మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు! వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తోనే వారు ...
వైద్య సీట్లు భర్తీ చేయాలి... తల్లిదండ్రుల మొరతెలుగువన్
ఎన్టీఆర్ హెల్త్వర్సిటీలో తల్లిదండ్రుల ఆందోళనNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తోనే వారు ...
వైద్య సీట్లు భర్తీ చేయాలి... తల్లిదండ్రుల మొర
ఎన్టీఆర్ హెల్త్వర్సిటీలో తల్లిదండ్రుల ఆందోళన
మూడంటే మూడు నెలల్లోనే జైళ్ళు క్లీన్ వెబ్ దునియా
మూడంటే మూడు నెలల్లోగా తెలంగాణ జైళ్లను అవినీతిరహితంగా మార్చివేస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్కుమార్ సింగ్ తెలియజేస్తూ దీని కోసం నాలుగు దశల్లో ఒక ప్రత్యేక విధానాన్ని అమలుపరచనున్నట్టు చెప్పారు. ఈ విధానం అమలు కోసం కృషి చేస్తానన్నారు. ఇది అమలయ్యేలోగా జైళ్లశాఖ సిబ్బంది తీరు మారకుంటే అందుకు తానే పూర్తిగా నైతిక ...
మూడు నెలల్లో జైళ్ళు క్లీన్తెలుగువన్
3 నెలల్లో జైళ్ల ప్రక్షాళనAndhrabhoomi
జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామన్న డీజీ వికె సింగ్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
మూడంటే మూడు నెలల్లోగా తెలంగాణ జైళ్లను అవినీతిరహితంగా మార్చివేస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్కుమార్ సింగ్ తెలియజేస్తూ దీని కోసం నాలుగు దశల్లో ఒక ప్రత్యేక విధానాన్ని అమలుపరచనున్నట్టు చెప్పారు. ఈ విధానం అమలు కోసం కృషి చేస్తానన్నారు. ఇది అమలయ్యేలోగా జైళ్లశాఖ సిబ్బంది తీరు మారకుంటే అందుకు తానే పూర్తిగా నైతిక ...
మూడు నెలల్లో జైళ్ళు క్లీన్
3 నెలల్లో జైళ్ల ప్రక్షాళన
జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామన్న డీజీ వికె సింగ్
జస్ట్ 5 మినిట్స్ టైంమివ్వండి... జయలలిత నిర్ధోషి అని నిరూపిస్తా.. రాంజెఠ్మలానీ! వెబ్ దునియా
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...
ఐదు నిమిషాలు చాలు: జయలలిత తరఫున జెత్మలానీOneindia Telugu
'జయ' బెయిల్ పిటిషన్ పై నేడు కర్నాటక హైకోర్టులో విచారణ10tv
జయ బెయిల్ పిటిషన్పై నేడు విచారణసాక్షి
Andhrabhoomi
అన్ని 47 వార్తల కథనాలు »
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...
ఐదు నిమిషాలు చాలు: జయలలిత తరఫున జెత్మలానీ
'జయ' బెయిల్ పిటిషన్ పై నేడు కర్నాటక హైకోర్టులో విచారణ
జయ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
బతుకమ్మను తలపై ఎత్తుకున్న చంద్రబాబు (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు ...
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు, హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగుజాతిని టిడిపినే కలిపి ఉంచుతుందిNews Articles by KSR
బతుకమ్మ ఉత్సవాల్లో ఏపీ సీఎంKandireega
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు ...
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు, హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ
తెలుగుజాతిని టిడిపినే కలిపి ఉంచుతుంది
బతుకమ్మ ఉత్సవాల్లో ఏపీ సీఎం
రెండు రైళ్లు ఢీ: ఆరుగురు మృతి సాక్షి
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ...
ఢీకొట్టుకున్న రైళ్లు: ఆరుగురు మృతి, 40 మందికి గాయాలుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ...
ఢీకొట్టుకున్న రైళ్లు: ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు
కసాయి అమ్మ... ముగ్గురు పిల్లలు హత్య.. ఆపై సూసైడ్ అటెంమ్ట్! వెబ్ దునియా
మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేసిన ఘాతుకానికి ఆ ముగ్గురు పిల్లలూ చనిపోగా, ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన ఆ కసాయి తల్లిని మాత్రం స్థానికులు గుర్తించి కాపాడారు. అయితే, ఆ తల్లి పేగు తెంచుకుని ...
'అమ్మా'నుష ఘటన...తెలుగువన్
'అమ్మా'నుషంసాక్షి
ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నంOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేసిన ఘాతుకానికి ఆ ముగ్గురు పిల్లలూ చనిపోగా, ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన ఆ కసాయి తల్లిని మాత్రం స్థానికులు గుర్తించి కాపాడారు. అయితే, ఆ తల్లి పేగు తెంచుకుని ...
'అమ్మా'నుష ఘటన...
'అమ్మా'నుషం
ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం
మార్స్... ధూళి తుఫాను.. ఫోటోలు భూమికి చేరవేత! వెబ్ దునియా
ఈ నెల 24వ తేదీన అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహం తాజా చాయా చిత్రాలను భూమికి చేరవేసింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా ...
మార్స్... ధూళి తుఫానుతెలుగువన్
మార్స్ పై ధూళి తుపానుKandireega
అన్ని 11 వార్తల కథనాలు »
ఈ నెల 24వ తేదీన అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహం తాజా చాయా చిత్రాలను భూమికి చేరవేసింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా ...
మార్స్... ధూళి తుఫాను
మార్స్ పై ధూళి తుపాను
జయమ్మకు మద్దతు... ఒక రోజు పస్తులున్న తమిళ సినిమా! వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురైన విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం ...
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమాతెలుగువన్
అన్ని 21 వార్తల కథనాలు »
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురైన విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం ...
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా
ఒబామా డిన్నర్ ఇచ్చినా.. ఖాళీ ప్లేటుతో నరేంద్ర మోడీ!! వెబ్ దునియా
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...
మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపుతెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...
మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపు
తమ్ముడితో అక్రమలింకుందని... భార్య ముక్కు, చెవుల కత్తిరింపు! వెబ్ దునియా
తమ్ముడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి ఆమె ముక్కు, చెవులను కోశాడో కసాయి భర్త. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం, గొల్లబుద్దారం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఎస్.ఐ నరేష్ వెల్లడించిన వివరాల మేరకు... గొల్లబుద్దారం గ్రామానికి చెందిన మోటపోతుల శ్రీనివాస్, రజితలు కొంతకాలంగా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ...
భార్య ముక్కు, చెవులు కోసిన మగ మృగంతెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
తమ్ముడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి ఆమె ముక్కు, చెవులను కోశాడో కసాయి భర్త. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం, గొల్లబుద్దారం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఎస్.ఐ నరేష్ వెల్లడించిన వివరాల మేరకు... గొల్లబుద్దారం గ్రామానికి చెందిన మోటపోతుల శ్రీనివాస్, రజితలు కొంతకాలంగా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ...
భార్య ముక్కు, చెవులు కోసిన మగ మృగం
沒有留言:
張貼留言