2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం  సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని తొలి దశ నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. రాజధానికి ల్యాండ్ పూలింగ్ (రైతుల నుంచి భూ సమీకరణ) విధానాన్నే అవలంభిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజుల్లో రాజధాని నిర్మాణానికి ...

మూడేళ్లలో రాజధాని!   Andhrabhoomi
ఏపీ రాజధాని నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌పై కసరత్తు నెలరోజుల్లో పాలసీ ప్రకటన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
86 పరుగుల తేడాతో నార్తర్న్ నైట్స్ చిత్తు  Andhrabhoomi
రాయ్‌పూర్, సెప్టెంబర్ 23: చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో హోబర్ట్ హరికేన్స్ (ఆస్ట్రేలియా) జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆ జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి 86 పరుగుల తేడాతో నార్తర్న్ నైట్స్ ...

చాంపియన్స్ లీగ్-20: హోబర్ట్ ఘనవిజయం   సాక్షి
సీఎల్ టీ 20లో హోబర్ట్ x నార్తర్న్ నైట్స్..   10tv
బ్లిజార్డ్‌ ఫైర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


సచిన్‌కు మరో గౌరవం  సాక్షి
మెల్‌బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి తన అభిమానం చాటుకుంది. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ఫౌండేషన్ అందజేస్తున్న గౌరవ పురస్కారానికి సచిన్ ఎంపికయ్యాడు. సచిన్‌తోపాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాను కూడా ఇందుకోసం ఎంపిక చేశారు. అతని బ్యాటింగ్ శైలి తన ఆటనే గుర్తుకు ...

'బ్రాడ్‌మన్' జాబితాలో సచిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా జోడి అర్హత  సాక్షి
సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు భారత స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) అర్హత సాధించారు. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ వచ్చే నెలలో 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి సానియా అర్హత సాధించడం ఇదే తొలిసారికాగా... కారా బ్లాక్ 11వసారి పాల్గొననుంది. ఏడాది మొత్తంలో ...

సింగపూర్ డబ్ల్యుటిఎ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సానియా జోడీ   Andhrabhoomi
పారిబాస్‌కు సానియా జోడీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


'ఆదర్శానికి' మంగళం...  సాక్షి
క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి.. జిల్లాలో 1892 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన కలగనుంది.
ఆదర్శ రైతుల ఆందోళన   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సౌందర్యకు ప్రభుత్వ నజరానా  సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్యను రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో సత్కరించింది. సౌందర్య సాధించిన ఘనతలను గుర్తిస్తూ ఆమెకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రూ. 25 లక్షల నగదు పురస్కారంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణం కోసం సౌందర్యకు ప్రభుత్వమే ...

హాకీ క్రీడాకారిణి సౌందర్యకు ప్రభుత్వ సాయం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సైనా నెహ్వాల్ నాకు ఫ్రెండ్ కాదు.. బాయ్‌ ఫ్రెండ్ అస్సల్లేదు!  వెబ్ దునియా
భారత బ్యాడ్మింటన్ రంగంలో ఆశాకిరణం, తెలుగుతేజం పుసర్ల వెంకట సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ తనకు స్నేహితురాలేమీ కాదని, 'హలో' అంటే 'హలో' అనుకుంటామని, తమ స్నేహం అంతవరకేనని స్పష్టం చేసింది. హైదరాబాదుకే చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి తనకు మంచి ...

ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భళా... బింద్రా  సాక్షి
ఒలింపిక్స్... ప్రపంచ చాంపియన్‌షిప్... ప్రపంచకప్... కామన్వెల్త్ గేమ్స్... ఆసియా చాంపియన్‌షిప్... ఇలా అన్ని గొప్ప వేదికలపై వ్యక్తిగత స్వర్ణ పతకాలను నెగ్గిన భారత షూటర్ అభినవ్ బింద్రా కెరీర్‌లో ఇన్నాళ్లూ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం లోటుగా ఉండేది. అయితే మంగళవారం బింద్రా తన స్థిరమైన ప్రదర్శనతో ఇంతకాలం అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల ...

బింద్రా డబుల్ ధమాకా   Andhrabhoomi
ఇక.. షూటింగ్‌ ఒక హాబీ..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియా క్రీడల షూటింగ్ : అభినవ్ బింద్రాకు బంగారు పతకం!   వెబ్ దునియా

అన్ని 20 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
చరిత్ర సృష్టించిన దీపిక  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. స్క్వాష్‌ మహిళల సింగిల్స్‌ దీపిక పల్లికల్‌ కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల పిస్టల్‌ మహిళల టీమ్‌ విభాగంలో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. ప్రస్తుతం భారత్‌ మొత్తం ఆరు (1 స్వర్ణం, 5 కాంస్యాలు) పతకాలతో 13వ స్థానంలో కొనసాగుతోంది. స్క్వాష్‌ సింగిల్స్‌ ఫైనల్‌ చేరి సౌరవ్‌ ఘోశాల్‌ ...

పల్టీకల్‌కు కాంశ్యం   Andhrabhoomi
దీపికా పల్లికల్‌కు కాంస్యం.. రూ. 20లక్షల నజరానా!   వెబ్ దునియా
కాంస్యంతో సరిపెట్టుకున్న దీపిక   సాక్షి
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


నికోల్ నాలుగోసారి...  సాక్షి
ఇంచియాన్: మహిళల స్క్వాష్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా) ఆసియా క్రీడల్లో నాలుగోసారి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో నికోల్ 9-11, 11-6, 11-5, 12-10తో లో వీ వెర్న్ (మలేసియా)పై గెలిచింది. నికోల్ 2002, 2006, 2010 ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言