2014年9月17日 星期三

2014-09-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకి టీఆర్ఎస్ గ్రహణం పట్టింది.. రేవంత్ ఫైర్  వెబ్ దునియా
హైదరాబాదులోని మెట్రో రైలుకు టీఆర్ఎస్ గ్రహణం పట్టిందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు పనులకు అవరోధాలు సృష్టిస్తూ మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలని కేసీఆర్ ఎల్ అండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చిందంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన ...

హైదరాబాద్ మెట్రోకి టీఆర్ఎస్ గ్రహణం.. రేవంత్   తెలుగువన్
మెట్రో రైలు పణంగా పెడతారా?: కెసిఆర్‌పై రేవంత్ ఫైర్   Oneindia Telugu
హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం   సాక్షి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
కెసిఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే గత ప్రభుత్వాలు ఈ వేడుకలు చేయనిదే ఇప్పుడు తామెలా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించటం సిగ్గుచేటు అని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు తొలి ...

విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా   సాక్షి
గోల్కొండ యుద్ధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాం లొంగిన పోస్టర్‌: స్త్రీలనూ ఎత్తేశారు (పిక్చర్స్)   Oneindia Telugu
వెబ్ దునియా   
Kandireega   
తెలుగువన్   
అన్ని 56 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ దుర్బుద్ధి.. వినాశకాలే విపరీతబుద్ధి: జానారెడ్డి  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ రాష్ట్ర విపక్ష నేత, కె. జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, వ్యూహాలు వినాశకాలే విపరీతబుద్ధి అనే చందంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగానే ఆయన విపక్ష నేతలను సైతం హేళన చేస్తూ కించపరిచేలా ...

కేసీఆర్ వినాశకాలే విపరీతబుద్ధి.. జానారెడ్డి ఆగ్రహం   తెలుగువన్
ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరా : జానారెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వినాశకాలే విపరీత బుద్ధి: కెసిఆర్‌పై జానా, విఫలమని..   Oneindia Telugu
సాక్షి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మెట్రో రైలుకు టీ సీఎం కేసీఆర్ అడ్డంకులు : షబ్బీర్ అలీ  వెబ్ దునియా
మెట్రో రైల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందువల్లే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ...

మెట్రో సమస్యకు కెసిఆర్ వైఖరే కారణం   News Articles by KSR
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు...   తెలుగువన్
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు: షబ్బీర్ అలీ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మెట్రో పనులు ఎక్కడా ఆగలేదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 10న ప్రాజెక్టు టేకోవర్‌పై తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన మాట నిజమేనని ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్‌ పేర్కొనగా.. ఎన్‌వీఎస్‌ రెడ్డి మాత్రం అవన్నీ పాత లేఖలు ...

'మెట్రో'ను దెబ్బతీసే యత్నం   సాక్షి
మీడియా కథనాలు దురదృష్టకరం   Kandireega
మెట్రో రైలు వివాదంపై కేసీఆర్ వివరణ : సూటిగా చెప్పని గాడ్గిల్   వెబ్ దునియా
Oneindia Telugu   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 41 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి  News Articles by KSR
తెలుగుదేశం లో కాబోయే ముఖ్యమంత్రి పేరును ముందుగా చెప్పడం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక అడుగు ముందుకేశారు. తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన , చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని ఉన్నాయని పుల్లారావు ...

చంద్రబాబు తర్వాత నారా లోకేషే ముఖ్యమంత్రి : మంత్రి పత్తిపాటి   వెబ్ దునియా
'చంద్రబాబు తర్వాత లోకేష్‌ సీఎం అవుతారు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  10tv   
నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన  Namasthe Telangana
హైదరాబాద్/ మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు పరిశ్రమలనూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో నిర్మించిన ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ...

నేడు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్..   10tv
నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త కళ్లు తీసేసిన భార్య  Oneindia Telugu
హైదరాబాద్‌: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త కళ్లు పోగొట్టిన కేసులో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాదులోని ఎల్‌బీనగర్‌లోని పరిమళ కాస్టెల్‌ అపార్టుమెంట్‌లో కొత్తకొండ రాఘవేంద్ర (47), సరిత (32) దంపతులు ఉంటున్నారు. రాఘవేంద్ర ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేసేవాడు. తన ఇంట్లో ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనికోసం గోపాల్‌రెడ్డి ...

భర్త కళ్లల్లో జిల్లేడు పాలు...   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పథకం ప్రకారమే పేలుళ్లు!  సాక్షి
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా పరిగణిస్తూ ఎన్‌ఐఏ తన తాజా చార్జిషీటును దాఖలు చేసింది. వాస్తవానికి ఈ ఘటనలో 17 మంది మృతులయ్యారు. 131 మంది గాయపడ్డారు. అయితే మృతులైన వారిలో ఓ గర్భిణి కూడా ఉండడం, ఆమె గర్భంలోని శిశువూ మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన ...

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిషీట్ దాఖలు   Andhrabhoomi
దిల్‌షుక్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిసీటు దాఖలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దిల్‌సుఖ్‌నగర్‌లో బ్లాస్ట్స్: ఐఈడీ బాంబులు, పాక్‌నుండే   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సౌమ్య ప్రమాణస్వీకారం  సాక్షి
నందిగామ : నందిగామ ఉప ఎన్నికలో గెలుపొందిన తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా బుధవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఈ నెల 13న ఉప ఎన్నిక, 16న కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సౌమ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు ధ్రువీకరణ పత్రం అందించారు.
నాన్న మంచితనమే నా విజయానికి కారణం : తంగిరాల సౌమ్య   వెబ్ దునియా
నందిగామలో తెదేపా రికార్డు   Andhrabhoomi
నందిగామలో టీడీపీ ఘన విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 35 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言