2014年9月26日 星期五

2014-09-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి   తెలుగువన్
పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు  తెలుగువన్
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో ...

ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకం   సాక్షి
ఆస్తికోసం వేధింపులు   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ధ్వజారోహణంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం  Andhrabhoomi
తిరుపతి, సెప్టెంబర్ 26: భక్త సులభుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన శ్రీవేంకటేశ్వ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు పదునాలుగు భవనాల్లోని చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వాయు, మనోవేగంతో పయనించే గరుడ ధ్వజ సంకేతంతో ...

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వైభవం   సాక్షి

అన్ని 37 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్లెబిసైట్: కాశ్మీర్‌పై నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌ను లక్ష్యం చేసుకుంటూ కాశ్మీర్‌ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైందని ఆయన అన్నారు. కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్‌ నిర్వహించాలని ఆయన ...

ప్లెబిసైట్ కోసం కాశ్మీరీల నిరీక్షణ   సాక్షి
కశ్మీర్‌లో ప్లెబిసైట్‌ నిర్వహించాలన్న నవాజ్‌ ఐక్యరాజ్య సమితిలో అనూహ్యమైన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం  తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్   Andhrabhoomi
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపండి... హైకోర్టు   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా  తెలుగువన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ విద్యాసాగరరావుకు అందించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వున్న ఎన్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో పృథ్విరాజ్ చవాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి ...

మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   


ఆస్తుల కేసు: జయలలితకి సుప్రీంకోర్టు షాక్  తెలుగువన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బెంగళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనితో శనివారం నాడు బెంగుళూరు కోర్టు ఈ కేసులో శనివారమే తీర్పు ఇచ్చే అవకాశం వుంది. జయలలిత తీర్పును ...

జయ అక్రమాస్తుల కేసుపై నేడు తీర్పు   Namasthe Telangana
'అమ్మ' అక్రమాస్తులపై తీర్పు నేడే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయ కేసుపై తీర్పు నేడే   సాక్షి

అన్ని 24 వార్తల కథనాలు »   

  10tv   
రసవత్తరంగా మారిన మహారాష్ట్ర రాజకీయం  10tv
మహారాష్ట్ర: ప్రతిక్షణానికో లేటెస్ట్ ట్విస్ట్ లతో కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు ఉత్కంఠను క్రియేట్ చేస్తే నేడు మరాఠా రాజకీయాలు కీలక ఘట్టాన్ని ఆవిష్కరించాయి. తెగిపోయిన కాంగ్రెస్-ఎన్సిపీ బంధం బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు కూలిపోయినట్లుగానే ...

వాళ్లు పితృపక్షాల్లో కాకులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 32 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
యువతులకు, మహిళలకు మిస్డ్ కాల్స్ ఇస్తే అంతే  Oneindia Telugu
పాట్నా: యువతులు, మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు కళ్లెం వేసేందుకు బీహార్ పోలీసులు కొత్త ఆలోచన చేశారు. మహిళలకు ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు బీహార్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే జైలు ఊచలు లెక్కబెట్టాల్సి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
విజయవాడలో కేపిటల్ ఎందుకు? రేవంత్‌పై సుమన్, జూపల్లి ఫైర్  వెబ్ దునియా
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము ...

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బాబు అండ్ కో కుట్ర   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言