2014年10月1日 星期三

2014-10-02 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
పరిశుభ్ర భారత్ ఆవిష్కరణే లక్ష్యం  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఎత్తున స్వచ్ఛత, పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, గురువారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2019లో జాతి పిత మహాత్మాగాంధీ 150 జయంతిని జరుపుకొనే నాటికి స్వచ్ఛ భారత్‌ను ...

నేడే 'స్వచ్ఛ' సంకల్పం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'స్వచ్ఛ భారత్'కు నేడే శ్రీకారం   సాక్షి
'స్వచ్ఛ భారత్' ప్రారంభం నేడే   Namasthe Telangana
Oneindia Telugu   
Kandireega   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మంత్రిని సజీవ దహనం చేయబోయిన జనం... రక్షించిన పోలీస్  వెబ్ దునియా
జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు ఎదురుగానే బీహార్ లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో చోటుచేసుకుంది. బీహార్ లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర ...

మంత్రిని సజీవ దహనం చేసేవారే...   తెలుగువన్
మంత్రిపై దాడి.. సజీవ దహనం చేసేందుకు యత్నం   Oneindia Telugu
మంత్రినే సజీవదహనం చేయబోయారు!!   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రెండు రైళ్లు ఢీ; 13 మంది మృతి  సాక్షి
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదువాదీ నుంచి లక్నో వెళ్తున్న కృషక్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్‌కు 7 కి.మీ. దూరంలోని నందనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద రెడ్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి లూప్ లైన్ దాటుతున్న లక్నో-బరౌణీ ఎక్స్‌ప్రెస్‌ను పక్క నుంచి ఢీకొట్టింది. రాత్రి 11 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ...

గోరఖ్‌పూర్‌లో రైళ్ళ ఢీ: 12 మంది మృతి   తెలుగువన్
గోరఖ్‌పూర్‌లో రెండు రైళ్ళ ఢీ: 12కి చేరిన మృతుల సంఖ్య   వెబ్ దునియా
రైలు ప్రమాదంలో 12 మంది మృతి   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్  Andhrabhoomi
బరేలీ, అక్టోబర్ 1: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మృతిచెందారు. బరేలీ ఎయిర్‌బేస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ సమీపంలోని కంటోనె్మంట్ ఏరియాలోని నకాటియా గ్రామంలో ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజనీర్ మృతి చెందారని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న ...

కూలిన ఆర్మీ హెలికాప్టర్: ముగ్గురి మృతి(ఫొటో)   Oneindia Telugu
కూలిన ఆర్మీ చాపర్, ముగ్గురు మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సోనియా, రాహుల్ ఫ్లెక్సీలు ఉండనిస్తారా  News Articles by KSR
ఒకవైపు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి, ఆమెకు కూడా బతుకమ్మను బహుకరిస్తే, హైదరాబాద్ లో మాత్రం సోనియాగాంధీ, రాహుల్ గాందీ ప్లెక్సీలను అధికారులను తొలగించడం కాంగ్రెస్ వర్గాలలో ఆగ్రహం తెప్పించింది. టాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అందులో వారు బతకమ్మ ...

సోనియా, ప్రియంక ఫ్లెక్సీల తొలగింపు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
నిరాహార దీక్షకు డుమ్మా కొట్టిన రజనీ, కమల్, విజయ్  FIlmiBeat Telugu
హైదరాబాద్: అవినీతి కోసులో 4 ఏళ్ల జైలు శిక్షకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంఘీభావం తెలుపుతూ తమిళ సినీ పరిశ్రమ మొత్తం మంగళవారం షూటింగులు, థియేటర్లు బంద్ పాటించడంతో పాటు, నిరాహార దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షల్లో తమిళ స్టార్స్ సూర్య, విక్రమ్, కార్తి, శరత్ కుమార్ లాంటి స్టార్స్ తో పాటు పరిశ్రమలోని ...

జయమ్మకు మద్దతు... ఒక రోజు పస్తులున్న తమిళ సినిమా!   వెబ్ దునియా
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా   తెలుగువన్
జయకు మద్దతుగా తమిళ చలన చిత్రరంగం నిరాహారదీక్ష   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మరో ఫోటో: అంగారకుడి త్రీడి ఇమేజ్ పంపిన మామ్  Oneindia Telugu
బెంగళూరు: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) తాజాగా అంగారకుడి త్రీడీ చిత్రాన్ని పంపించింది. మామ్‌లోని కలర్ కెమెరాను ఉపయోగించి మామ్ ఈ ఫోటోను తీసినట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. దీనిని ఇస్రో మంగళవారం ఫేస్‌బుక్ పేజీలో అప్ లోడ్ చేసింది. కాగా, సెప్టెంబర్ 24వ తేదీన అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటి ...

మార్స్... ధూళి తుఫాను.. ఫోటోలు భూమికి చేరవేత!   వెబ్ దునియా
మార్స్... ధూళి తుఫాను   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హేమంత్ కర్కరే భార్య మృతి.. బ్రెయిన్ డెడ్  తెలుగువన్
2008 సంవత్సరంలో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రం (బ్రెయిన్ హెమరేజ్)తో బాధపడుతూ బ్రెయిన్ డెడ్ అయి ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో సోమవారం మరణించారు. తన భర్త మృతి చెందినప్పటి నుంచి నుంచి బాగా కుంగిపోయిన ...

ముంబై హీరో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే బ్రెయిన్ డెడ్!   వెబ్ దునియా
హేమంత్ కర్కరే భార్య కవిత మృతి   Andhrabhoomi
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జయ బెయిల్ విచారణ వాయిదా  సాక్షి
బెంగళూరు/చెన్నై: ఆదాయూనికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. దీంతో, తన పిటిషన్ విచారణకోసం జయలలిత ఈ నెల 7వరకూ జైలులోనే ఉండాల్సిఉంటుంది. సహనిందితులైన జయు స్నేహితురాలు శశికళ, బంధు వు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకరన్ కూడా మరో 6 రోజులు జైలులోనే గడపక ...

7వరకూ జైల్లోనే..   Andhrabhoomi
జయకు నో బెయిల్: తదుపరి విచారణ 7కు వాయిదా   Oneindia Telugu
జయలలిత బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv   
తెలుగువన్   
అన్ని 59 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే  సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరుల ...

ఎన్డీయే నుండి బయటకు రాం: ఆశ్చర్యపరిచిన ఉద్దవ్   Oneindia Telugu
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా వదంతులు...   తెలుగువన్
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేశారా?   వెబ్ దునియా

అన్ని 28 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言