శ్రీలేఖ పాటతో సచిన్ Andhrabhoomi
క్రికెట్ రంగంలో సెంచరీల వీరుడు సచిన్ తెలుగమ్మాయి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని మెచ్చుకుంటున్నాడు. కేరళ బ్లాస్టర్స్ టీమ్ కోసం ఆమె తయారుచేసిన థీమ్ పాటను సచిన్ విని మెచ్చుకున్నారు. ఆ పాటనే థీమ్ పాటగా ఎంపిక చేశారు. కొచ్చీలో జరగనున్న కేరళ బ్లాస్టర్స్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఈ పాటను సచిన్ విడుదల చేసి కేరళ టీమ్ విజయం సాధించాలని ...
ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించాలి : సచిన్ టెండూల్కర్వెబ్ దునియా
శ్రీలేఖ సెంచరీ కొట్టాలిKandireega
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తిOneindia Telugu
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
క్రికెట్ రంగంలో సెంచరీల వీరుడు సచిన్ తెలుగమ్మాయి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని మెచ్చుకుంటున్నాడు. కేరళ బ్లాస్టర్స్ టీమ్ కోసం ఆమె తయారుచేసిన థీమ్ పాటను సచిన్ విని మెచ్చుకున్నారు. ఆ పాటనే థీమ్ పాటగా ఎంపిక చేశారు. కొచ్చీలో జరగనున్న కేరళ బ్లాస్టర్స్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఈ పాటను సచిన్ విడుదల చేసి కేరళ టీమ్ విజయం సాధించాలని ...
ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించాలి : సచిన్ టెండూల్కర్
శ్రీలేఖ సెంచరీ కొట్టాలి
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తి
ఫైనల్స్లో మేరీ కోమ్, హాకీ.. భారత్కు 8వ రజతం Oneindia Telugu
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ భారత హాకీ జట్టు ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది. 2002 ఆసియా క్రీడల తరువాత భారత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించి 16 ఏళ్లు దాటింది. ఫైనల్స్లో మేరీ కోమ్, హాకీ.. భారత్కు 8వ రజతం. 1998లో ధనరాజ్ ...
స్వర్ణానికి ఒక అడుగుదూరంలో..సాక్షి
హాకీలో ఫైనల్కు చేరిన భారత్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ భారత హాకీ జట్టు ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది. 2002 ఆసియా క్రీడల తరువాత భారత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించి 16 ఏళ్లు దాటింది. ఫైనల్స్లో మేరీ కోమ్, హాకీ.. భారత్కు 8వ రజతం. 1998లో ధనరాజ్ ...
స్వర్ణానికి ఒక అడుగుదూరంలో..
హాకీలో ఫైనల్కు చేరిన భారత్
ఒక్క స్కూలూ మూయం టీచర్ల రేషనలైజేషన్పై మాత్రం ముందుకే వెళ్తాం: విద్యా మంత్రి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: బడుల రేషనలైజేషన్ జీవో వివాదాస్పదం కావడంతో ఈ విషయమై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పాఠశాలల మూత విషయం తమ విధానం కాదని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జగదీశ్వర్ రెడ్డి సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కేవలం టీచర్ల రేషనలైజేషన్ మాత్రమే జరిపే ఉద్దేశం ఉందని చెప్పారు. ఎప్పుడు ...
బడులు మూసివేయంసాక్షి
జీవో-6పై వివాదం తప్పదా?10tv
రేషనలైజేషన్ ఉంటుంది: విద్యామంత్రి జగదీశ్వర్రెడ్డిNamasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
హైదరాబాద్: బడుల రేషనలైజేషన్ జీవో వివాదాస్పదం కావడంతో ఈ విషయమై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పాఠశాలల మూత విషయం తమ విధానం కాదని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జగదీశ్వర్ రెడ్డి సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కేవలం టీచర్ల రేషనలైజేషన్ మాత్రమే జరిపే ఉద్దేశం ఉందని చెప్పారు. ఎప్పుడు ...
బడులు మూసివేయం
జీవో-6పై వివాదం తప్పదా?
రేషనలైజేషన్ ఉంటుంది: విద్యామంత్రి జగదీశ్వర్రెడ్డి
పెర్త్ చేతిలో లాహోర్ చిత్తు: సెమీస్లో చెన్నై thatsCricket Telugu
బెంగళూరు: చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఏదైనా అద్భుతం జరిగి, భారీ ఆధిక్యంతో గెలవడం ద్వారా గ్రూప్ 'ఎ' నుంచి సెమీస్ చేరవచ్చనుకున్న లాహోర్ లయన్స్ ఆశలకు పెర్త్ స్కార్చర్స్ గండి కొట్టింది. తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ, చివరి గ్రూప్ మ్యాచ్ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకోవడం ద్వారా లాహోర్ను ఇంటిదారి ...
చెన్నైని సెమీస్కు చేర్చిన పెర్త్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బెంగళూరు: చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఏదైనా అద్భుతం జరిగి, భారీ ఆధిక్యంతో గెలవడం ద్వారా గ్రూప్ 'ఎ' నుంచి సెమీస్ చేరవచ్చనుకున్న లాహోర్ లయన్స్ ఆశలకు పెర్త్ స్కార్చర్స్ గండి కొట్టింది. తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ, చివరి గ్రూప్ మ్యాచ్ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకోవడం ద్వారా లాహోర్ను ఇంటిదారి ...
