డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్ తెలుగువన్
హైదరాబాద్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 'వాంటెడ్' దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు ...
తప్పతాగి పట్టుబడ్డ బివిఎస్ రవి, వెంట రామ్ గోపాల్ వర్మ (ఫోటోస్)FIlmiBeat Telugu
డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్లీ పట్టుబడిన సినీ రచయితసాక్షి
కధలు రాసేవారూ పట్టబడిపోతున్నారు..News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 'వాంటెడ్' దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు ...
తప్పతాగి పట్టుబడ్డ బివిఎస్ రవి, వెంట రామ్ గోపాల్ వర్మ (ఫోటోస్)
డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్లీ పట్టుబడిన సినీ రచయిత
కధలు రాసేవారూ పట్టబడిపోతున్నారు..
అవును.. నాగార్జున తాత అవుతున్నాడు FIlmiBeat Telugu
హైదరాబాద్: మన్మధుడు నాగార్జున తాత అవుతున్నాడా...అవును నిజమే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. అయితే నిజ జీవితంలో అందుకు ప్రస్తుతానికి అవకాసం లేదు కదా...ఇప్పటికి వెండి తెరపై ఆయన తాతగా కనిపించనున్నారు. ఆయన తాజాగా కమిటైన సోగ్గాడే చిన్న నాయిన చిత్రంలో ఆయన ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర తాత అని విశ్వసనీయ సమాచారం.
చైతూకి పెళ్లి కాకుండానే నాగ్ తాతయ్యPalli Batani
తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు?సాక్షి
నాగార్జున తాతయ్యాడుKandireega
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: మన్మధుడు నాగార్జున తాత అవుతున్నాడా...అవును నిజమే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. అయితే నిజ జీవితంలో అందుకు ప్రస్తుతానికి అవకాసం లేదు కదా...ఇప్పటికి వెండి తెరపై ఆయన తాతగా కనిపించనున్నారు. ఆయన తాజాగా కమిటైన సోగ్గాడే చిన్న నాయిన చిత్రంలో ఆయన ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర తాత అని విశ్వసనీయ సమాచారం.
చైతూకి పెళ్లి కాకుండానే నాగ్ తాతయ్య
తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు?
నాగార్జున తాతయ్యాడు
శ్రీను వైట్ల - వర్మ మధ్య విభేదాలు... అందుకే వర్మ వెక్కిరింపులు... వెబ్ దునియా
రామ్ గోపాల్ వర్మ మహేష్ 'ఆగడు' చిత్రం విడుదలయ్యిందో లేదో ఆ చిత్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే చిత్ర దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తున్నాడు. రాంగోపాల్ వర్మ 'ఆగడు' చిత్రంపై ఇలా వరుస ట్వీట్లు ఇవ్వడం వెనుక వర్మను ఉద్దేశించి కొన్ని సెటైరిక్ సీన్లు అందులో ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మూడేళ్లుగా శ్రీను వైట్ల - వర్మ మధ్య విబేధాలు!FIlmiBeat Telugu
'ఆగడు'ని ప్రత్యేక ఆస్కార్కి పంపించాలి: వర్మతెలుగువన్
ఆగడును ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
రామ్ గోపాల్ వర్మ మహేష్ 'ఆగడు' చిత్రం విడుదలయ్యిందో లేదో ఆ చిత్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే చిత్ర దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తున్నాడు. రాంగోపాల్ వర్మ 'ఆగడు' చిత్రంపై ఇలా వరుస ట్వీట్లు ఇవ్వడం వెనుక వర్మను ఉద్దేశించి కొన్ని సెటైరిక్ సీన్లు అందులో ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మూడేళ్లుగా శ్రీను వైట్ల - వర్మ మధ్య విబేధాలు!
