2014年9月29日 星期一

2014-09-30 తెలుగు (India) వినోదం

  Kandireega   
“సింగం 123″లో సంపూర్నేష్  Kandireega
“సంపూర్ణేష్‌బాబు, నే సంపూర్ణేష్‌బాబు” అంటూ “హృదయ కాలేయం”తో తెలుగు ప్రేక్షకులను విరగబడి నవ్వించిన సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం “కొబ్బరి మట్ట” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పబ్లిసిటీ ద్వారా ప్రజలకు చేరువైన 'హృదయ కాలేయం' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. దాంతో, సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం చేస్తోన్న “కొబ్బరి ...

"సంపూ" హీరోగా 'సింగం 123'.. ఫస్ట్ లుక్ విడుదల!   వెబ్ దునియా
సంపూని 'సింగం123' చేసిన మంచు విష్ణు   తెలుగువన్
సంపూ కొత్త చిత్రం 'సింగం 123' ఫస్ట్ లుక్ (ఫొటో)   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్  సాక్షి
''ఈ చిత్ర నిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి చిత్రాలు నిర్మించాలనే సదాశయంతో వచ్చారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే దర్శకుడికి మంచి ప్రతిభ ఉన్నట్లనిపిస్తోంది. చిత్రపరిశ్రమకు కొత్తవాళ్లు రావాలి. యువతరంతో నా సంస్థలో సినిమాలు నిర్మించాలనుకుంటున్నా'' అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. శివ గణేశ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ ...

పాటల్లో 'కాయ్ రాజా కాయ్'   Andhrabhoomi
'కాయ్ రాజా కాయ్' ఆడియో లాంఛ్ విశేషాలు   FilmyBuzz

అన్ని 5 వార్తల కథనాలు »   


నిర్మాత బండ్ల గణేష్‌ మీద చీటింగ్ కేసు  తెలుగువన్
సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. 'గబ్బర్ సింగ్' సినిమా హక్కులు ఇచ్చే విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారని ధర్మచరణ్ అనే ఫైనాన్సియర్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం ...

సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు   Andhrabhoomi
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై చీటింగ్ కేసు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పడి లేచి... లేచి పడిన కెరటం పురట్చితలైవి జయలలిత!  వెబ్ దునియా
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల సంపాదన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దోషిగా తేలారు. దీంతో ఆమెకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.100 కోట్ల భారీ జరిమానా విధించారు. ఆ వెంటనే ఆమెను బెంగుళూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని, బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జయలలితను 'పడి లేచి.. లేచి పడిన' కెరటంలా ...

ఆటుపోట్లు: సినీ నటి నుంచి సిఎం స్థాయికి జయలలిత   Oneindia Telugu
జయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు   Namasthe Telangana
పడి లేచి... లేచి పడిన జయ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా దసరా  తెలుగువన్
వచ్చే ఏడాది నుంచి దసరా ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ విషయంలో త్వరలో ప్రభుత్వ అధికారిక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు.
'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'   సాక్షి
మేమూ ప్రభుత్వ పండగ గా నిర్వహిస్తాం-పల్లె   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్‌ కళ్యాణ్‌ పర్‌ఫెక్షన్‌ కోసమే....  వెబ్ దునియా
నటుడు పవన్‌ కళ్యాణ్‌.. తన పాత్రలోని పర్‌ఫెక్షన్‌ కోసం చాలా కష్టపతున్నాడు. తాను 'గోపాల గోపాల' చిత్రంలో సరికొత్త పాత్రను చేస్తున్నాడు. దీనికోసం ఒరిజినల్‌ వెర్షన్‌ 'ఓ మైగాడ్‌' చిత్రాన్ని ఒకటికి పదిసార్లు చూసి... సెట్‌కు వస్తున్నాడు. సెట్‌లోని తన కార్‌వాన్‌లో కూడా అందులోని పాత్రలన్నీ పరిశీలించి ఎలా చేయాలో తెలుసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా మాదాపూర్‌ ...

ఇప్పుడు పవన్ ఇంట్రడక్షన్ జరుగుతోంది   FIlmiBeat Telugu
పవన్ కళ్యాణ్ తో ఢీ అంటున్న జూ.ఎన్టీఆర్..ఎవరు గెలుస్తారో ?   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గోవిందుడిపై బండ్ల గణేష్ నమ్మకం: పవన్ రికార్డును చెర్రీ బ్రేక్ చేస్తాడా?  వెబ్ దునియా
ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్‌గా పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'పేరున మాంచి రికార్డు ఉంది. ఈ 'అత్తారింటికి దారేది' రికార్డ్‌ను బ్రేక్ రామ్ చరణ్ తేజ బ్రేక్ చేస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం పవన్ రికార్డును బద్దలు కొట్టడం అంత సులభం కాదంటున్నారు. కానీ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర ఘనవిజయం మీద నిర్మాత బండ్ల గణేష్ చాలా ...

'గోవిందుడు..'పై ఓవర్ కాన్ఫిడెన్సా..!   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శృతిహాసన్‌కు అమ్మగా.. శంకరాభరణం తులసి!  వెబ్ దునియా
'శంకరాభరణం' సినిమాతో మంచి గుర్తింపు పొందిన తులసి అందరికీ గుర్తుండే ఉంటుంది. వందలాది సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించిన తులసి ఇరవై ఏళ్ల క్రితం కన్నడ దర్శక నిర్మాత శివమణిని పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ తెరముందుకు రానుంది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించనుంది. అందులో భాగంగా ...

శంకరాభరణంతోనే నాకు జీవితం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


మేఘాలయ వరదల్లో 52కు చేరిన మృతుల సంఖ్య  Namasthe Telangana
హైదరాబాద్: మేఘాలయ రాష్ట్రంను వరదలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టి కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 52కు చేరింది. వీరిలో ఎక్కువ మంది గారో హిల్స్ ప్రాంతానికి చెందిన వారుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోయట్రీ సీ లాలూ తెలిపారు. ఎడతెరిపి లేకుండాకురుస్తోన్న ...

52 కు చేరిన మేఘాలయ మృతులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రభాస్‌తో త్రివిక్రమ్ తొలిసారి.. బాహుబలి తర్వాత మళ్లీ హిట్టే!  వెబ్ దునియా
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారిగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా 'బాహుబలి' సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఇక ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. 'బాహుబలి' యాక్షన్ సినిమా కావడంతో ఈసారి ఫ్యామిలీ ...

'బాహుబలి'తో త్రివిక్రమ్‌?   Kandireega

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言