2014年9月13日 星期六

2014-09-14 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొంటే రూ.3లక్షలు: కేసీఆర్ ఆఫర్  వెబ్ దునియా
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో సన్మానించిన సందర్భంగా.. భవిష్యత్తులో ఆమె ...

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలు   సాక్షి
కెసిఆర్ పాలన భేష్   Andhrabhoomi
కెసిఆర్‌తో గోపి, సింధు: కెటిఆర్, కవిత తోడు (పిక్చర్స్)   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆడుతా: మనసు మార్చుకున్న సానియా మీర్జా  Oneindia Telugu
న్యూఢిల్లీ: కెరీర్‌ రేటింగ్‌ పాయింట్లే లక్ష్యంగా ఆసియా గేమ్స్‌ను కాదని డబ్ల్యూటీఏ టోర్నీలవైపు మొగ్గు చూపిన టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా మనసు మార్చుకుంది. ఈనెల 19న ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో దేశం తరఫున బరిలోకి దిగాలని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ నిర్ణయించుకుంది. వుహాన్‌ డబ్ల్యూటీఏ ఈవెంట్‌లో పాల్గొనాలని మూడ్రోజుల ...

నరేంద్ర మోడీని కలిసిన సానియా మీర్జా : మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకు..   వెబ్ దునియా
సానియాకు ప్రధాని అభినందన   Andhrabhoomi
ఆసియా గేమ్స్‌లో పాల్గొంటా: సానియా   సాక్షి
10tv   
Kandireega   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 38 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ.. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్!  వెబ్ దునియా
పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ స్వస్థలమైన బరోడాలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్‌'ను గురువారం వారు లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ అకాడమీ మొదలుకానుంది. యువకులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలన్నది తమ చిరకాల కోరికని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ...

పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ   సాక్షి
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ   Andhrabhoomi
పఠాన్‌ బ్రదర్స్‌.. క్యాప్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పోలార్డ్: లాహోర్ లయన్స్‌తో ఢీ!  వెబ్ దునియా
ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేతులు మారాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమిస్తూ అంబానీ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. భుజం, చేతివేళ్ల గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో పొలార్డ్ ఛాంపియన్ లీగ్ టీ20లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ముంబై ...

కెప్టెన్‌గా పొలార్డ్, ఫస్ట్ మ్యాచ్ లాహోర్ లయన్స్‌తో   thatsCricket Telugu
సందడి మొదలైంది...   సాక్షి
ముంబై సారథిగా పొలార్డ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


ఉపాధ్యక్షుడు కార్తీపై వేటు  Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 13: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)లో ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. ఉపాధ్యక్షు కార్తీ చిదంబరంపై వేటు వేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. రెండు జాతీయ సమాఖ్యల్లో పదవులను నిర్వహించరాదన్న నిబంధనను అనుసరించి కార్తీని తొలగించినట్టు ఎఐటిఎ అధ్యక్షుడు అనిల్ ఖన్నా ప్రకటించాడు. జాతీయ టెన్పిన్ బౌల్ ...

కార్తి చిదంబరంపై వేటు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఈసారి స్వర్ణం సాధిస్తా బాక్సర్ మేరీ కోమ్  సాక్షి
న్యూఢిల్లీ: గత ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఈసారి మాత్రం స్వర్ణంపై గురి పెట్టింది. 'ఇప్పటిదాకా మా సన్నాహాలు చాలా బాగున్నాయి. గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా నేను స్వర్ణం సాధించడంపైనే దృష్టి పెట్టాను. ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకోను' అని ఐదుసార్లు ...

స్వర్ణమే లక్ష్యం: మేరికామ్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


టైటిల్ పోరుకు ప్రణయ్  సాక్షి
పాలెమ్‌బాంగ్: భారత యువ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ వరుసగా రెండో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 21-14, 14-21, 21-14తో తొమ్మిదో సీడ్ డారెన్ లూ (మలేసియా)పై విజయం సాధించాడు. గతవారం జరిగిన వియత్నాం ఓపెన్‌లో ప్రణయ్ రన్నరప్‌తో ...

ఇండోనేసియా ఫైనల్లో ప్రణయ్   Namasthe Telangana
ఫైనల్లో ప్రణయ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'ఎక్స్‌ప్రెస్ కు బ్రేక్‌లు  సాక్షి
రాయ్‌పూర్: లక్ష్యంలో సగానికి పైగా పరుగులు చేసిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ (29 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. సదరన్ ఎక్స్‌ప్రెస్ బౌలర్లకు బ్రేక్‌లు వేస్తూ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితంగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ ...

నార్తన్ డిస్ట్రిక్ట్స్ బోణీ   Andhrabhoomi
నార్తర్న్‌ శుభారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఓటమి  Andhrabhoomi
రాయ్‌పూర్, సెప్టెంబర్ 13: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్స్‌ను ఓటమితో మొదలు పెట్టింది. లాహోర్ లయన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై విజయాన్ని నమోదు చేసింది. ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచిన లాహోర్‌ను ఉమర్ అక్మల్, ఆసిఫ్ రజా రక్షించి, చక్కటి విజయాన్ని సాధించిపెట్టాడు.
ముంబైపై లయన్స్ పంజా   సాక్షి
చాంపియన్‌కు షాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నర్సాపురం, అమలాపురంలను ఒకే జిల్లా చేసేయండి!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురం, అమలాపురంలను కలిపి సెంట్రల్ గోదావరి జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నర్సాపురంలో మేజర్ పోర్టు నిర్మాణం, అంతర్వేది, పాలకొల్లు ప్రాంతాల్లో దేవాలయాలకు సౌండ్, లైట్ ...

'నర్సాపురం, అమలాపురాలను కలిపి జిల్లా చేయండి'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言