'ఆగడు'ని ప్రత్యేక ఆస్కార్కి పంపించాలి: వర్మ
ఆగడును ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మ
ఈసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కణ్ణుంచి ఉత్తరాలు రాస్తా : నాగార్జున సాక్షి
''నాకు తెలిసి చరిత్రలో ఏ నటుడూ చివరి క్షణం వరకు నటించలేదు. ఆ ఘనత నాన్నగారికే దక్కింది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రాలంటే ఆయనకు ఇష్టం. నాన్నగారి చివరి చిత్రం 'మనం' ఆ తరహాలోనే ఉంటుంది. అనుకోకుండా ఆ సినిమా కుదరడం, అదే నాన్నగారి చివరి సినిమా కావడం అంతా కాకతాళీయంగా జరిగిపోయింది'' అని నాగార్జున అన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య ...
నాన్నగారి స్టాంప్తో ఉత్తరాలు రాస్తా - అక్కినేని నాగార్జునఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మధర్ థెరిస్సా తర్వాత వ్యక్తి నాన్నగారు కావడం గర్వకారణం : నాగార్జునవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
''నాకు తెలిసి చరిత్రలో ఏ నటుడూ చివరి క్షణం వరకు నటించలేదు. ఆ ఘనత నాన్నగారికే దక్కింది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రాలంటే ఆయనకు ఇష్టం. నాన్నగారి చివరి చిత్రం 'మనం' ఆ తరహాలోనే ఉంటుంది. అనుకోకుండా ఆ సినిమా కుదరడం, అదే నాన్నగారి చివరి సినిమా కావడం అంతా కాకతాళీయంగా జరిగిపోయింది'' అని నాగార్జున అన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య ...
నాన్నగారి స్టాంప్తో ఉత్తరాలు రాస్తా - అక్కినేని నాగార్జున
మధర్ థెరిస్సా తర్వాత వ్యక్తి నాన్నగారు కావడం గర్వకారణం : నాగార్జున
డైరక్టర్ శంకర్ నెక్ట్స్ చిత్రం ఖరారు FIlmiBeat Telugu
హైదరాబాద్ : దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రానికి రంగం చేస్తున్నాడు. ఈ సారి తన హిట్ చిత్రం సీక్వెల్ ని స్క్రిప్టు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు...ఆయన సృష్టించిన సాంకేతిక మాయాజాలం 'రోబో'. ఈ చిత్రం సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయనేది నిజం..అందుకే ఈ కథతో రెడీ అవుతున్నాడని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.
శంకర్ 'రోబో-2'Andhrabhoomi
“రోబో 2″ పై శంకర్ “ఐ”?Kandireega
ఎందిరన్-2 ప్రయత్నంలో శంకర్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ : దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రానికి రంగం చేస్తున్నాడు. ఈ సారి తన హిట్ చిత్రం సీక్వెల్ ని స్క్రిప్టు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు...ఆయన సృష్టించిన సాంకేతిక మాయాజాలం 'రోబో'. ఈ చిత్రం సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయనేది నిజం..అందుకే ఈ కథతో రెడీ అవుతున్నాడని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.
శంకర్ 'రోబో-2'
“రోబో 2″ పై శంకర్ “ఐ”?
ఎందిరన్-2 ప్రయత్నంలో శంకర్
యువతే లక్ష్యంగా... సాక్షి
సిద్దార్థ్వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం 'అమ్మానాన్న ఊరెళితే'. '7/జి బృందావన కాలనీ' ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ...
ఊరెళ్ళినప్పుడు ఏం జరిగింది..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అక్టోబర్లో 'అమ్మా నాన్న ఊరెళితే'Andhrabhoomi
అక్టోబర్ లో 'అమ్మా నాన్న ఊరెళితే'FilmyBuzz
అన్ని 5 వార్తల కథనాలు »
సిద్దార్థ్వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం 'అమ్మానాన్న ఊరెళితే'. '7/జి బృందావన కాలనీ' ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ...
ఊరెళ్ళినప్పుడు ఏం జరిగింది..
