోటు... నిలకడగా..తెలుగువన్
డాలర్ శేషాద్రి పరిస్థితి విషమంKandireega
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా ...
డాలర్ శేషాద్రికి మెరుగైన చికిత్స... బయటపడ్డారు...
డాలర్ శేషాద్రికి గుండెపోటు... నిలకడగా..
డాలర్ శేషాద్రి పరిస్థితి విషమం
పరిశుభ్ర భారత్ ఆవిష్కరణే లక్ష్యం Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఎత్తున స్వచ్ఛత, పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, గురువారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2019లో జాతి పిత మహాత్మాగాంధీ 150 జయంతిని జరుపుకొనే నాటికి స్వచ్ఛ భారత్ను ...
నేడే 'స్వచ్ఛ' సంకల్పం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'స్వచ్ఛ భారత్'కు నేడే శ్రీకారంసాక్షి
'స్వచ్ఛ భారత్' ప్రారంభం నేడేNamasthe Telangana
Oneindia Telugu
Kandireega
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఎత్తున స్వచ్ఛత, పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, గురువారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2019లో జాతి పిత మహాత్మాగాంధీ 150 జయంతిని జరుపుకొనే నాటికి స్వచ్ఛ భారత్ను ...
నేడే 'స్వచ్ఛ' సంకల్పం!
'స్వచ్ఛ భారత్'కు నేడే శ్రీకారం
'స్వచ్ఛ భారత్' ప్రారంభం నేడే
మంత్రిని సజీవ దహనం చేయబోయిన జనం... రక్షించిన పోలీస్ వెబ్ దునియా
జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు ఎదురుగానే బీహార్ లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో చోటుచేసుకుంది. బీహార్ లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర ...
మంత్రిని సజీవ దహనం చేసేవారే...తెలుగువన్
మంత్రిపై దాడి.. సజీవ దహనం చేసేందుకు యత్నంOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు ఎదురుగానే బీహార్ లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో చోటుచేసుకుంది. బీహార్ లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర ...
మంత్రిని సజీవ దహనం చేసేవారే...
మంత్రిపై దాడి.. సజీవ దహనం చేసేందుకు యత్నం
ప్రధాని మోదీకి టీ. సీఎం కేసీఆర్ లేఖ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 1 : ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం లేఖ రాశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ లేఖలో కోరారు. జాతీయ స్థాయిలో బీసీలకు స్వతంత్య్రంగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపాయని కేసీఆర్ గుర్తు ...
నియోజకవర్గాలను పెంచండిAndhrabhoomi
మోడీకి కేసీఆర్ లేఖ: మహిళలకు 33 శాతం సీట్లివ్వండి సార్!వెబ్ దునియా
మోడీకి కేసీఆర్ లేఖతెలుగువన్
సాక్షి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 1 : ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం లేఖ రాశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ లేఖలో కోరారు. జాతీయ స్థాయిలో బీసీలకు స్వతంత్య్రంగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపాయని కేసీఆర్ గుర్తు ...
నియోజకవర్గాలను పెంచండి
మోడీకి కేసీఆర్ లేఖ: మహిళలకు 33 శాతం సీట్లివ్వండి సార్!
మోడీకి కేసీఆర్ లేఖ
రెండు రైళ్లు ఢీ; 13 మంది మృతి సాక్షి
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదువాదీ నుంచి లక్నో వెళ్తున్న కృషక్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్కు 7 కి.మీ. దూరంలోని నందనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద రెడ్ సిగ్నల్ను దాటుకుంటూ వెళ్లి లూప్ లైన్ దాటుతున్న లక్నో-బరౌణీ ఎక్స్ప్రెస్ను పక్క నుంచి ఢీకొట్టింది. రాత్రి 11 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ...
గోరఖ్పూర్లో రైళ్ళ ఢీ: 12 మంది మృతితెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదువాదీ నుంచి లక్నో వెళ్తున్న కృషక్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్కు 7 కి.మీ. దూరంలోని నందనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద రెడ్ సిగ్నల్ను దాటుకుంటూ వెళ్లి లూప్ లైన్ దాటుతున్న లక్నో-బరౌణీ ఎక్స్ప్రెస్ను పక్క నుంచి ఢీకొట్టింది. రాత్రి 11 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ...
