2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ఈ దుబారా ఏంటి బాబూ!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల ...

చంద్రబాబూ... చాలించు దుబారా!   Andhrabhoomi
టీవీకి రూ.4 లక్షలా, దుబారా: బాబుకు అంబటి నిలదీత   Oneindia Telugu
యనమల చాంబర్ కు 80 లక్షలు అయిందా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


మహిళ దారుణ హత్య, ఇద్దరి అరెస్ట్  సాక్షి
అనంతపురం : అనంతపురం రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువతిని (28) హతమార్చిన దుండగులు... మృతదేహాన్ని కాల్చివేసేందుకు తరలిస్తుండగా పోలీసులుకు పట్టుబడ్డారు. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి వద్ద ఇసుక అక్రమ రవాణా సందర్భంగా పోలీసులు ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ...


ఇంకా మరిన్ని »   


ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం  సాక్షి
మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండపాక మండలం మర్పడగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అన్నంలో పురుగుల మందు కలుపుకుని ఈ ఘటనకు ...


ఇంకా మరిన్ని »   


త్వరలో సౌర, పవన విద్యుత్తు పాలసీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో సౌర, పవన విద్యుత్తు పాలసీని ప్రకటించనుందని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ అన్నా రు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఏవీఆర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా అందజేసిన 'ఎమినెంట్‌ ఇంజనీర్‌ అవా ర్డు'ను విజయానంద్‌ ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ...

త్వరలో సౌర, పవన విద్యుత్ విధానపత్రం   సాక్షి
పవన విద్యుత్తే కీలకం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


'గ్రీన్‌హంట్‌' సదస్సు భగ్నం!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీకాళహస్తి/తిరుపతి, సెప్టెంబర్‌ 28 (ఆంధ్ర జ్యోతి): 'రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక' సదస్సుని భగ్నం చేసిన పోలీసులు.. అదే తీరులో 'గ్రీన్‌హంట్‌ వ్యతిరేక సభ'నీ అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో 'వేదిక' ప్రయత్నాలను అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిలువరించగా, ఇప్పుడు 'గ్రీన్‌హంట్‌' సభపై ఆంధ్రా ప్రభుత్వం పూర్తి నియంత్రణ విధించింది. సభా వేదిక అయిన తిరుపతిలోని ...

'తిరుపతి సదస్సు'ను అడ్డుకున్న పోలీసులు   సాక్షి
పోలీసులు వీరిని గృహనిర్భందం చేయాలా   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
చంద్రబాబుకు రఘువీరా లేఖ  సాక్షి
హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల అధ్యక్షతనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రుణమాఫీ ద్వారా లబ్ది పొందే రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికుల వివరాలు గ్రామస్థాయిలో వెల్లడించాలని ఆయన సూచించారు. ఆదర్శ రైతులు ...

రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటించాలి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
కవితను ఏ హోదాలో ఆహ్వానించారు?  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 28: మహబూబ్‌నగర్ జిల్లాలో బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.కె. అరుణ తెలిపారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా నిజామాబాద్ ఎంపి కవితను ఏ హోదాలో మహబూబ్‌నగర్‌కు ఆహ్వానిస్తున్నారని ఆమె ఆదివారం విలేఖరుల సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం 10 ...

ఎంపీ కవితపై మండిపడ్డ డీకె అరుణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కవితను ముఖ్య అతిధిగా ఎలా పిలుస్తారు   News Articles by KSR
'మహబూబ్ నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి   తెలుగువన్
పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్   వెబ్ దునియా
సిగ్గు లేకుండా ఇంకానా: పొన్నాలపై పాల్వాయి ఫైర్   Oneindia Telugu
Namasthe Telangana   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు  తెలుగువన్
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో ...

ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకం   సాక్షి
ఆస్తికోసం వేధింపులు   Andhrabhoomi
తల్లిదండ్రుల్ని యాసిడ్ తాగమన్న దుర్మార్గపు కొడుకు.. తల్లి మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ట్యాంక్‌బండ్‌పై బాపూజీ విగ్రహం: కేసీఆర్  Oneindia Telugu
హైదరాబాద్: 'తెలంగాణ కోసం ప్రాణమున్నంతకాలం తపించి పోరాడిన మహనీయుడు.. తొలి పదవీ త్యాగం ఆయనదే. 1969లోనే మంత్రి పదవిని తృణవూపాయమనుకున్నడు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జగమెరిగిన మహానేత' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. తెలంగాణలో యూనివర్సిటీకో, లేదంటే ఏదైనా గొప్ప సంస్థకో ఆ మహానుభావుడి పేరు పెట్టి భావితరాలకు ...

బాపూజీ పేరిట చేనేత మిషన్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం   సాక్షి
బాపూజీ పేరు మీద మెమోరియల్ ఏర్పాటు:సీఎం   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言