2014年10月1日 星期三

2014-10-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
డాలర్ శేషాద్రికి అస్వస్థత  సాక్షి
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా ...

డాలర్ శేషాద్రికి మెరుగైన చికిత్స... బయటపడ్డారు...   వెబ్ దునియా
డాలర్ శేషాద్రికి గుండెపోటు... నిలకడగా..   తెలుగువన్
డాలర్ శేషాద్రి పరిస్థితి విషమం   Kandireega
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రధాని మోదీకి టీ. సీఎం కేసీఆర్‌ లేఖ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 : ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం లేఖ రాశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆ లేఖలో కోరారు. జాతీయ స్థాయిలో బీసీలకు స్వతంత్య్రంగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపాయని కేసీఆర్‌ గుర్తు ...

నియోజకవర్గాలను పెంచండి   Andhrabhoomi
మోడీకి కేసీఆర్ లేఖ: మహిళలకు 33 శాతం సీట్లివ్వండి సార్!   వెబ్ దునియా
మోడీకి కేసీఆర్ లేఖ   తెలుగువన్
సాక్షి   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోడీకి కేసీఆర్ లేఖ: ఎన్టీఆర్, పీవీలపై ఏపీ తీర్మానం  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఓబీసీలు, మహిళలకు రిజర్వేషన్ల పైన ఈ లేఖలో ప్రస్తావించారు. ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ తన లేఖలో కోరారు. ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ...

ఏపీ కేబినెట్‌లో మూడు తీర్మానాలకు ఆమోదం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రివర్గ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రివర్గ సమావేశం   Andhrabhoomi
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి: మంత్రివర్గం   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆదిలాబాద్‌లో కొమురం భీమ్ స్మారక కేంద్రం  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 1: కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను ఈ నెల 8న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలపై సచివాలయంలో బుధవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కొమురం భీమ్ తెలంగాణ జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తిని, ఆయన పేరుతో ...

కొమురం భీం వర్ధంతి నిర్వహణకు రూ.10లక్షలు విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలి   సాక్షి
సీఎంను కలిసిన కొమురం భీం మనుమడు   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్!  వెబ్ దునియా
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. దుర్గమ్మ గుడిలో నీలిచిత్రాలు చూసిన పోలీస్ సస్పెండ్ అయ్యాడు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ...

దుర్గమ్మ గుడిలో నగ్న చిత్రాలు చూసిన పోలీస్   తెలుగువన్
సెల్‌ఫోన్లో నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డ సీఐ, సస్పెండ్   Oneindia Telugu
ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య: మహిళ పరారీ  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ సాయినగర్‌ రోడ్డు నం.3లోని ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతన్ని కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. చైతన్యపురిలో ఉంటున్న దామోదర్‌రెడ్డికి నాగోలు సమీపంలోని సాయినగర్‌ రోడ్డు నం.3లో 600 గజాల ఖాళీ స్థలం ఉంది. అందులో చిన్న రేకుల గది ఉంది. స్థల యజమానికి ...

హైదరాబాద్‌లో ఒకరి దారుణ హత్య   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు తలమీద బతుకమ్మ  తెలుగువన్
హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ...

బతుకమ్మను తలపై ఎత్తుకున్న చంద్రబాబు (పిక్చర్స్)   Oneindia Telugu
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు, హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బతుకమ్మ ఉత్సవాల్లో ఏపీ సీఎం   Kandireega

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బంగారు బతుకమ్మలను ఎత్తుదాం.. బంగారు తెలంగాణను సాధిద్దాం!  వెబ్ దునియా
బంగారు బతుకమ్మలను ఎత్తుదాం, బంగారు తెలంగాణను సాధిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపు ఇచ్చారు. మంగళవారం మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో మంత్రి హరిష్‌రావు నివాసంలో ఆమె బతుకమ్మను పేర్చారు. హరీష్‌రావు భార్య శ్రీనితతో కలిసి కవిత బతుకమ్మకు మంగళహారతి ఇచ్చారు.
బంగారు తెలంగాణ నిర్మించుకుందాం   Andhrabhoomi
తెలంగాణ పండుగకు బతుకమ్మ బ్రాండ్   సాక్షి
బంగారు బతుకమ్మ ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం : కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో 588 కేసుల ఎత్తివేత దస్త్రంపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతకం చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కేసుల ఎత్తివేతకు సంబంధించిన దస్త్రాన్ని బుధవారం ఆసుపత్రికి తెప్పించుకుని మరీ సంతకం చేశారు. కేసుల ఎత్తివేతకు సంబంధించి రెండు రోజుల క్రితం ...

'ఉద్యమ' కేసుల ఎత్తివేత   సాక్షి
తెెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేత   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దాడే, పోరాటం కాదు: టిడిపిపై రఘువీరా  Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదరిక నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ చేసేది పోరాటం కాదని, అది దాడి అని ఆయన అన్నారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం అర్హులైన పేదల రేషన్ కార్డులను, పింఛన్లను తొలగిస్తోందని ఆయన అన్నారు. జన్మభూమిలో పాల్గొని ప్రజా ...

టీడీపీది పోరాటం కాదు దాడి...   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言