గోరఖ్పూర్లో రైళ్ళ ఢీ: 12 మంది మృతి
అంబరాన్నంటే సంబురం Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నభూతో నభవిష్యతిగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అంబరాన్నంటే విధంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ సంబరాలకు ట్యాంక్బండ్పై వేదికను ఏర్పాటు చేయడంతో హుస్సేన్ సాగర్ తీరాన్ని రంగు రంగుల ...
సద్దుల సంబరం పండుగ బాగా జరగాలి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం....10tv
రేపు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలుNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నభూతో నభవిష్యతిగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అంబరాన్నంటే విధంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ సంబరాలకు ట్యాంక్బండ్పై వేదికను ఏర్పాటు చేయడంతో హుస్సేన్ సాగర్ తీరాన్ని రంగు రంగుల ...
సద్దుల సంబరం పండుగ బాగా జరగాలి!
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం....
రేపు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య: మహిళ పరారీ Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ సాయినగర్ రోడ్డు నం.3లోని ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతన్ని కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. చైతన్యపురిలో ఉంటున్న దామోదర్రెడ్డికి నాగోలు సమీపంలోని సాయినగర్ రోడ్డు నం.3లో 600 గజాల ఖాళీ స్థలం ఉంది. అందులో చిన్న రేకుల గది ఉంది. స్థల యజమానికి ...
హైదరాబాద్లో ఒకరి దారుణ హత్యAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ సాయినగర్ రోడ్డు నం.3లోని ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతన్ని కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. చైతన్యపురిలో ఉంటున్న దామోదర్రెడ్డికి నాగోలు సమీపంలోని సాయినగర్ రోడ్డు నం.3లో 600 గజాల ఖాళీ స్థలం ఉంది. అందులో చిన్న రేకుల గది ఉంది. స్థల యజమానికి ...
హైదరాబాద్లో ఒకరి దారుణ హత్య
వయాగ్రా వాడితే కళ్ళు కెవ్వు కెవ్వు కాదు పోవు పోవు వెబ్ దునియా
వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు కెవ్వు కెవ్వు కాదు కానీ పోతుందని పరిశోధనలలో వెల్లడయింది. వయాగ్రా మందును వాడేవాళ్ళపై చేసిన పరిశోధనలో తేలిందేంటయా అంటే ఇది కొందరికి మాత్రమే చేటు చేస్తుందట. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందనీ, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ ...
వయాగ్రా వాడితే కళ్ళు కెవ్వు..తెలుగువన్
వయాగ్రా వాడితే కళ్లు పోతాయి!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు కెవ్వు కెవ్వు కాదు కానీ పోతుందని పరిశోధనలలో వెల్లడయింది. వయాగ్రా మందును వాడేవాళ్ళపై చేసిన పరిశోధనలో తేలిందేంటయా అంటే ఇది కొందరికి మాత్రమే చేటు చేస్తుందట. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందనీ, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ ...
వయాగ్రా వాడితే కళ్ళు కెవ్వు..
వయాగ్రా వాడితే కళ్లు పోతాయి!
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ Andhrabhoomi
బరేలీ, అక్టోబర్ 1: ఉత్తరప్రదేశ్లో బుధవారం ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మృతిచెందారు. బరేలీ ఎయిర్బేస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ సమీపంలోని కంటోనె్మంట్ ఏరియాలోని నకాటియా గ్రామంలో ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజనీర్ మృతి చెందారని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న ...
కూలిన ఆర్మీ హెలికాప్టర్: ముగ్గురి మృతి(ఫొటో)Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
బరేలీ, అక్టోబర్ 1: ఉత్తరప్రదేశ్లో బుధవారం ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మృతిచెందారు. బరేలీ ఎయిర్బేస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ సమీపంలోని కంటోనె్మంట్ ఏరియాలోని నకాటియా గ్రామంలో ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజనీర్ మృతి చెందారని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న ...
కూలిన ఆర్మీ హెలికాప్టర్: ముగ్గురి మృతి(ఫొటో)
దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్! వెబ్ దునియా
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్ అయ్యాడు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ...
దుర్గమ్మ గుడిలో నగ్న చిత్రాలు చూసిన పోలీస్తెలుగువన్
సెల్ఫోన్లో నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డ సీఐ, సస్పెండ్Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్ అయ్యాడు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ...
దుర్గమ్మ గుడిలో నగ్న చిత్రాలు చూసిన పోలీస్
సెల్ఫోన్లో నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డ సీఐ, సస్పెండ్
沒有留言:
張貼留言