2014年9月21日 星期日

2014-09-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
అరెస్టులతో అడ్డుకట్ట  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. సభలో పాల్గొనడానికి వచ్చిన వారిని శనివారం రాత్రి ...

ప్రజాస్వామిక రాజకీయ వేదిక సదస్సు భగ్నం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విరసం వరవరరావు అరెస్ట్   Kandireega
వరవరరావు అరెస్ట్: సభకు హైకోర్టు నిరాకరణ   వెబ్ దునియా
10tv   
అన్ని 21 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
స్పీకర్ ముందుకు మెట్రో ఫైళ్ళు  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: మెట్రో రైలు ఫైళ్ళను అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలూ పరిశీలించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పెట్టాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తాను వాస్తవాలు చెబితే పరువు నష్టం దావా ...

అబద్ధాలు చెప్తున్నారు: మెట్రో రైలుపై రేవంత్ రెడ్డి   Oneindia Telugu
'మైహోం'కు భూమి కేటాయించారా లేదా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బచ్చాగాడు, బుడ్డర్‌ఖాన్: రేవంత్ రెడ్డిపై నాయిని  Oneindia Telugu
హైదరాబాద్: తమ ప్రభుత్వం వందరోజుల పాలనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిపక్షాల నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని బచ్చాగాడుగా ఆయన అభివర్ణించారు. హైదరాబాదులోని ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ...

మెట్రో మంటలు రేవంత్‌.. ఆడో బచ్చాగాడు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య‌: ప్రేమ వ్యవహారమేనా?  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్ డివిజన్‌లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే గదిలో ఇద్దరు యువతులు భవానీ (17), శృతి (13) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన ఇద్దరు యువతులు వరుసకు అక్కాచెళ్లెల్లు. దాంతో ...


ఇంకా మరిన్ని »   


వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి  సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా కరీంనగర్ జిల్లా ...


ఇంకా మరిన్ని »   

  తెలుగువన్   
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్  తెలుగువన్
హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 'వాంటెడ్' దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు ...


ఇంకా మరిన్ని »   

  FIlmiBeat Telugu   
అవును.. నాగార్జున తాత అవుతున్నాడు  FIlmiBeat Telugu
హైదరాబాద్: మన్మధుడు నాగార్జున తాత అవుతున్నాడా...అవును నిజమే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. అయితే నిజ జీవితంలో అందుకు ప్రస్తుతానికి అవకాసం లేదు కదా...ఇప్పటికి వెండి తెరపై ఆయన తాతగా కనిపించనున్నారు. ఆయన తాజాగా కమిటైన సోగ్గాడే చిన్న నాయిన చిత్రంలో ఆయన ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర తాత అని విశ్వసనీయ సమాచారం.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
శ్రీను వైట్ల - వర్మ మధ్య విభేదాలు... అందుకే వర్మ వెక్కిరింపులు...  వెబ్ దునియా
రామ్ గోపాల్ వర్మ మహేష్ 'ఆగడు' చిత్రం విడుదలయ్యిందో లేదో ఆ చిత్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే చిత్ర దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తున్నాడు. రాంగోపాల్ వర్మ 'ఆగడు' చిత్రంపై ఇలా వరుస ట్వీట్లు ఇవ్వడం వెనుక వర్మను ఉద్దేశించి కొన్ని సెటైరిక్ సీన్లు అందులో ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంకా మరిన్ని »   

  FIlmiBeat Telugu   
డైరక్టర్ శంకర్ నెక్ట్స్ చిత్రం ఖరారు  FIlmiBeat Telugu
హైదరాబాద్ : దర్శకుడు శంకర్‌ తన తదుపరి చిత్రానికి రంగం చేస్తున్నాడు. ఈ సారి తన హిట్ చిత్రం సీక్వెల్ ని స్క్రిప్టు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు...ఆయన సృష్టించిన సాంకేతిక మాయాజాలం 'రోబో'. ఈ చిత్రం సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయనేది నిజం..అందుకే ఈ కథతో రెడీ అవుతున్నాడని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.
శంకర్ 'రోబో-2'   Andhrabhoomi
“రోబో 2″ పై శంకర్ “ఐ”?   Kandireega

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బాబుకు షాక్: కెసిఆర్‌తో అర్థరాత్రి ఎర్రబెల్లి రహస్య భేటీ  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు భూబదలాయింపుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా వెళ్లి ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్‌ను ...

అర్ధరాత్రి.. కేసీఆర్‌ ఇంటికి ఎర్రబెల్లి గన్‌మెన్‌ లేకుండా ఒంటరిగా రాక 2 గంటలపాటు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言