2014年9月12日 星期五

2014-09-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా  సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 15న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. 19 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు, 5 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా అదేరోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలోని నిర్వాచన్ ...

మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగిన నగారా   Andhrabhoomi
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారం   Oneindia Telugu
మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : మోగిన నగారా!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
గవర్నర్‌తో కేసీఆర్ సుదీర్ఘ భేటీ  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో దాదాపు మూడు గంటలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఈ ప్రత్యేక భేటీ కొనసాగింది. వీరిద్దరూ చర్చలు జరిపే సమయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ...

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ   Andhrabhoomi
3 గంటలసేపు చర్చలు   Kandireega
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ...   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
అంతం కాదిది.. ఆరంభమే...  సాక్షి
హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ...

రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నేడు ఉపపోరు  సాక్షి
నందిగామ రూరల్ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రిని అందించేందుకు పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నేడు నందిగామ ఉప ఎన్నిక   Andhrabhoomi
నందిగామ ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తాడిపత్రి రుచి చూడండి: అన్న క్యాంటీన్లు అవసరమా? జేసీ ప్రభాకర్ రెడ్డి  వెబ్ దునియా
అనంతపురం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతపై అసంతృప్తో, లేక నిజంగానే ఫీల్ అయ్యారో కాని తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా అన్న క్యాంటీన్లపై జేసీ వ్యాఖ్యానించడం విశేషం. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత ...

తాడిపత్రి రుచి: పరిటాల సునీతకు జెసి డిష్యూం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


పోలీసుల తనిఖీలు రూ.24 లక్షలు స్వాధీనం  Andhrabhoomi
మేడ్చల్, సెప్టెంబర్ 12: మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్‌లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డిసిపి ఎ.ఆర్. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మెదక్ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
చంద్రబాబుకు మెంటల్... చెకప్ చేయించండి: తమ్మినేని సీతారాం సలహా!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 'మెంటల్' చెకప్ చేయించాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం సూచించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి ప్రతిచోటా చంద్రబాబు నాయుడకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణకే సమయమంతా సరిపోతుందన్నారు.
వైద్యులకు చూపండి: బాబుపై తమ్మినేని, జగనేనా అని   Oneindia Telugu
చంద్రబాబు పై తమ్మినేని విసుర్లు   News Articles by KSR
బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బ్రహ్మాండంగా 'బతుకమ్మ' పండుగ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. మైసూర్‌లో దసరా ఉత్సవాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు గాను రూ.10 కోట్లు ...

అంగరంగ వైభవంగా బతుకమ్మ   సాక్షి
వైభవోపేతంగా బతుకమ్మ   Andhrabhoomi
బతుకమ్మ పండుగకు ప్రముఖులకు సీఎం ఆహ్వానం   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


'సుప్రీం తీర్పుతో నిరాశ  సాక్షి
రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500 కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఆంజనేయుడికి ఆధార్ కార్డు.. నెం. 2094 7051 9541  వెబ్ దునియా
సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాల్సి వస్తుంది. కానీ దేవుడైన హనుమంతునికి ఈజీగా ఆధార్ కార్డు వచ్చేసింది. ఇదెక్కడ జరిగిందనుకుంటున్నారా.. ఈ వింత రాజస్థాన్‌లో జరిగింది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ...

ఆంజనేయుడికి ఆధార్ కార్డు..   తెలుగువన్
ఆంజనేయుడికి కూడా 'ఆధార్‌' ఉంది!   Kandireega
అంజనేయస్వామికి కూడా ఆధార్‌ కార్డు   10tv

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言