ఎమ్మెల్యే రోజాపై దాడి అమానుషం సాక్షి
కర్నూలు(ఓల్డ్సిటీ): వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజాపై దాడి అమానుషమని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
రోజాపై దాడి.. చేతికి గాయం.. వైసీపీ-టీడీపీల మధ్య వివాదం!వెబ్ దునియా
రోజాపై దాడిKandireega
టిడిపి, జగన్ పార్టీ నేతల ఘర్షణ: రోజాకు గాయంOneindia Telugu
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
కర్నూలు(ఓల్డ్సిటీ): వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజాపై దాడి అమానుషమని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
రోజాపై దాడి.. చేతికి గాయం.. వైసీపీ-టీడీపీల మధ్య వివాదం!
రోజాపై దాడి
టిడిపి, జగన్ పార్టీ నేతల ఘర్షణ: రోజాకు గాయం
రాజధానికి అథారిటీ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 13: కొత్త రాజధాని కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడా, తుడా, విజిటిఎం మాదిరిగానే రాజధాని ప్రాంతంలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు శనివారం జరిగిన రాజధాని సలహా సంఘం సమావేశంలో నిర్ణయించారు. విజిటిఎంతో సంబంధం లేకుండా ప్రత్యేక సంస్థగా కొనసాగేలా నిర్ణయించారు. సంస్థకు ...
మూడేళ్లలో 'రాజధాని'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీసాక్షి
స్పీడు పెంచిన రాజధాని సలహా మండలి..10tv
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 13: కొత్త రాజధాని కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడా, తుడా, విజిటిఎం మాదిరిగానే రాజధాని ప్రాంతంలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు శనివారం జరిగిన రాజధాని సలహా సంఘం సమావేశంలో నిర్ణయించారు. విజిటిఎంతో సంబంధం లేకుండా ప్రత్యేక సంస్థగా కొనసాగేలా నిర్ణయించారు. సంస్థకు ...
మూడేళ్లలో 'రాజధాని'
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీ
స్పీడు పెంచిన రాజధాని సలహా మండలి..
నందిగామలో 69 శాతం పోలింగ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, సెప్టెంబర్ 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ఓటింగ్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. మొత్తంమీద నియోజకవర్గంలో 69 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రశాంతంAndhrabhoomi
మెదక్లో తగ్గిన పోలింగ్సాక్షి
ప్రశాంతంగా పోలింగ్ - భన్వర్ లాల్..10tv
వెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 68 వార్తల కథనాలు »
విజయవాడ, సెప్టెంబర్ 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ఓటింగ్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. మొత్తంమీద నియోజకవర్గంలో 69 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రశాంతం
మెదక్లో తగ్గిన పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్ - భన్వర్ లాల్..
బతుకమ్మ ఉత్సవాలకు 10 కోట్లు విడుదల ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారమే ప్రకటన చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అధికారులకు ఆ శాఖ పలు ఆదేశాలిచ్చింది. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, ...
బతుకమ్మకు గోరంత నిధులే..!సాక్షి
బతుకమ్మకు సోనియాకు నో: కెసిఆర్ దూరమే?Oneindia Telugu
బ్రహ్మాండంగా బతుకమ్మ: సోనియాకు నో ఆహ్వానం.. కేసీఆర్పై గుర్రు!వెబ్ దునియా
10tv
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారమే ప్రకటన చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అధికారులకు ఆ శాఖ పలు ఆదేశాలిచ్చింది. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, ...
బతుకమ్మకు గోరంత నిధులే..!
బతుకమ్మకు సోనియాకు నో: కెసిఆర్ దూరమే?
బ్రహ్మాండంగా బతుకమ్మ: సోనియాకు నో ఆహ్వానం.. కేసీఆర్పై గుర్రు!
అంతం కాదు.. ఆరంభమే..: కేసీఆర్కు పొన్నాల వెబ్ దునియా
రైతాంగ సమస్యల పరిష్కారంపై కేసీఆర్కు పొన్నాల వార్నింగ్ ఇచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ...
రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్Andhrabhoomi
అంతం కాదిది.. ఆరంభమే...సాక్షి
కేసీఆర్ ఖబడ్దార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
రైతాంగ సమస్యల పరిష్కారంపై కేసీఆర్కు పొన్నాల వార్నింగ్ ఇచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ...
రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్
అంతం కాదిది.. ఆరంభమే...
కేసీఆర్ ఖబడ్దార్
టిడిపి నేత కుమారుడి కారులో 24లక్షలు సీజ్! వెబ్ దునియా
టీడీపీ నేత కుమారుడి కారులో 24 లక్షలను సీజ్ చేశారు. మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ...
పోలీసుల తనిఖీలు రూ.24 లక్షలు స్వాధీనంAndhrabhoomi
మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలుచేపట్టాం: డీసీపీNamasthe Telangana
టిడిపి ఎమ్మెల్యే వాహనంలో భారగా సొమ్ము !News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
టీడీపీ నేత కుమారుడి కారులో 24 లక్షలను సీజ్ చేశారు. మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ...
పోలీసుల తనిఖీలు రూ.24 లక్షలు స్వాధీనం
మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలుచేపట్టాం: డీసీపీ
టిడిపి ఎమ్మెల్యే వాహనంలో భారగా సొమ్ము !
గవర్నర్తో కెసిఆర్ భేటీ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 12: గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు శుక్రవారం భేటీ అయ్యారు. గవర్నర్తో ముఖ్యమంత్రి మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందడంలో జాప్యం కారణంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఆలస్యం కావడం వల్ల ...
గవర్నర్తో కేసీఆర్ సుదీర్ఘ భేటీసాక్షి
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ అంశాలపై..?వెబ్ దునియా
మూడుగంటల పాటు గవర్నర్తో కేసీఆర్ చర్చలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
తెలుగువన్
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 12: గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు శుక్రవారం భేటీ అయ్యారు. గవర్నర్తో ముఖ్యమంత్రి మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందడంలో జాప్యం కారణంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఆలస్యం కావడం వల్ల ...
గవర్నర్తో కేసీఆర్ సుదీర్ఘ భేటీ
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ అంశాలపై..?
మూడుగంటల పాటు గవర్నర్తో కేసీఆర్ చర్చలు
కేసీఆర్కు మీడియా కష్టాలు : త్రిసభ్య కమిటీ రెడీ..! వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మీడియా కష్టాలు తీరేలా లేవు. మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలాదూరం వెళ్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా కేసీఆర్పై గుర్రుగా ఉన్న తరుణంలో.. కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) త్రి సభ్య కమిటీ వేసింది. మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని ...
కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీతెలుగువన్
కెసిఆర్ వ్యాఖ్యలు-ప్రెస్ కఔన్సిల్ కమిటీ ఏర్పాటుNews Articles by KSR
కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తుసాక్షి
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మీడియా కష్టాలు తీరేలా లేవు. మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలాదూరం వెళ్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా కేసీఆర్పై గుర్రుగా ఉన్న తరుణంలో.. కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) త్రి సభ్య కమిటీ వేసింది. మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని ...
కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ
కెసిఆర్ వ్యాఖ్యలు-ప్రెస్ కఔన్సిల్ కమిటీ ఏర్పాటు
కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు
వైకాపా నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు : హైకోర్టు ప్రశ్న వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశంAndhrabhoomi
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?సాక్షి
విజయమ్మకు భద్రత ఇవ్వండిNews Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?
విజయమ్మకు భద్రత ఇవ్వండి
'సుప్రీం తీర్పుతో నిరాశ సాక్షి
రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500 కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల ...
ఎంసెట్ 2వ దశ కౌన్సెలింగ్కు సుప్రీం నో... ఆ విద్యార్థుల భవిష్యత్?వెబ్ దునియా
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోతే పోనివ్వండిAndhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
అన్ని 27 వార్తల కథనాలు »
రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500 కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల ...
ఎంసెట్ 2వ దశ కౌన్సెలింగ్కు సుప్రీం నో... ఆ విద్యార్థుల భవిష్యత్?
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!
పోతే పోనివ్వండి
沒有留言:
張貼留言