2014年9月21日 星期日

2014-09-22 తెలుగు (India) ప్రపంచం


అఫ్ఘాన్‌ అధ్యక్షుడిగా అష్రాఫ్‌ ఘనీ ఎన్నిక  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాబూల్‌, సెప్టెంబర్‌ 21: అఫ్ఘనిస్తాన్‌లో ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఆ దేశ అధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్‌ ఘనీ ఎనికైనట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తనపై పోటీ చేసిన అబ్దుల్ల్లాను కొత్తగా సృష్టించిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పదవిలో నియమించేందుకు అష్రాఫ్‌ అంగీకరించారు. జూన్‌ 14న జరిగిన ...

అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ఘనీ   సాక్షి
ఆఫ్ఘాన్ కొత్త అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కాశ్మీర్: బిలావల్‌పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతు  Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను జోకర్‌గా పేర్కొంటూ సామాజిక వెబ్‌సైట్లలో సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ స్పందిస్తున్నారు. బిలావల్ భుట్టో వంటి వారు ఇలాంటి జోకులతో ...

'పగటి కలలు కంటున్న బిలావల్'   సాక్షి
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు!   వెబ్ దునియా
కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదలం – బిలావల్ భుట్టో   Kandireega
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు...  తెలుగువన్
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా బెల్ పట్టణంలో నివసించే డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ...

ఫ్లోరిడాలో ఘోరం : 6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపిన వ్యక్తి!   వెబ్ దునియా
6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపాడు: తనూ..   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వారం.. వారం  Namasthe Telangana
-భారత్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన అమెరికన్ రిచర్డ్ రాహుల్ వర్మ నామినేట్ అయ్యారు. భారత సంతతికి చెందిన అమెరికన్ భారత్‌కు రాయబారిగా ఎంపికకావడం ఇదే ప్రథమం. -న్యాయవ్యస్థను స్వతంత్రంగానే ఉంచాలని, దాని స్వభావాన్ని ఎంతమాత్రం మార్చడానికి వీల్లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా అన్నారు. న్యాయవ్యవస్థలో ...

అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ   Andhrabhoomi
భారత్ లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


అమెరికా పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్!  సాక్షి
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ...


ఇంకా మరిన్ని »   


బాంబు పేలుడు: 12 మందికి గాయాలు  సాక్షి
కరాచీ : పాకిస్థాన్ జిన్నా పట్టణంలో సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలోని గత అర్థరాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
దొంగ కోసం పరిగెడితే.. పండంటి పాప పుట్టింది  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని మిచిగాన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వెళుతున్న దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఆమె పెట్టిన కేకలు స్థానికుల్లో కదలిక తెచ్చి.. దొంగను పట్టుకునేలా చేశాయి. మిచిగాన్ పోలీసుల ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
కంచెదూకి వైట్‌హౌస్‌లోకి కత్తితో వ్యక్తి, ఒబామా వెళ్లగానే  Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉత్తర లాన్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించడంతో వైట్ హౌస్‌లో కొంతభాగాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక వ్యక్తి కంచె దూకి ఉత్తర పోర్టికో ద్వారాల గుండా భవనంలోకి ప్రవేశించాడు. అయితే భద్రతా దళాలు వెంటనే అతడ్ని పట్టుకున్నాయి. టెక్సాస్‌కు ...

వైట్‌హౌస్‌లోకి చొరబడిన వ్యక్తి   Andhrabhoomi
వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వెల్‌కమ్ మోదీ  Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికాలో మూడు రోజుల పర్యటన జరుపనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంతో పాటు అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' ఎదుట అపూర్వ స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
అందుకే మోడీని అభినందించలేదన్న రాజపక్ష  Oneindia Telugu
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కావాలనే తాను అభినందించలేదని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం నాడు శ్రీలంక అధ్యక్షుడిని కలిసినపుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా ...

కావాలనే మోదీని అభినందించలేదు   Andhrabhoomi
తమిళుల సమస్యపై చర్చించండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言