అక్టోబర్లో 'అమ్మా నాన్న ఊరెళితే'
అక్టోబర్ లో 'అమ్మా నాన్న ఊరెళితే'
వినాయక్ దర్శకత్వంలో అఖిల్! Andhrabhoomi
కొన్ని రోజులుగా అక్కినేని మరో నట వారసుడు అఖిల్ తొలి సినిమా ఎవరి దర్శకత్వంలో చేయాలా అని నాగ్ తెగ ఆలోచించేస్తున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా కథలు కూడా విన్నాడు. పూరీ జగన్నాథ్, దేవా కట్టా, విక్రమ్ కుమార్, రాజవౌళి.. ఇలా పలు దర్శకుల పేర్లు విన్పించాయి. కానీ ఫైనల్గా 'అల్లుడు శీను' చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ ఓకే అయినట్టు ...
అఖిలేష్ సినిమాకు నిర్మాతగా నితిన్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
కొన్ని రోజులుగా అక్కినేని మరో నట వారసుడు అఖిల్ తొలి సినిమా ఎవరి దర్శకత్వంలో చేయాలా అని నాగ్ తెగ ఆలోచించేస్తున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా కథలు కూడా విన్నాడు. పూరీ జగన్నాథ్, దేవా కట్టా, విక్రమ్ కుమార్, రాజవౌళి.. ఇలా పలు దర్శకుల పేర్లు విన్పించాయి. కానీ ఫైనల్గా 'అల్లుడు శీను' చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ ఓకే అయినట్టు ...
అఖిలేష్ సినిమాకు నిర్మాతగా నితిన్!
రామ్ చరణ్ 'బైక్' వేలం వేయబోతున్నారు! FIlmiBeat Telugu
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో రామ్ చరణ్ వాడిన హార్లే డివిడ్ సన్ బైక్ వేలం వేయబోతున్నారట. రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ బైక్ ఖరీదు రూ. 30 లక్షలు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైక్ వేలం వేయడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాత బండ్ల గణేష్. గతంలో బాలయ్య 'లెజెండ్' సినిమాలో ...
రామ్చరణ్ బైక్ కొనుక్కుంటారా?తెలుగువన్
వేలానికి హీరో రామ్ చరణ్ బైకు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో రామ్ చరణ్ వాడిన హార్లే డివిడ్ సన్ బైక్ వేలం వేయబోతున్నారట. రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ బైక్ ఖరీదు రూ. 30 లక్షలు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైక్ వేలం వేయడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాత బండ్ల గణేష్. గతంలో బాలయ్య 'లెజెండ్' సినిమాలో ...
రామ్చరణ్ బైక్ కొనుక్కుంటారా?
వేలానికి హీరో రామ్ చరణ్ బైకు!
నేటినుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ సాక్షి
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ(అన్నెపర్తి)లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51 బీఈడీ కాలేజీలు ఉండగా, 5100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేపటినుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ(అన్నెపర్తి)లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51 బీఈడీ కాలేజీలు ఉండగా, 5100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్
రేపటినుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్
'ఆగడు'పై వర్మ కౌంటర్లు Kandireega
ram gopal varma kandireega.com ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించే రామ్గోపాల్ వర్మ తాజాగా విడుదలైన 'ఆగడు' చిత్రంపై కామెంట్స్ చేశాడు. 'ఆగడు' చిత్రంలో మహేష్బాబు చెప్పిన డైలాగ్స్ ఆస్కార్ అవార్డు తెచ్చేవిగా ఉన్నాయని, డైలాగ్స్ మరియు డైలాగ్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు. శ్రీనువైట్ల అద్బుత ...
ఆగడు టాక్పై వర్మవి సెటైర్లా.. ప్రశంసలా..!Palli Batani
రాంగోపాల్ వర్మ 'ఆగడు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ram gopal varma kandireega.com ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించే రామ్గోపాల్ వర్మ తాజాగా విడుదలైన 'ఆగడు' చిత్రంపై కామెంట్స్ చేశాడు. 'ఆగడు' చిత్రంలో మహేష్బాబు చెప్పిన డైలాగ్స్ ఆస్కార్ అవార్డు తెచ్చేవిగా ఉన్నాయని, డైలాగ్స్ మరియు డైలాగ్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు. శ్రీనువైట్ల అద్బుత ...
ఆగడు టాక్పై వర్మవి సెటైర్లా.. ప్రశంసలా..!
రాంగోపాల్ వర్మ 'ఆగడు'
沒有留言:
張貼留言