టాటా వెళ్లోస్తా.. జిన్ పింగ్ దంపతులు (పిక్చర్స్) Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనా నేతలు, ప్రముఖులు ఎవరు ఇండియాకు వచ్చినా డాక్టర్ ద్వారకానాధ్ శాంతారామ్ కోట్నిస్ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడం గత కొన్ని ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ సాంప్రదాయాన్నే కొనసాగించారు. డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమను ఆయన కలుసుకోని ...
జీ జిన్ పింగ్ తో లోక్ సభ స్పీకర్ భేటీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చైనా నేతలు, ప్రముఖులు ఎవరు ఇండియాకు వచ్చినా డాక్టర్ ద్వారకానాధ్ శాంతారామ్ కోట్నిస్ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడం గత కొన్ని ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ సాంప్రదాయాన్నే కొనసాగించారు. డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమను ఆయన కలుసుకోని ...
జీ జిన్ పింగ్ తో లోక్ సభ స్పీకర్ భేటీ
స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదం తెలుగువన్
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రిటన్లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్లోనే కొనసాగనుంది.
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్సాక్షి
నిలబడిన బ్రిటన్!Andhrabhoomi
ప్రత్యేక దేశం వద్దన్న స్కాట్లాండ్ వాసులు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని కామెరూన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 41 వార్తల కథనాలు »
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రిటన్లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్లోనే కొనసాగనుంది.
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్
నిలబడిన బ్రిటన్!
ప్రత్యేక దేశం వద్దన్న స్కాట్లాండ్ వాసులు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని కామెరూన్
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంస తెలుగువన్
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు'' అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ''అల్ ఖైదా ఉగ్రవాద ...
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. నరేంద్ర మోడీ కితాబువెబ్ దునియా
భారతీయ ముస్లీంలు దేశం కోసం ప్రాణాలిస్తారు: మోడీOneindia Telugu
ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీసాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు'' అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ''అల్ ఖైదా ఉగ్రవాద ...
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. నరేంద్ర మోడీ కితాబు
భారతీయ ముస్లీంలు దేశం కోసం ప్రాణాలిస్తారు: మోడీ
ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీ
నివ్వెరపోయిన క్షీరపురి .. మూగబోయిన మాండలిన్ Andhrabhoomi
పాలకొల్లు, సెప్టెంబర్ 19: బుడతడుగా తన ఒడిలో స్వరార్చన ప్రారంభించి, సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మాండలిన్ శ్రీనివాస్ అకాల మరణ వార్తతో క్షీరపురి పట్టణం నివ్వెరపోయింది. 1969లో సాధారణ వాద్య కళాకారుడు ఉప్పలపు సత్యనారాయణ (అన్నవరం), కాంతమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. కోడుగట్టులో ఉన్న మున్సిపల్ పాఠశాలలో ...
మాండలిన్ మూగబోయిందిసాక్షి
పాలకొల్లు పిల్లోడు మాండలిన్ శ్రీనివాస్... ఆయన కచేరి కోసం ఎంజీఆర్ తరలివెళ్లారు...వెబ్ దునియా
మాండలిన్ శ్రీనివాస్ ఇక లేరుKandireega
అన్ని 8 వార్తల కథనాలు »
పాలకొల్లు, సెప్టెంబర్ 19: బుడతడుగా తన ఒడిలో స్వరార్చన ప్రారంభించి, సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మాండలిన్ శ్రీనివాస్ అకాల మరణ వార్తతో క్షీరపురి పట్టణం నివ్వెరపోయింది. 1969లో సాధారణ వాద్య కళాకారుడు ఉప్పలపు సత్యనారాయణ (అన్నవరం), కాంతమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. కోడుగట్టులో ఉన్న మున్సిపల్ పాఠశాలలో ...
మాండలిన్ మూగబోయింది
పాలకొల్లు పిల్లోడు మాండలిన్ శ్రీనివాస్... ఆయన కచేరి కోసం ఎంజీఆర్ తరలివెళ్లారు...
మాండలిన్ శ్రీనివాస్ ఇక లేరు
తప్పుగా జింగ్ పింగ్ పేరు..ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం.. 10tv
న్యూఢిల్లీ : ఒకే ఒక తప్పు..తీవ్ర దుమారం రేపింది. ఒకే ఒక తప్పు కదా ఏం మునిగిపోయింది. మళ్లీ సరిదిద్దుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా ? కాదే కాదు అంటున్నారు ఇతరులు. అసలు ఏవరు తప్పు చేశారు ? ఏంటా తప్పు అనుకుంటున్నారా ? చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి పునాది వేసేందుకు మన దేశంలో పర్యటించారు. యావత్ ...
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జిన్పింగ్తెలుగువన్
తప్పుగా జింగ్పింగ్ పేరు, ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : ఒకే ఒక తప్పు..తీవ్ర దుమారం రేపింది. ఒకే ఒక తప్పు కదా ఏం మునిగిపోయింది. మళ్లీ సరిదిద్దుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా ? కాదే కాదు అంటున్నారు ఇతరులు. అసలు ఏవరు తప్పు చేశారు ? ఏంటా తప్పు అనుకుంటున్నారా ? చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి పునాది వేసేందుకు మన దేశంలో పర్యటించారు. యావత్ ...
