2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
జూలో.. పులి పంజా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజా   సాక్షి
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...   వెబ్ దునియా
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతి   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు  సాక్షి
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు 30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లకు పెంపు వర్తింపు పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో ...

నిరుద్యోగులకు తీపి కబురు!   Andhrabhoomi
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి 40కు పెంపు!!   వెబ్ దునియా
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త   Kandireega
Namasthe Telangana   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఆర్డినెన్స్ సమంజసమే!  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పివి సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ...

ఆలయ పాలక మండళ్ళ రద్దుపై పిటీషన్ : హైకోర్టులో చుక్కెదురు!   వెబ్ దునియా
పాలక మండళ్ళ రద్దుపై పిటిషన్ తిరస్కృతి   తెలుగువన్
హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట   సాక్షి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పొన్నాల ఇక తప్పుకుంటే మంచిది : శంకర్ రావు సూచన  వెబ్ దునియా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇక తప్పుకుంటే మంచిదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్ రావు సలహా ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అందుచేత ...

పోయిరా పొన్నాలా... శంకర్రావు...   తెలుగువన్
శంకరరావు మళ్లీ పాతపద్దతిలోకి వెళ్లారు   News Articles by KSR
'పొన్నాలా... పదవి వదులుకో'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పింఛన్ల రద్దు ఓ కుట్ర  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని, పెన్షన్ల పరిశీలన, తొలగింపునకు సహకరించరాదని నగరపాలక సంస్ధల చైర్మన్లు,కార్పోరేటర్లు, గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షులకు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు. అమానుషంగా ...

పెన్షన్లకు కత్తెర అమానుషం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెన్షన్ల కోతపై పోరాడాలి-జగన్   News Articles by KSR
బాబు ప్రభుత్వం అజెండా దారుణం: జగన్, ఈ హాస్టల్స్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బూటకపు ఎన్‌కౌంటర్లపై 'సుప్రీం' సీరియస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: దేశంలో పెరిగి పోతున్న పోలీసు ఎదురుకాల్పుల(ఎన్‌కౌంటర్లు)పై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు ఎదురు కాల్పులను నివారించేందుకు కట్టుదిట్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. ఎదురు కాల్పులకు సంబంధించి పోలీసులు ఈ కింది మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం ...

ఎన్ కౌంటర్లపై సుప్రింకోర్టు చెప్పినవన్నీ చేస్తారా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
టీడీపీ ఎంపీ దాడి, జగన్ మౌనం: తెరాసలోకి తాటి?  Oneindia Telugu
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించబడిన పోలవరం ముంపు ...

వైకాపా ఎమ్మెల్యేపై దాడికి సిఎం ఖండన   Andhrabhoomi
వైసీపీ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేసీఆర్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రేమించి మోసం చేసిన పీహెచ్‌డి స్టూడెంట్ : మహిళా లెక్చరర్ ఫిర్యాదు!  వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ మహిళా లెక్చరర్ తన మాజీ ప్రియుని చేతిలో మోసపోయింది. దీంతో ఆమె అతనిపై కేసు నమోదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ... అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకీ ప్రేమించి మోసం చేసిన వ్యక్తి పీహెచ్‌డీ విద్యార్థి కాగా, ప్రేమికురాలు మహిళా లెక్చరర్ కావడం గమనార్హం. తాజాగా ...

ఐఐఎంలో ప్రేమ పేరుతో మోసపోయిన మాజీ లెక్చరర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని..  Oneindia Telugu
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను నట్టేట ముంచిన సిఎం చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ...

చంద్రబాబుపై ఇంత పరుషపదాలు అవసరమా!   News Articles by KSR
చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పీకకోసిన మిలిటెంట్లు: జర్నలిస్ట్ రెండో వీడియో విడుదల  Oneindia Telugu
లండన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు (ఐఎస్) తమ వద్ద బందీగా ఉన్న బ్రిటీష్ జర్నలిస్టు జాన్ కాంట్లీ సందేశంతో ఉన్న రెండో వీడియోను విడుదల చేశారు. మిలిటెంట్లు అతని తొలి వీడియోను విడుదల చేసిన వారం రోజుల్లోపు రెండో వీడియోను విడుదల చేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలు మూడో గల్ఫ్ యుద్ధానికి పాల్పడుతున్నాయని, వియత్నాం యుద్ధం తర్వాత అంత ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言