సీఎం చెప్పారంటే: ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ మధుబనిలోని ఓ గుడికి వచ్చాక గుడిని శుద్ధి చేశారని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు. అంటరానితనం నేరమని, సాధారణ పౌరుల విషయంలోనే అలాంటి ప్రవర్తన సిగ్గుచేటు అన్నారు.
బీహార్ సీఎంకూ తప్పని అంటరానితనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ మధుబనిలోని ఓ గుడికి వచ్చాక గుడిని శుద్ధి చేశారని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు. అంటరానితనం నేరమని, సాధారణ పౌరుల విషయంలోనే అలాంటి ప్రవర్తన సిగ్గుచేటు అన్నారు.
బీహార్ సీఎంకూ తప్పని అంటరానితనం
హేమంత్ కర్కరే భార్య కవిత మృతి Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 29: ఉద్రవాదుల దాడిలో మృతిచెందిన యాంటీ టెరరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రంతో బాధపడుతూ చనిపోయారు. ముంబయిలోని పిడి హిందూజా ఆసుపత్రిలో సోమవారం ఆమె మృతి చెందారు. 26/11 ఉగ్రవాద దాడిలో హేమంత్ కర్కరే కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో కవిత కోమాలోకి వెళ్లిపోయారు.
29/11 హీరో హేమంత్ కర్కరే భార్య కవిత మృతిNamasthe Telangana
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతిOneindia Telugu
26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూతసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ముంబయి, సెప్టెంబర్ 29: ఉద్రవాదుల దాడిలో మృతిచెందిన యాంటీ టెరరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రంతో బాధపడుతూ చనిపోయారు. ముంబయిలోని పిడి హిందూజా ఆసుపత్రిలో సోమవారం ఆమె మృతి చెందారు. 26/11 ఉగ్రవాద దాడిలో హేమంత్ కర్కరే కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో కవిత కోమాలోకి వెళ్లిపోయారు.
29/11 హీరో హేమంత్ కర్కరే భార్య కవిత మృతి
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి
26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూత
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా వదంతులు... తెలుగువన్
నరేంద్రమోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న శివసేనకు చెందిన ఎంపీ అనంత గీత రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రంలో శివసేన - బీజేపీ పొత్తు చిత్తయిన నేపథ్యంలో అనంత గీతే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధినేత అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే, అమెరికా పర్యటనలో ప్రధాని ...
రాజీనామా చేయనుAndhrabhoomi
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేశారా?వెబ్ దునియా
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోనున్న శివసేనసాక్షి
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
నరేంద్రమోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న శివసేనకు చెందిన ఎంపీ అనంత గీత రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రంలో శివసేన - బీజేపీ పొత్తు చిత్తయిన నేపథ్యంలో అనంత గీతే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధినేత అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే, అమెరికా పర్యటనలో ప్రధాని ...
రాజీనామా చేయను
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేశారా?
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోనున్న శివసేన
జయ బెయిల్ పిటిషన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు, సెప్టెంబర్ 29 : అక్రమాస్తుల కేసుల్లో దోషిగా తే లి జైలుపాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈమేరకు ఆమె తరఫు న్యా యవాదులు కర్ణాటక హైకోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ ప్రారంభం కానుంది. హైకోర్టుకు సోమవారం నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ...
జయ తరఫున బెయిల్ పిటిషన్Andhrabhoomi
జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రంగంలోకి రాంజెఠ్మలానీవెబ్ దునియా
జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రాంజెఠ్మలానీ లాయర్..తెలుగువన్
సాక్షి
Oneindia Telugu
అన్ని 26 వార్తల కథనాలు »
బెంగళూరు, సెప్టెంబర్ 29 : అక్రమాస్తుల కేసుల్లో దోషిగా తే లి జైలుపాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈమేరకు ఆమె తరఫు న్యా యవాదులు కర్ణాటక హైకోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ ప్రారంభం కానుంది. హైకోర్టుకు సోమవారం నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ...
జయ తరఫున బెయిల్ పిటిషన్
జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రంగంలోకి రాంజెఠ్మలానీ
జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రాంజెఠ్మలానీ లాయర్..
భారత్ - అమెరికా బంధం Andhrabhoomi
మీరు మా దేశానికి రావొద్దంటూ -మొన్నటి రోజున వీసాపై మీసం మెలేసింది అమెరికా. ఈరోజు -రావయ్యా మోదీ మహాప్రభో అంటూ రెడ్కార్పెట్ వేసి హార్టీ వెల్కమ్ చెబుతోంది. మాడిసన్ స్క్వేర్ మీద ఆదివారం పాదం మోపిన మోదీ, దాన్ని 'మోది'సన్ స్క్వేర్ చేసేశారు. అగ్రరాజ్యమైన అమెరికా గడ్డపై నిలబడి 'ప్రపంచ శక్తి భారత్' అని నిబ్బరంగా ప్రకటించారు. దటీజ్ -నరేంద్ర ...
'రాక్స్టార్' మోదీ!సాక్షి
కట్టిపడేసిన కవితా కృష్ణమూర్తి గానం, ఎల్లెస్ వయొలిన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ నామస్మరణతెలుగువన్
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
మీరు మా దేశానికి రావొద్దంటూ -మొన్నటి రోజున వీసాపై మీసం మెలేసింది అమెరికా. ఈరోజు -రావయ్యా మోదీ మహాప్రభో అంటూ రెడ్కార్పెట్ వేసి హార్టీ వెల్కమ్ చెబుతోంది. మాడిసన్ స్క్వేర్ మీద ఆదివారం పాదం మోపిన మోదీ, దాన్ని 'మోది'సన్ స్క్వేర్ చేసేశారు. అగ్రరాజ్యమైన అమెరికా గడ్డపై నిలబడి 'ప్రపంచ శక్తి భారత్' అని నిబ్బరంగా ప్రకటించారు. దటీజ్ -నరేంద్ర ...