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జిన్పింగ్
తప్పుగా జింగ్పింగ్ పేరు, ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం
ప్రజా ఉద్యమంగా 'స్వచ్ఛ భారత్' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక పారిశుధ్యం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు, దేశ వ్యాప్తంగా ప్రారంభించే 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. దీన్ని ఢిల్లీలో తాను పాల్గొనే కార్యక్రమాలకే పరిమితం చేయకుండా గ్రామ గ్రామానికి విస్తరించాలని ...
జన ధన యోజనకుసాక్షి
కశ్మీర్కు మిలిండా గేట్స్ ఫౌండేషన్ వరద సాయంNamasthe Telangana
వరదల్లో 277 మంది మృతి, బిల్ గేట్స్ సాయం(పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక పారిశుధ్యం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు, దేశ వ్యాప్తంగా ప్రారంభించే 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. దీన్ని ఢిల్లీలో తాను పాల్గొనే కార్యక్రమాలకే పరిమితం చేయకుండా గ్రామ గ్రామానికి విస్తరించాలని ...
జన ధన యోజనకు
కశ్మీర్కు మిలిండా గేట్స్ ఫౌండేషన్ వరద సాయం
వరదల్లో 277 మంది మృతి, బిల్ గేట్స్ సాయం(పిక్చర్స్)
64వ పడిలోకి మోదీ Andhrabhoomi
అహ్మదాబాద్, సెప్టెంబర్ 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం 64వ పడిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో మాదిరిగానే తల్లి హీరాబెన్ (95) వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు పొందారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మోదీ తన తల్లిని కలుసుకునేందుకు గాంధీనగర్ సమీపంలోని రాజ్భవన్ నుంచి ...
జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్న మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేంద్ర మోడీ పాదాభివందనం.. తల్లి రూ.5001 కానుక.. మోడీ విమర్శలు....వెబ్ దునియా
మోడీకి రూ.5001 కానుకను అందించిన హీరాబెన్Kandireega
Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
అహ్మదాబాద్, సెప్టెంబర్ 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం 64వ పడిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో మాదిరిగానే తల్లి హీరాబెన్ (95) వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు పొందారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మోదీ తన తల్లిని కలుసుకునేందుకు గాంధీనగర్ సమీపంలోని రాజ్భవన్ నుంచి ...
జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్న మోదీ
నరేంద్ర మోడీ పాదాభివందనం.. తల్లి రూ.5001 కానుక.. మోడీ విమర్శలు....
మోడీకి రూ.5001 కానుకను అందించిన హీరాబెన్
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా శారదాస్కామ్: తీగ లాగితే.. వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్స్కామ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ప్రముఖులు సైతం ఈ కేసులో అరెస్టయ్యారు. కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న అసోం మాజీ డీజీపీ శంకర్ బారువా తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్యసాక్షి
మాజీ డీజీపీ ఆత్మహత్యతెలుగువన్
స్కామ్ దెబ్బ- ఆత్మహత్య చేసుకున్న మాజీ డిజిపిNews Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్స్కామ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ప్రముఖులు సైతం ఈ కేసులో అరెస్టయ్యారు. కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న అసోం మాజీ డీజీపీ శంకర్ బారువా తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య
మాజీ డీజీపీ ఆత్మహత్య
స్కామ్ దెబ్బ- ఆత్మహత్య చేసుకున్న మాజీ డిజిపి
బక్రీద్ : గోవధపై నిషేధం.. ఉల్లంఘిస్తే.. శిక్ష తప్పదు! వెబ్ దునియా
బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. బక్రీద్ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధించినట్టు పోలీసులు వెల్లడించారు. బక్రీద్ సమయంలో ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ...
బక్రీద్ రోజున గోవధపై నిషేధంతెలుగువన్
బక్రీద్ రోజున గోవధ నిషేధంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. బక్రీద్ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధించినట్టు పోలీసులు వెల్లడించారు. బక్రీద్ సమయంలో ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ...
బక్రీద్ రోజున గోవధపై నిషేధం
బక్రీద్ రోజున గోవధ నిషేధం
సర్దుబాట్లకు సరే..! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీట్ల పంపిణీపై శివసేన, బీజేపీ చర్చలు.. ఇంకా తేలని లెక్క ముంబై/పుణె, సెప్టెంబర్ 19: తీవ్ర వ్యాఖ్యలు... ఘాటు ప్రతిస్పందనలతో కూటమి మనుగడపైనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో బీజేపీ, శివసేన పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తిరేకించిన ఈ పార్టీల పొత్తు వ్యవహారం ...
సీఎం పదవి మాదే!సాక్షి
బీజేపీ- శివసేన మధ్య కుదరని సీట్ల సర్దుబాటు10tv
బీజేపీ-శివసేన సీట్ల గొడవ: బేజీపీ మహారాష్ట్రలో ఒంటరిపోరు?వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
సీట్ల పంపిణీపై శివసేన, బీజేపీ చర్చలు.. ఇంకా తేలని లెక్క ముంబై/పుణె, సెప్టెంబర్ 19: తీవ్ర వ్యాఖ్యలు... ఘాటు ప్రతిస్పందనలతో కూటమి మనుగడపైనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో బీజేపీ, శివసేన పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తిరేకించిన ఈ పార్టీల పొత్తు వ్యవహారం ...
సీఎం పదవి మాదే!
బీజేపీ- శివసేన మధ్య కుదరని సీట్ల సర్దుబాటు
బీజేపీ-శివసేన సీట్ల గొడవ: బేజీపీ మహారాష్ట్రలో ఒంటరిపోరు?
沒有留言:
張貼留言