రాయపూర్ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్గఢ్ నూతన రాజధాని నయారాయపూర్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్ తరహాలో భూ సమీకరణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అభివృద్ధికి టాస్క్ఫోర్స్సాక్షి
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)Oneindia Telugu
తెలుగువన్
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్గఢ్ నూతన రాజధాని నయారాయపూర్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్ తరహాలో భూ సమీకరణ
అభివృద్ధికి టాస్క్ఫోర్స్
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)
ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్! వెబ్ దునియా
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ...
ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీతసాక్షి
ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్టు వారెంట్... ఉపసంహరణతెలుగువన్
చిరుకు కృష్ణంరాజు చురక, గీతకు అరెస్టు వారెంట్Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ...
ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీత
ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్టు వారెంట్... ఉపసంహరణ
చిరుకు కృష్ణంరాజు చురక, గీతకు అరెస్టు వారెంట్
కృష్ణ, గోదావరిపై కుట్ర జరిగిందట... తెలుగువన్
కృష్ణ, గోదావరి జలాల విషయంలో తెలంగాణ మీద కుట్ర జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కె పండిట్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎమ్మెస్ అగర్వాల్తో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ...
కృష్ణా, గోదావరులను కొల్లగొట్టారుAndhrabhoomi
అన్యాయాన్ని సరిచేయండిసాక్షి
అన్యాయం సరిచేయాలి: కెసిఆర్, మెట్రోపై వివరణOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
కృష్ణ, గోదావరి జలాల విషయంలో తెలంగాణ మీద కుట్ర జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కె పండిట్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎమ్మెస్ అగర్వాల్తో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ...
కృష్ణా, గోదావరులను కొల్లగొట్టారు
అన్యాయాన్ని సరిచేయండి
అన్యాయం సరిచేయాలి: కెసిఆర్, మెట్రోపై వివరణ
తెలంగాణ 'ఫాస్ట్' జీవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. తెలుగువన్
సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతోనే సరిపోయింది. సోమవారం ఉదయం వాహనాల నంబర్ ప్లేట్ల మీద తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఇష్టమొచ్చినట్టు నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం మీద హైకోర్ట ధర్మాసనం ఆగ్రహం ...
తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు10tv
ఫాస్ట్ చెల్లదు దానితో జాతీయ సమగ్రతకు ముప్పు ఫాస్ట్.. జాతీయ సమగ్రతకే ముప్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమగ్రతకు దెబ్బAndhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతోనే సరిపోయింది. సోమవారం ఉదయం వాహనాల నంబర్ ప్లేట్ల మీద తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఇష్టమొచ్చినట్టు నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం మీద హైకోర్ట ధర్మాసనం ఆగ్రహం ...
తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
ఫాస్ట్ చెల్లదు దానితో జాతీయ సమగ్రతకు ముప్పు ఫాస్ట్.. జాతీయ సమగ్రతకే ముప్పు
సమగ్రతకు దెబ్బ
మల్లేపల్లిలో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్ సాక్షి
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 40 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ...
నగర పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ తనఖీలుNamasthe Telangana
మల్లేపల్లి మాంగర్ బస్తీలో పోలీసుల కార్ట్ అండ్ సెర్చ్..10tv
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 40 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ...
నగర పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ తనఖీలు
మల్లేపల్లి మాంగర్ బస్తీలో పోలీసుల కార్ట్ అండ్ సెర్చ్..
వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ Andhrabhoomi
రామగిరి, సెప్టెంబర్ 22 : వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శ్రీరామ్ జన్మదిన వేడుకలను సోమవారం వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ తన తల్లి పరిటాల సునీత పేరు గానీ, ...
వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న పరిటాల శ్రీరాంKandireega
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో పరిటాల శ్రీరామ్ : పరిటాల సునీతవెబ్ దునియా
వచ్చేఎన్నికల్లో పోటీకి పరిటాల శ్రీరామ్ రెడీతెలుగువన్
Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
రామగిరి, సెప్టెంబర్ 22 : వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శ్రీరామ్ జన్మదిన వేడుకలను సోమవారం వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ తన తల్లి పరిటాల సునీత పేరు గానీ, ...
వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న పరిటాల శ్రీరాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో పరిటాల శ్రీరామ్ : పరిటాల సునీత
వచ్చేఎన్నికల్లో పోటీకి పరిటాల శ్రీరామ్ రెడీ
రైతు రుణమాఫీ : కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు.. పోచారం వెబ్ దునియా
రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను అప్పుల నుంచి విముక్తి చేసి, అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో వాగ్ధానం చేశామని, ఆ ప్రకారంగా కేసీఆర్ రుణమాఫీ చేసి.. మాట ...
మాట నిలబెట్టుకున్నాం: పోచారం10tv
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'సాక్షి
రుణమాఫీకి నిధుల విడుదలNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను అప్పుల నుంచి విముక్తి చేసి, అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో వాగ్ధానం చేశామని, ఆ ప్రకారంగా కేసీఆర్ రుణమాఫీ చేసి.. మాట ...
మాట నిలబెట్టుకున్నాం: పోచారం
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'
రుణమాఫీకి నిధుల విడుదల
బానిస బతుకు: రేవంత్పై సుమన్ ఫైర్, కెసిఆర్పై అలీ Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అనవసరంగా టిఆర్ఎస్పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. ఆయన టిడిపి నేతల చెప్పు చేతల్లో పావుగా మారారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ...
రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ నైజం: బాల్క సుమన్సాక్షి
రేవంత్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలుNews Articles by KSR
రేవంత్రెడ్డి డ్రామాలు ఆపు : బాల్క సుమన్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అనవసరంగా టిఆర్ఎస్పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. ఆయన టిడిపి నేతల చెప్పు చేతల్లో పావుగా మారారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ...
రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ నైజం: బాల్క సుమన్
రేవంత్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు
రేవంత్రెడ్డి డ్రామాలు ఆపు : బాల్క సుమన్
టిడిపి మూతేనా?: జెసిపై తమ్మినేని, అహంకారం వద్దని.. Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అహంకార పూరితంగా, అవివేకంగా మాట్లాడొద్దని జెసికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని అన్నారు.
'జేసీ... అహంకారపూరితంగా మాట్లాడొద్దు'సాక్షి
జెసికి తమ్మినేని సమాధానంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అహంకార పూరితంగా, అవివేకంగా మాట్లాడొద్దని జెసికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని అన్నారు.
'జేసీ... అహంకారపూరితంగా మాట్లాడొద్దు'
జెసికి తమ్మినేని సమాధానం
ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు Palli Batani
ఇద్దరు ఏపీ మంత్రులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొల్లాల్లోకి దూసుకుపోయింది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న మంత్రులకు ప్రమాదం ఏమీ జరగలేదు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు ...
మంత్రులకు తప్పిన ప్రమాదంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఇద్దరు ఏపీ మంత్రులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొల్లాల్లోకి దూసుకుపోయింది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న మంత్రులకు ప్రమాదం ఏమీ జరగలేదు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు ...
మంత్రులకు తప్పిన ప్రమాదం
沒有留言:
張貼留言