చెన్నైని సెమీస్కు చేర్చిన పెర్త్
రజత 'వికాసం' సాక్షి
గత మూడు రోజులుగా ఇంచియాన్లో 'పసిడి' కాంతులు విరజిమ్మిన భారత క్రీడాకారులు మంగళవారం మాత్రం రజతానందాన్ని కలిగించారు. మొత్తానికి 11వ రోజు ఏషియాడ్లో నాలుగు పతకాలతో భారత ప్రదర్శన కొంచెం మోదం... కొంచెం ఖేదంలా సాగింది. డిస్కస్ త్రోలో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని భావించిన వికాస్ గౌడ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక బాక్సింగ్లో మిశ్రమ ...
పురుషుల డిస్కస్ త్రో వికాస్కు రజతంAndhrabhoomi
రజత వికాసంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
గత మూడు రోజులుగా ఇంచియాన్లో 'పసిడి' కాంతులు విరజిమ్మిన భారత క్రీడాకారులు మంగళవారం మాత్రం రజతానందాన్ని కలిగించారు. మొత్తానికి 11వ రోజు ఏషియాడ్లో నాలుగు పతకాలతో భారత ప్రదర్శన కొంచెం మోదం... కొంచెం ఖేదంలా సాగింది. డిస్కస్ త్రోలో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని భావించిన వికాస్ గౌడ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక బాక్సింగ్లో మిశ్రమ ...
పురుషుల డిస్కస్ త్రో వికాస్కు రజతం
రజత వికాసం
నరైన్ బౌలింగ్ యాక్షన్పై సందేహాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై: కోల్కాతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. కోల్కాతా నైట్ రైడర్స్, డాల్ఫిన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, షంషుద్దీన్, థర్డ్ అంపైర్ ధర్మసేన నరైన్ బౌలింగ్ యాక్షన్పై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అన్ని వేళలా కాకుండా 'క్వికర్ ...
సునీల్ నరైన్ బౌలింగ్పై అంఫైర్లు రిఫరీకి ఫిర్యాదుthatsCricket Telugu
సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబై: కోల్కాతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. కోల్కాతా నైట్ రైడర్స్, డాల్ఫిన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, షంషుద్దీన్, థర్డ్ అంపైర్ ధర్మసేన నరైన్ బౌలింగ్ యాక్షన్పై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అన్ని వేళలా కాకుండా 'క్వికర్ ...
సునీల్ నరైన్ బౌలింగ్పై అంఫైర్లు రిఫరీకి ఫిర్యాదు
సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్
సారీ.. పనులు చేయలేం! సాక్షి
గద్వాల: సిమెంట్, ఇనుము తదితర వాటి ధరలు పెరిగిన దృష్ట్యా రేట్లు పెంచాలని నెట్టెం పాడు ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లు మొం డికేశారు. నిధులేమి పేరుతో ముఖ్యమైన పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలు మినహా మిగతా పది ప్యాకేజీల్లో పనులు పూర్తిగా స్తం భించిపోయాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ...
ఇంకా మరిన్ని »
గద్వాల: సిమెంట్, ఇనుము తదితర వాటి ధరలు పెరిగిన దృష్ట్యా రేట్లు పెంచాలని నెట్టెం పాడు ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లు మొం డికేశారు. నిధులేమి పేరుతో ముఖ్యమైన పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలు మినహా మిగతా పది ప్యాకేజీల్లో పనులు పూర్తిగా స్తం భించిపోయాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ...
భజరంగ్ 'పట్టు' తప్పింది ... తృటిలో చేజారిన స్వర్ణం Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 29: ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్లో భారత్కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్కు ...
28 ఏళ్ళ తర్వాత భారత్కి స్వర్ణ 'యోగం'తెలుగువన్
28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!వెబ్ దునియా
28 ఏళ్ల తర్వాత స్వర్ణం తెచ్చిన యోగేశ్వర్Kandireega
Oneindia Telugu
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
ఇంచియాన్, సెప్టెంబర్ 29: ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్లో భారత్కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్కు ...
28 ఏళ్ళ తర్వాత భారత్కి స్వర్ణ 'యోగం'
28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!
28 ఏళ్ల తర్వాత స్వర్ణం తెచ్చిన యోగేశ్వర్
సానియా, సాకేత్ లకు జగన్ అభినందన సాక్షి
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, సాకేత్ మైనేనిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించి ...
సానియాకు బంగారు పతకం - కేసీఆర్ అభినందనలు : మళ్లీ రూ.కోటి ఇస్తారా?వెబ్ దునియా
సానియాకు స్వర్ణంAndhrabhoomi
మన సానియా బంగారంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 29 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, సాకేత్ మైనేనిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించి ...
సానియాకు బంగారు పతకం - కేసీఆర్ అభినందనలు : మళ్లీ రూ.కోటి ఇస్తారా?
సానియాకు స్వర్ణం
మన సానియా బంగారం
చాంపియన్స్ లీగ్ 20 : కోల్కతా నైట్ రైడర్స్ ఫోర్త్ విన్! వెబ్ దునియా
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్), మనీష్ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్)తో చెలరేగి ఆడటంతో కోల్కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ ...
దంచికొట్టిన పాండే, రాబిన్: డాల్ఫిన్స్ చిత్తు(పిక్చర్స్)thatsCricket Telugu
తిరుగులేని కోల్కతా నైట్ రైడర్స్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్), మనీష్ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్)తో చెలరేగి ఆడటంతో కోల్కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ ...
దంచికొట్టిన పాండే, రాబిన్: డాల్ఫిన్స్ చిత్తు(పిక్చర్స్)
తిరుగులేని కోల్కతా నైట్ రైడర్స్
沒有留言:
張貼留言