2014年9月14日 星期日

2014-09-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్ : ఒక రోజు పర్యటన కోసం...  వెబ్ దునియా
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఒకరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఆయన సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. వీరిద్దరితో భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించడంతో పాటు ఆయా ...

ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్   సాక్షి
నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్   10tv
నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మాజీ సీఎంపై దాడి కేసులో మావోయిస్టుకు రిమాండ్  సాక్షి
నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్ ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్ కత్తా జైల్లో ఉన్న దీపక్ ను పీటీ వారెంట్ పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.
అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు నిందితుడి అరెస్ట్   Oneindia Telugu
మావోయిస్టు అరెస్టు.. రిమాండ్...   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
అణిగిమణిగి వుండాలంటూ... మణిపూర్‌‌లో తెలుగు విద్యార్థులపై దాడి  తెలుగువన్
ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ ...

మా దగ్గర ఉండాలంటే.. అణగిమణగి ఉండాల్సిందే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు విద్యార్ధులపై దాడులు   సాక్షి
తెలుగు విద్యార్థులపై దాడులు   Andhrabhoomi
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డేవిడ్ హెన్స్‌: అటవిక చర్య అన్న బరాక్ ఒబామా!  వెబ్ దునియా
బ్రిటీష్ జాతీయుడు డేవిడ్ హైన్స్‌ను ఐఎస్ఐస్ గ్రూపు చంపేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అటవిక చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ కుటుంబం, బ్రిటన్ ప్రజల పట్ల తాము ఎంతో విచారిస్తున్నామని తెలిపారు. ఇక, తమ మిత్రదేశం బ్రిటన్‌తో చేయి చేయి కలిపి టెర్రరిస్టు వేటలో ముందుకు సాగుతామని అన్నారు.
వాళ్లను ఊరికే వదిలిపెట్టం: ఒబామా   సాక్షి
ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడు   తెలుగువన్
ఈసారి బ్రిటిష్ పౌరుడి పీక కోసిన మిలిటెంట్లు (వీడియో)   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పదవుల కోసం బీజేపీ-శివసేన సిగపట్లు...  10tv
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమదేనని శివసేన తేల్చి చెప్పేసింది. సీట్లు ఎక్కువ కావాలనుకుంటే బీజేపీతో పొత్తే అక్కర్లేదని ఆ పార్టీ ముందే తేల్చేసింది. శివసేనను చూసి బీజేపీ మండి పడిపోతోంది. సీఎం పోస్టు ఇచ్చే సమస్యే లేదని, అసలిప్పుడు దాని గురించి మాట్లాడేదే లేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే మిత్రుల మధ్య మాటల యుద్ధం ...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం!   వెబ్ దునియా
మహారాష్ట్ర పీఠం బీజేపీదే: సర్వే   తెలుగువన్

అన్ని 14 వార్తల కథనాలు »   

  Kandireega   
కాలువలోకి దూకిన మహేష్ అభిమాని  Kandireega
Mahesh babu శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై మహేష్ బాబు, తమన్నా జంటగా తెరకెక్కిన “ఆగడు” సినిమా ఈ నెల 19న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సినిమాని ఎప్పుడు చూద్దామా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన మహేష్ బాబు అభిమానులు 90 అడుగుల ఎత్తైన మహేష్ కటౌట్ ...

మహేష్ కటౌట్ తొలిగింపుపై వృధ్దురాలి నిరసన   FIlmiBeat Telugu
విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం: కాల్వలోకి దూకిన అభిమాని   వెబ్ దునియా
విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం   సాక్షి
Oneindia Telugu   
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
మూడేళ్ళలో ఏపీ రాజధాని తొలిదశ: నారాయణ  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మూడేళ్లలోనే రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించడంపైనా ...

మూడేళ్లలోనే రాజధాని తొలి దశ: రాజధానిపై టార్గెట్!   వెబ్ దునియా
రాజధానికి అథారిటీ   Andhrabhoomi
మూడేళ్లలో 'రాజధాని'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఖమ్మంలో హత్యకు గురైన హైదరాబాద్ బాలుడు  సాక్షి
ఖమ్మం: ఖమ్మంలో అదృశ్యమైన హైదరాబాద్ బాలుడ్ని హత్య చేసి చెట్లపొదల్లో పడేశారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని జీడిమెట్ల చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రిక కిషోర్ భార్య కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన చెల్లెలిని పరామర్శించేందుకు ఈనెల 11న కుమారుడు నిషాంత్ ...

కిడ్నాప్‌కు గురైన బాలుడి హత్య   Andhrabhoomi
అదృశ్యమైన బాలుడు నిశాంత్‌ హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


రెస్టారెంట్‌లోకి రానీయలేదు: అత్యాచార బాధితురాలు  Oneindia Telugu
కోల్‌కతా: అత్యాచార బాధితురాలిననే కారణంతో కోల్‌కతాలోని రెస్టారెంట్ తనకు అనుమతి నిరాకరించిందని 2012లో నగరంలో నడుస్తున్న కారులో అత్యాచారానికి గురైన ఆంగ్లో-ఇండియన్ మహిళ ఆదివారం ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను ఆ రెస్టారెంట్ తోసిపుచ్చింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న 'జింజర్' బార్ అండ్ రెస్టారెంట్ తనకు అనుమతి ...


ఇంకా మరిన్ని »   


నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ..  10tv
ఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానునుంది. కొన్నాళ్లుగా నలుగుతున్న అఖిలభారత అధికారుల కేటాయింపు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఏ అధికారి ఎటు వెళ్లాలి..? అనే అంశంపై ప్రత్యూష్‌ సిన్హా కమిటీ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన అధికారుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ...

నేడు ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటి   Andhrabhoomi
విభజన కొలిక్కి .. నేడు ప్రత్యూష్‌సిన్హా కమిటీ భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యూష్‌సిన్హా కమిటీ భేటీ నేడు   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言