2014年9月15日 星期一

2014-09-16 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్  సాక్షి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ లోక్‌సభతో పాటు వడోదర, మెయిన్‌పురి పార్లమెంట్ ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ ఫలితాలు ఉదయం 11 గంటలలోపే తెలిసే అవకాశముంది. టీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి, ...

దేశంలో ఉప ఎన్నికలు: ఓట్ల లెక్కింపు ప్రారంభం   Oneindia Telugu
నేడు ఓట్ల లెక్కింపు   Andhrabhoomi
నేడు మెదక్, నందిగామ ఉప ఎన్నికల కౌంటింగ్..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఈ-కేబినెట్‌తో చరిత్ర సృష్టించిన చంద్రబాబు : నరేంద్ర మోడీ ఆరా!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రను సృష్టించారు. దేశంలోనే మొదటిసారిగా ఒక్క కాగితం కూడా వాడకుండా కేబినెట్‌ సమావేశం నిర్వహించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కేబినెట్ సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆయన కార్యాలయ అధికారులు సైతం ఆసక్తి చూపించారంటే దీని ప్రాముఖ్యతను అర్థం ...

తొలిసారి ఈ-కేబినెట్   Andhrabhoomi
హిట్‌... ఈ-కేబినెట్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ-కేబినెట్: దేశంలోనే బాబు రికార్డ్, పాలనపై ఆరా   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పీవీకి భారతరత్న : తెలంగాణ సర్కారు సిఫారసు  వెబ్ దునియా
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరును భారతరత్నకు, తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును పద్మవిభూషణ్‌ అవార్డుకు తెలంగాణ సర్కారు సిఫారసు చేసింది. జయశంకర్‌తోపాటు మరో విద్యావేత్త, ఇగ్నోతో సహా పలు విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి.రామిరెడ్డి పేరును కూడా పద్మవిభూషణ్‌ అవార్డుకు సిఫారసు ...

పద్మవిభూషణ్‌ అవార్డుకు జయశంకర్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పీవీకి భారతరత్న ఇవ్వాలి...   Namasthe Telangana
పీవీకి భారతరత్న!   సాక్షి
తెలుగువన్   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు 100 డేస్ పాలనపై అంబటి రాంబాబు విసుర్లు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనపై వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. బాబు వంద రోజుల సినిమా పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమని అంబటి ఎద్దేవా చేశారు.
సినిమా ఫ్లాప్ అయినా సంబరాలా?   Andhrabhoomi
ఏం సాధించారని వంద రోజుల పండుగ?   సాక్షి
బాబు 100 రోజుల పాలనపై అంబటి అరుపులు   తెలుగువన్
Kandireega   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గౌహతి ఐఐటీలో భవనం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!  వెబ్ దునియా
గౌహతి ఐఐటీలో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విద్యార్థి గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విద్యార్థిని గుర్‌గావ్‌కు చెందిన తుషార్ యాదవ్‌గా గుర్తించారు. ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ...

గౌహతి ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య   Namasthe Telangana
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి  సాక్షి
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్‌లో ...

సీబీఐ డైరెక్టర్ లోగుట్టు బయటపెట్టాలి.. సుప్రీం   తెలుగువన్
షీల్డ్‌కవర్లో రంజిత్ సిన్హా లోగుట్టును బయటపెట్టండి : సుప్రీం   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి.. తెలంగాణ ఇంక్రిమెంట్‌ లాభం లేదు  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంక్రిమెంట్ వల్ల తమకు ఎంతమాత్రం లాభం లేదని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లంచ్‌ అవర్ ర్యాలీ నిర్వహించారు.
ఇంక్రిమెంట్‌తో నో యూజ్.. రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి!   వెబ్ దునియా
'తెలంగాణ ఇంక్రిమెంటుతో మాకు లాభంలేదు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రజలెవరూ అభద్రతా భావంతో లేరు: నరసింహన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల్లో ప్రజలెవ్వరూ అభద్రతా భావంతో లేరని, ఇదంతా మీడియా సృష్టి అని ఇరు రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన తొలుత కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిసేందుకు ఆయన ...

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భయం లేదు: నరసింహన్   తెలుగువన్
హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు ఢోకాలేదు : నరసింహన్   వెబ్ దునియా
సీమాంధ్రుల భద్రతకు ఢోకా లేదు : గవర్నర్   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
టీడీపీ బాటలో దగ్గుబాటి దంపతులు?  తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే ...

నారాతో దగ్గుపాటి దంపతుల మనస్సులు కలిసేనా   Palli Batani
టీడీపీలోకి చేరేందుకు సిద్ధమే : పురంధేశ్వరి మనస్సులో మాట!   వెబ్ దునియా
పురందేశ్వరి గురి టీడీపీ వైపు?   Kandireega

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెసిఆర్ వెళ్లిన కొద్దిసేపటికే ప్రమాదం: 4గురు మృతి  Oneindia Telugu
హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబలించింది. వర్షం కురుస్తోందని తలదాచుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న బస్టాప్‌లోకి వెళ్లిన వారిని విద్యుత్ బలిగొంది. మరో ముగ్గురు యువకుల్ని తీవ్ర గాయాలపాలు చేసింది. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స ...

కాటేసిన కరెంటు తీగ   Andhrabhoomi
పాపం ఆ నాలుగు శాఖలదే..   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言