'రాక్స్టార్' మోదీ!
కట్టిపడేసిన కవితా కృష్ణమూర్తి గానం, ఎల్లెస్ వయొలిన్
మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ నామస్మరణ
స్వచ్ఛ్ భారత్: చీపురు పట్టనున్న గవర్నర్ Oneindia Telugu
హైదరాబాద్: అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ చీపురు పట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గవర్నర్ దంపతులు ఆ రోజున సైఫాబాద్లోని రాజ్భవన్ ఉద్యోగుల వసతిగృహాల కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడతారు. గవర్నర్ దంపతులతో పాటు దాదాపు 200 మంది రాజ్భవన్ ...
స్వచ్ఛ భారత్లో పాల్గొనండిAndhrabhoomi
'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టనున్న గవర్నర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ చీపురు పట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గవర్నర్ దంపతులు ఆ రోజున సైఫాబాద్లోని రాజ్భవన్ ఉద్యోగుల వసతిగృహాల కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడతారు. గవర్నర్ దంపతులతో పాటు దాదాపు 200 మంది రాజ్భవన్ ...
స్వచ్ఛ భారత్లో పాల్గొనండి
'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టనున్న గవర్నర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రమాణం తెలుగువన్
భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్. దత్తు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 14 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. ఈయన 2015 డిసెంబర్ 2వ తేదీ వరకు సీజేగా కొనసాగుతారు. దత్తు ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం!వెబ్ దునియా
సిజెగా దత్తు ప్రమాణ స్వీకారంAndhrabhoomi
సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణంసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్. దత్తు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 14 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. ఈయన 2015 డిసెంబర్ 2వ తేదీ వరకు సీజేగా కొనసాగుతారు. దత్తు ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం!
సిజెగా దత్తు ప్రమాణ స్వీకారం
సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణం
కరుణానిధి, స్టాలిన్ మీద కేసులు తెలుగువన్
అన్నా డీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్పై కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147,148, 324, 336, 506/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. రాయపేట పోలీస్ స్టేషన్లో డీఎంకే నేతలకు వ్యతిరేకంగా మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ...
కరుణానిధి, స్టాలిన్పై కేసు నమోదుNamasthe Telangana
డీఎంకే చీఫ్ కరుణానిధిపై ఎఫ్ఐఆర్ నమోదుసాక్షి
కరుణానిధి, స్టాలిన్పై కేసులు నమోదుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
అన్నా డీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్పై కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147,148, 324, 336, 506/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. రాయపేట పోలీస్ స్టేషన్లో డీఎంకే నేతలకు వ్యతిరేకంగా మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ...
కరుణానిధి, స్టాలిన్పై కేసు నమోదు
డీఎంకే చీఫ్ కరుణానిధిపై ఎఫ్ఐఆర్ నమోదు
కరుణానిధి, స్టాలిన్పై కేసులు నమోదు
ద్వైపాక్షిక బంధాలకు ఇక ఆకాశమే హద్దు Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రధానులు సమావేశం కావడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. కాగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఆకాశమే హద్దని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ...
సహకారాన్ని పెంచుకుందాం!సాక్షి
ప్యాలెస్ హోటల్లో కలిసిన మోదీ, నెతన్యాహు ఆకాశమే హద్దుగా ఇక భారత-ఇజ్రేలీ సంబంధాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూయార్క్, సెప్టెంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రధానులు సమావేశం కావడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. కాగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఆకాశమే హద్దని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ...
సహకారాన్ని పెంచుకుందాం!
ప్యాలెస్ హోటల్లో కలిసిన మోదీ, నెతన్యాహు ఆకాశమే హద్దుగా ఇక భారత-ఇజ్రేలీ సంబంధాలు
భగత్సింగ్ సోదరి కన్నుమూత Namasthe Telangana
చండీగఢ్ : భారత విప్లవ స్వాతంత్య్రయోధుడు భగత్సింగ్ చిన్న చెల్లెలు పర్కాశ్కౌర్ కన్నుమూశారు. ఆమె వయసు 95 ఏండ్లు. అనారోగ్యంతో కెనడాలోని టొరంటోలో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. 1931 మార్చ్ 23న లాహోర్ జైల్లో భగత్సింగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీసినప్పుడు ఆమె వయసు 12 ఏండ్లు మాత్రమే. భారత విప్లవ ...
భగత్సింగ్ సోదరి కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
చండీగఢ్ : భారత విప్లవ స్వాతంత్య్రయోధుడు భగత్సింగ్ చిన్న చెల్లెలు పర్కాశ్కౌర్ కన్నుమూశారు. ఆమె వయసు 95 ఏండ్లు. అనారోగ్యంతో కెనడాలోని టొరంటోలో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. 1931 మార్చ్ 23న లాహోర్ జైల్లో భగత్సింగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీసినప్పుడు ఆమె వయసు 12 ఏండ్లు మాత్రమే. భారత విప్లవ ...
భగత్సింగ్ సోదరి కన్నుమూత
沒有留言:
張貼留言