2014年9月13日 星期六

2014-09-14 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
మలాలాపై దాడి చేసిన 10 మంది టెర్రరిస్టులు అరెస్ట్!  వెబ్ దునియా
బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌పై దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా చెప్పారు. 2012 అక్టోబర్‌లో వాయువ్య ...

మాలాల యుసుఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మార్స్ రోవర్ క్యూరియాసిటీ: మౌంట్ షార్ప్‌కు రీచ్.. ఇక అన్వేషణే..!  వెబ్ దునియా
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ తదుపరి అన్వేషణను మొదలెట్టనుంది. ఇప్పటికే అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది ...

కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీలంకకు భూకంపం, సునామీ ముప్పు : సైంటిస్టుల వార్నింగ్  వెబ్ దునియా
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పు   తెలుగువన్
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో మోడీకి భారీ రిసెప్షన్: హోస్ట్‌గా నీనా..20వేల మంది?  వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే అమెరికాలోని ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు మోడీ టూర్‌ను సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగా మోడీ కోసం అమెరికాలోని భారతీయులు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్టులుగా 'మిస్ అమెరికా 2014' నీనా ...

అమెరికాలో మోడీ కోసం భారీ రిసెప్షన్, హోస్ట్‌గా నీనా   Oneindia Telugu
మోదీ సన్మానసభ ప్రయోక్తగా నీనా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మరో ఉగ్ర యుద్ధం ఇసిస్‌ను వేటాడతాం.. కూకటివేళ్లతో పెకలించి వేస్తాం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిరియా, ఇరాక్‌ల్లోని స్థావరాలపై దాడి చేస్తాం.. ఒబామా భీషణ ప్రతిజ్ఞ - మాకు హాని తలపెడితే వదిలిపెట్టం.. ఇప్పటికే 12 దేశాల మద్దతు - మిగిలిన దేశాలూ కలిసిరావాలి.. విజ్ఞప్తి చేసిన అమెరికా అధ్యక్షుడు - అరబ్‌ దేశాల మద్దతుకు యత్నాలు.. సహకరించబోమన్న టర్కీ - వైమానిక దాడులకు మేం దూరం: బ్రిటన్‌ - ఉగ్ర వ్యతిరేక చర్యలకు మద్దతుంటుంది: వీకే సింగ్‌
నడుం బిగించిన అమెరికా!   Andhrabhoomi
'ఐఎస్‌ఐఎల్' అంతుచూస్తాం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రం...  సాక్షి
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రమిది. అమెరికాలోని న్యూ ఆర్లాన్స్‌లో గల మికౌడ్ రాకెట్ అనుసంధాన కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ 'వర్టికల్ అసెంబ్లీ సెంటర్(వాక్)'ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం ఆవిష్కరించింది. 170 అడుగుల ఎత్తు, 78 అడుగుల వెడల్పుతో ఉన్న వాక్‌లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, త ర్వాతి తరం ...


ఇంకా మరిన్ని »   


సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి మలేషియా సాయం  సాక్షి
సాఫ్ట్‌వేర్ రంగాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకు చెన్నైలో ఉన్న సర్వర్‌ను మలేషియా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. స్థానిక లూటస్‌ఫాంట్ రిసార్ట్స్‌లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐటీ రంగాన్ని ఆకర్షించేందుకు నేరుగా కొన్ని ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
పంజరం నుంచి బయటకు...  సాక్షి
అప్ఘానిస్థాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది తాలిబన్లు... వారు సృష్టించిన మారణహోమం... అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని ముష్కరులు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. మహిళలనైతే పురుగుల్లా చూశారు. పంజరాల్లో బంధించినట్లుగా ఇళ్లకే పరిమితం చేశారు. క్రీడా మైదానాల్లోకి వారికి కనీసం ...


ఇంకా మరిన్ని »   


ఐదుగురు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి  సాక్షి
వాషింగ్టన్: కన్న తండ్రే పిల్లల పాలిట కసాయిగా మారాడు. అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు జోన్స్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైవేలో పోలీసులు జోన్స్ కారును తనిఖీ చేసినపుడు అందులో రక్తపు మరకలు, పిల్లల ...


ఇంకా మరిన్ని »   


సహకరించకపోతే జరిమానా వేస్తామన్నారు!  సాక్షి
వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా కార్యక్రమం 'ప్రిజమ్' కోసం యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల(2.5 లక్షల డాలర్లు) జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యుమెంట్లలో ఈ విషయం ఉందని కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言