మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : పొత్తుల కటీఫ్.. బహుముఖ పోటీ! వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ, బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్కు ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. దీంతో సుదీర్ఘ బంధాలు తెగిపోయాయి. ఫలితంగా ...
మహారాష్ట్రలో బిజెపి- శివసేన మధ్య తెగిన బంధం10tv
శివసేనతో బీజేపీ కటీఫ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మహా' పొత్తులు తెగదెంపులుసాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ, బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్కు ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. దీంతో సుదీర్ఘ బంధాలు తెగిపోయాయి. ఫలితంగా ...
మహారాష్ట్రలో బిజెపి- శివసేన మధ్య తెగిన బంధం
శివసేనతో బీజేపీ కటీఫ్
'మహా' పొత్తులు తెగదెంపులు
రాహుల్ దత్తత తీసుకుంటారని ఎవరు చెప్పారు : ప్రియాంకా ప్రశ్న! వెబ్ దునియా
తన ఏకైక కుమారుడుని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ దత్తత తీసుకుంటున్నారని మీడియాకు ఎవరు చెప్పారంటూ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంపై ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులను జారీ ...
రాహుల్ దత్తత వార్తల మీద ప్రియాంకా గాంధీ గరమ్తెలుగువన్
రాహుల్ దత్తత ఇష్యూ: స్పందించిన ప్రియాంక గాంధీOneindia Telugu
కుమారుడి దత్తత కథనాలపై ప్రియాంక మండిపాటు10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
తన ఏకైక కుమారుడుని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ దత్తత తీసుకుంటున్నారని మీడియాకు ఎవరు చెప్పారంటూ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంపై ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులను జారీ ...
రాహుల్ దత్తత వార్తల మీద ప్రియాంకా గాంధీ గరమ్
రాహుల్ దత్తత ఇష్యూ: స్పందించిన ప్రియాంక గాంధీ
కుమారుడి దత్తత కథనాలపై ప్రియాంక మండిపాటు
మామ్ తొలి ఇమేజ్ భూమికి చేరింది.. నరేంద్ర మోడీకి కానుక! వెబ్ దునియా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంగారక గ్రహంపైకి విజయవంతంగా చేరుకోవడమే కాకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పనిని కూడా ప్రారంభించింది. అంగారక గ్రహ కక్ష్యలోకి బుధవారం విజయవంతంగా ప్రవేశించిన మామ్, తొలి ఇమేజిని పంపింది. అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫొటో తీసి కంట్రోల్ ...
మార్స్ తొలిచిత్రం అందింది!Andhrabhoomi
అంగారక గ్రహం మొదటి ఫొటో పంపిన 'మామ్'తెలుగువన్
'మామ్' కానుక మోడీకి: తొలి చిత్రం పంపింది (ఫోటో)Oneindia Telugu
సాక్షి
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 85 వార్తల కథనాలు »
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంగారక గ్రహంపైకి విజయవంతంగా చేరుకోవడమే కాకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పనిని కూడా ప్రారంభించింది. అంగారక గ్రహ కక్ష్యలోకి బుధవారం విజయవంతంగా ప్రవేశించిన మామ్, తొలి ఇమేజిని పంపింది. అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫొటో తీసి కంట్రోల్ ...
మార్స్ తొలిచిత్రం అందింది!
అంగారక గ్రహం మొదటి ఫొటో పంపిన 'మామ్'
'మామ్' కానుక మోడీకి: తొలి చిత్రం పంపింది (ఫోటో)
విద్యార్థిని చంపిన తెల్లపులి మనుషుల్ని తినదట... జూ అధికారులు వెబ్ దునియా
ఢిల్లీలోని జూలో ఇంటర్ విద్యార్థి తెల్లపులి బోనులో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో తెల్లపులి ఆ విద్యార్థిని చంపిన దారుణం తెలిసిన విషయమే. జూ అధికారులు తెల్లపులి విద్యార్థిని చంపిన విషయంపై వివరణ ఇచ్చుకున్నారు. ఆ తెల్లపులి విజయ్ మనుషుల్ని తినేది కాదన్నారు. జూలోనే పుట్టి పెరిగిన పులిలో సహజంగా వుండే క్రూరత్వం కారణంగానే విద్యార్థిని ...
విద్యార్థిని చంపిన తెల్ల పులి మనుషుల్ని తినదట...తెలుగువన్
విద్యార్థిని చంపిన పులి మనుషుల్ని తినేది కాదట, వాళ్లేOneindia Telugu
జూలో.. పులి పంజాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
ఢిల్లీలోని జూలో ఇంటర్ విద్యార్థి తెల్లపులి బోనులో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో తెల్లపులి ఆ విద్యార్థిని చంపిన దారుణం తెలిసిన విషయమే. జూ అధికారులు తెల్లపులి విద్యార్థిని చంపిన విషయంపై వివరణ ఇచ్చుకున్నారు. ఆ తెల్లపులి విజయ్ మనుషుల్ని తినేది కాదన్నారు. జూలోనే పుట్టి పెరిగిన పులిలో సహజంగా వుండే క్రూరత్వం కారణంగానే విద్యార్థిని ...
విద్యార్థిని చంపిన తెల్ల పులి మనుషుల్ని తినదట...
విద్యార్థిని చంపిన పులి మనుషుల్ని తినేది కాదట, వాళ్లే
జూలో.. పులి పంజా
'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ తెలుగువన్
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...
మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్వెబ్ దునియా
''మేకిన్ ఇండియా'' భారత చిత్తశుద్ధికి నిదర్శనం : నిర్మలా సీతారామన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేకిన్ ఇండియా నినాదం కాదు : నిర్మలాసీతారామన్Andhrabhoomi
సాక్షి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...
మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్
''మేకిన్ ఇండియా'' భారత చిత్తశుద్ధికి నిదర్శనం : నిర్మలా సీతారామన్
మేకిన్ ఇండియా నినాదం కాదు : నిర్మలాసీతారామన్
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా తెలుగు నేతలు.. కాంగ్రెస్ మటాషేనా? వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగున్నాయి. ఈ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నేతలు ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, ...
మహారాష్ట్రకు వెళుతున్న టి,ఎపి కాంగ్రెస్ నేతలుNews Articles by KSR
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగున్నాయి. ఈ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నేతలు ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, ...
మహారాష్ట్రకు వెళుతున్న టి,ఎపి కాంగ్రెస్ నేతలు
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'
కుమార్తెను సజీవంగా పాతిపెట్టి.. కనిపించలేదంటూ ఫిర్యాదు! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో మరో అరాచకం చోటు చేసుకుంది. ఓ సవతి తల్లి కుమార్తెను సజీవంగా పాతిపెట్టిందో కసాయి తల్లి. ఆ తర్వాత తన కుమార్తె కనిపించకుండా పోయిందంటూ భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఆగ్రాకు చెందిన అర్చన (22) అనే సవతి తల్లికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ పాపను సజీవంగా ...
కూతుర్ని సజీవంగా పాతిపెట్టి సవతి తల్లితెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో మరో అరాచకం చోటు చేసుకుంది. ఓ సవతి తల్లి కుమార్తెను సజీవంగా పాతిపెట్టిందో కసాయి తల్లి. ఆ తర్వాత తన కుమార్తె కనిపించకుండా పోయిందంటూ భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఆగ్రాకు చెందిన అర్చన (22) అనే సవతి తల్లికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ పాపను సజీవంగా ...
కూతుర్ని సజీవంగా పాతిపెట్టి సవతి తల్లి
వాకింగ్ చేస్తూ స్పృహ తప్పిన ఐపిఎస్ అధికారి Andhrabhoomi
హైదరాబాద్: హైదరాబాద్లోని లుంబినీ పార్కు వద్ద గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ ఐపిఎస్ అధికారి సురేంద్ర లాంబా ఆకస్మిక స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. Related Article. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..! తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు · కన్న కూతురిని చితకబాదిన తల్లి · సాంస్కృతిక శాఖ ...
వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఐపిఎస్News Articles by KSR
ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబాకు గుండెపోటుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: హైదరాబాద్లోని లుంబినీ పార్కు వద్ద గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ ఐపిఎస్ అధికారి సురేంద్ర లాంబా ఆకస్మిక స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. Related Article. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..! తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు · కన్న కూతురిని చితకబాదిన తల్లి · సాంస్కృతిక శాఖ ...
వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఐపిఎస్
ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబాకు గుండెపోటు
బొగ్గు మసిపై మండిపడ్డ సుప్రీం – 214 బొగ్గు క్షేత్రాల రద్దు- Rs. 10వేల కోట్ల లాభం! వెబ్ దునియా
దేశంలో 1993 నుంచి 2010 వరకు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమమని, ఏకపక్షమని ఆగస్టు 25వ తేదీన సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసినదే. ఆ తీర్పుకు కొనసాగింపుగా ఈ బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1993 నుంచి 2010 వరకు కేటాయించబడిన 218 క్షేత్రాల్లో 214 క్షేత్రాల కేటాయింపును రద్దు చేస్తూ సుప్రీం సంచలన ...
'బొగ్గు'పై సుప్రీం భగ్గుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు దెబ్బసాక్షి
ఆర్థిక వృద్ధికి విఘాతంAndhrabhoomi
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 35 వార్తల కథనాలు »
దేశంలో 1993 నుంచి 2010 వరకు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమమని, ఏకపక్షమని ఆగస్టు 25వ తేదీన సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసినదే. ఆ తీర్పుకు కొనసాగింపుగా ఈ బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1993 నుంచి 2010 వరకు కేటాయించబడిన 218 క్షేత్రాల్లో 214 క్షేత్రాల కేటాయింపును రద్దు చేస్తూ సుప్రీం సంచలన ...
'బొగ్గు'పై సుప్రీం భగ్గు
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు దెబ్బ
ఆర్థిక వృద్ధికి విఘాతం
బీహార్ అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే ఊసలు లెక్కించాల్సిందే!! వెబ్ దునియా
యువతులు, మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు కళ్లెం వేసేందుకు బీహార్ పోలీసులు సరికొత్త పోలీసింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నా అరెస్టు చేసి లోపల వేయడానికి బీహార్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇకపై మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ చేస్తే జైలు ఊచలు ...
బీహార్ అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే జైలేతెలుగువన్
మిస్డ్ కాల్ ఇస్తే జైలుపాలేKandireega
మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకేసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
యువతులు, మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు కళ్లెం వేసేందుకు బీహార్ పోలీసులు సరికొత్త పోలీసింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నా అరెస్టు చేసి లోపల వేయడానికి బీహార్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇకపై మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ చేస్తే జైలు ఊచలు ...
బీహార్ అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే జైలే
మిస్డ్ కాల్ ఇస్తే జైలుపాలే
మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకే
沒有留言:
張貼留言