2014年9月29日 星期一

2014-09-30 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ప్రతిభని చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహిస్తేనే... సచిన్ టెండూల్కర్  వెబ్ దునియా
వారి చిన్నతనంలోనే పిల్లలలోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సచిన్ టెండూల్కర్ చెప్పారు. భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐ ఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమాని అయిన సచిన్‌ టెండూల్కర్ ఆ జట్టు జెర్సీలను విడుదల చేయడానికి కోచి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ... చాలా ...

ప్రతిభని చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహించాలి: సచిన్   తెలుగువన్
చిన్నవయస్సులోనే గుర్తించాలి సచిన్‌ టెండూల్కర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేరళ బ్లాస్టర్స్ జెర్సీ, గీతం ఆవిష్కరణ   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
భజరంగ్ 'పట్టు' తప్పింది ... తృటిలో చేజారిన స్వర్ణం  Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 29: ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్‌కు ...

28 ఏళ్ళ తర్వాత భారత్‌కి స్వర్ణ 'యోగం'   తెలుగువన్
28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!   వెబ్ దునియా
28 ఏళ్ల తర్వాత స్వర్ణం తెచ్చిన యోగేశ్వర్‌   Kandireega
Oneindia Telugu   
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సానియాకు స్వర్ణం  Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 29: సానియా మీర్జా, సాకేత్ మైనేని జోడీ ఆసియా క్రీడల్లో మెరిసిపోయింది. సోమవారం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని సత్తా చాటింది. అంతకు ముందు ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా కాంస్య పతకాన్ని సాధిస్తే, పురుషుల డబుల్స్‌లో సాకేత్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ...

మన సానియా బంగారం   Namasthe Telangana
సానియా, సాకేత్‌ షో   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంతోషం డబుల్   సాక్షి
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
టెన్నిస్: సాకేత్ జోడీ రజతం, భారత్ హాకీ దశ మారేనా..!  Oneindia Telugu
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో పైనల్‌కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ సాయి మైనేని, సనమ్ సింగ్ రజతం సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో థాయా‌లాండ్ ఆటగాళ్లపై విజయ సాధించి.. ఫైనల్‌కు వెళ్లారు. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో దక్షిణ కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూలిమ్, హెన్ ...

రేపు దక్షిణ కొరియాతో పోరుకు భారత్ సిద్ధం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సీమా పూనియా, సానియా జోడిలకు స్వర్ణాలు  Oneindia Telugu
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. డిస్కస్ త్రోలో సీమా పూనియా ఈ స్వర్ణం సాధించారు. దీంతో ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో భారత్‌కు ఐదో స్వర్ణం వచ్చి చేరింది. నాలుగు రౌండ్లలో డిస్కస్ త్రోని 55.76, 57.00, 59.36, 61.03 దూరం విసిరింది. దీంతో సీమా పూనియా అత్యధిక స్కోరు నమోదు ...

సీమా పూనియాకు గోల్డ్ మెడల్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
150 ఏళ్ల మహావృక్షమే.. ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది!  వెబ్ దునియా
150 సంవత్సరాల రావిచెట్టు విరిగిపడి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తరతరాలుగా సేదదీర్చిన మహావృక్షమే మృత్యువులా విరుచుకుపడింది. నీడనిచ్చిన కొమ్మలే మారణాస్త్రాలుగా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో 150 ఏభై ఏళ్ల నాటి రావి చెట్టు విరిగి పడి.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా నాగేశ్వరరావు (50), రైతు ఈదర ...

150 ఏళ్ల మహావృక్షమే.. మృత్యుపాశమైంది   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


దంచికొట్టిన పాండే, రాబిన్: డాల్ఫిన్స్ చిత్తు(పిక్చర్స్)  thatsCricket Telugu
హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఈ జట్టు సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో డాల్ఫిన్స్‌ను ఓడించింది. 188 పరుగుల ల క్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన డాల్ఫిన్స్ 20 ఓవ ర్లలో ఎనిమిది వికెట్లు ...

తిరుగులేని కోల్‌కతా నైట్ రైడర్స్   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వరద బాధితులకు సోనియా పరామర్శ  సాక్షి
శ్రీనగర్:ఈ నెల్లో జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. సోమవారం పార్టీ ఉపాధ్యక్షుడు, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె అనంతనాగ్ జిల్లాలో పర్యటించారు. వరదల్లో తీవ్రం నష్టపోయిన ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సోనియా -రాహుల్ కు తోడుగా ...

పరామర్శ: ఇది తీసుకో అంటున్న సోనియా(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


శిక్షణ 'క్యూ'  సాక్షి
సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్‌లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
28 ఏళ్లకు స్వర్ణ యోగం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియాడ్‌లో తొమ్మిదో రోజు భారత్‌ స్వర్ణంతో సహా 8 పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఆసియా గేమ్స్‌లో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యోగేశ్వర్‌ దత్‌ 'పసిడి'పట్టు పట్టాడు. అథ్లెటిక్స్‌లో మనోళ్లు అనూహ్యంగా 4 పతకాలు కొల్లగొట్టారు. 20 కిలోమీటర్ల నడకలో కుష్బీర్‌ కౌర్‌ రజతం నెగ్గగా.. 400 మీటర్లలో పూవమ్మ, రాజీవ్‌.. హ్యామర్‌ ...

స్వర్ణ యోగం   Namasthe Telangana
ఖుష్బీర్ రికార్డు   Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజత పతకం   సాక్షి
తెలుగువన్   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 27 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言