2014年9月26日 星期五

2014-09-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి   తెలుగువన్
పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్   వెబ్ దునియా
సిగ్గు లేకుండా ఇంకానా: పొన్నాలపై పాల్వాయి ఫైర్   Oneindia Telugu
Namasthe Telangana   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం  తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్   Andhrabhoomi
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక జరపండి: ఈసీకి హైకోర్టు ఆర్డర్   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు  తెలుగువన్
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో ...

ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకం   సాక్షి
ఆస్తికోసం వేధింపులు   Andhrabhoomi
తల్లిదండ్రుల్ని యాసిడ్ తాగమన్న దుర్మార్గపు కొడుకు.. తల్లి మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ధ్వజారోహణంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం  Andhrabhoomi
తిరుపతి, సెప్టెంబర్ 26: భక్త సులభుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన శ్రీవేంకటేశ్వ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు పదునాలుగు భవనాల్లోని చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వాయు, మనోవేగంతో పయనించే గరుడ ధ్వజ సంకేతంతో ...

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వైభవం   సాక్షి
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ   వెబ్ దునియా
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవానికి అంకురార్పణ   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 37 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విజయవాడలో కేపిటల్ ఎందుకు? రేవంత్‌పై సుమన్, జూపల్లి ఫైర్  వెబ్ దునియా
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము ...

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బాబు అండ్ కో కుట్ర   Andhrabhoomi
20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారా   News Articles by KSR
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పవన్ కళ్యాణ్ జనసేనకి గుర్తింపు లేదా?  తెలుగువన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో జనసేన పార్టీ పేరు కనిపించలేదు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైసీపీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ...

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి...?   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ దూరదర్శన్: డిడి యాదగిరి.. తెలంగాణ యాస, భాష ఉండాలి!  వెబ్ దునియా
ఇంతకాలం దూరదర్శన్‌ ఆంధ్రప్రదేశ్ ఛానల్ పేరు 'డిడి సప్తగిరి' అని వున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం దూరదర్శన్ ‌ కూడా రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ఛానెళ్ళను ప్రసారం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రాంతీయ దూరదర్శన్ ఛానల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. రాష్ట్ర దూరదర్శన్ ఛానెల్‌కు 'యాదగిరి' అనే పేరును ఆయన ఖరారు ...

తెలంగాణ దూరదర్శన్: డిడి యాదగిరి   తెలుగువన్
ఇక దూరదర్శన్ 'యాదగిరి'   Andhrabhoomi
దూరదర్శన్ టి.చానల్ 'యాదగిరి'   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎందుకు చెప్పలేదు: చంద్రబాబుపై కల్వకుంట్ల కవిత  Oneindia Telugu
వరంగల్‌‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్‌లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన ...

చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే.. శుభాకాంక్షలు చెప్పలేదేం?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక చట్టసభల్లోకి జాగృతి నేతలు   Andhrabhoomi
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజధాని పేరుతో ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారు!  వెబ్ దునియా
రాజధాని పేరు చెప్పి ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. విజయవాడ పరిసరాల్లో మాఫియా వ్యవహారాలపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని విషయంలో కమిటీలపై కమిటీలను వేస్తూ ...

రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్‌సీపీ   సాక్షి
చంద్రబాబు మాఫియా ను ప్రోత్సహించారా   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏపీలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నాయట  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వున్న బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ముమ్మరంగా వుంది. రాష్ట్రం మొత్తంలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డు వున్నట్టు తెలుసుకుంది. కడు పేదవారి దగ్గర వుండాల్సిన తెల్ల రేషన్ కార్డులు ఆర్థికంగా స్థితిమంతులుగా వున్న లక్షలాది మంది దగ్గర వున్నట్టు తేల్చింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ...

ఏపీలో 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఏరివేత స్టార్ట్.. ఉచితంగా ఉప్పు!   వెబ్ దునియా
రేషన్ ద్వారా ఉచితంగా 'ఉప్పు'   Andhrabhoomi
తెలంగాణలో రేషన్ బియ్యం ధర పెంపు యోచన   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言