మాజీ సీఎంపై దాడి కేసులో మావోయిస్టుకు రిమాండ్ సాక్షి
నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్ ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్ కత్తా జైల్లో ఉన్న దీపక్ ను పీటీ వారెంట్ పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.
అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు నిందితుడి అరెస్ట్Oneindia Telugu
మావోయిస్టు అరెస్టు.. రిమాండ్...తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్ ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్ కత్తా జైల్లో ఉన్న దీపక్ ను పీటీ వారెంట్ పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.
అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు నిందితుడి అరెస్ట్
మావోయిస్టు అరెస్టు.. రిమాండ్...
డేవిడ్ హెన్స్: అటవిక చర్య అన్న బరాక్ ఒబామా! వెబ్ దునియా
బ్రిటీష్ జాతీయుడు డేవిడ్ హైన్స్ను ఐఎస్ఐస్ గ్రూపు చంపేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అటవిక చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ కుటుంబం, బ్రిటన్ ప్రజల పట్ల తాము ఎంతో విచారిస్తున్నామని తెలిపారు. ఇక, తమ మిత్రదేశం బ్రిటన్తో చేయి చేయి కలిపి టెర్రరిస్టు వేటలో ముందుకు సాగుతామని అన్నారు.
వాళ్లను ఊరికే వదిలిపెట్టం: ఒబామాసాక్షి
ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడుతెలుగువన్
ఈసారి బ్రిటిష్ పౌరుడి పీక కోసిన మిలిటెంట్లు (వీడియో)Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
బ్రిటీష్ జాతీయుడు డేవిడ్ హైన్స్ను ఐఎస్ఐస్ గ్రూపు చంపేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అటవిక చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ కుటుంబం, బ్రిటన్ ప్రజల పట్ల తాము ఎంతో విచారిస్తున్నామని తెలిపారు. ఇక, తమ మిత్రదేశం బ్రిటన్తో చేయి చేయి కలిపి టెర్రరిస్టు వేటలో ముందుకు సాగుతామని అన్నారు.
వాళ్లను ఊరికే వదిలిపెట్టం: ఒబామా
ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడు
ఈసారి బ్రిటిష్ పౌరుడి పీక కోసిన మిలిటెంట్లు (వీడియో)
మూడేళ్ళలో ఏపీ రాజధాని తొలిదశ: నారాయణ తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మూడేళ్లలోనే రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించడంపైనా ...
మూడేళ్లలోనే రాజధాని తొలి దశ: రాజధానిపై టార్గెట్!వెబ్ దునియా
రాజధానికి అథారిటీAndhrabhoomi
మూడేళ్లలో 'రాజధాని'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
10tv
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మూడేళ్లలోనే రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించడంపైనా ...
మూడేళ్లలోనే రాజధాని తొలి దశ: రాజధానిపై టార్గెట్!
రాజధానికి అథారిటీ
మూడేళ్లలో 'రాజధాని'
ఖమ్మంలో హత్యకు గురైన హైదరాబాద్ బాలుడు సాక్షి
ఖమ్మం: ఖమ్మంలో అదృశ్యమైన హైదరాబాద్ బాలుడ్ని హత్య చేసి చెట్లపొదల్లో పడేశారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని జీడిమెట్ల చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రిక కిషోర్ భార్య కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన చెల్లెలిని పరామర్శించేందుకు ఈనెల 11న కుమారుడు నిషాంత్ ...
కిడ్నాప్కు గురైన బాలుడి హత్యAndhrabhoomi
అదృశ్యమైన బాలుడు నిశాంత్ హత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖమ్మంలో ఘోరం:అదృశ్యమైన బాలుడు శవమయ్యాడుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఖమ్మం: ఖమ్మంలో అదృశ్యమైన హైదరాబాద్ బాలుడ్ని హత్య చేసి చెట్లపొదల్లో పడేశారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని జీడిమెట్ల చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రిక కిషోర్ భార్య కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన చెల్లెలిని పరామర్శించేందుకు ఈనెల 11న కుమారుడు నిషాంత్ ...
కిడ్నాప్కు గురైన బాలుడి హత్య
అదృశ్యమైన బాలుడు నిశాంత్ హత్య
ఖమ్మంలో ఘోరం:అదృశ్యమైన బాలుడు శవమయ్యాడు
బతుకమ్మ ఉత్సవం కుటుంబ ఉత్సవం కారాదు News Articles by KSR
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలు కుటుంబ ఉత్సవాలుగా నడపరాదని కాంగ్రెస్ మాజీ మంత్రి , గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ అంటున్నారు. నిజామాబాద్ ఎమ్.పి , తెలంగాణ జాగృతి సంస్థ నేత అయిన కవిత ఈ ఉత్సవాలలో కీలకంగా ఉన్నారు. గతంలో పార్టీ పరంగానో, జాగృతి ద్వారా ఆమె ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి ...
సోనియాను ఆహ్వానించండి: డీకే అరుణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బతుకమ్మ పండుగకు సోనియాను ఆహ్వానించాలిసాక్షి
బతుకమ్మ.. కేసీఆర్ సోనియాను ఆహ్వానించాలి: డీకే అరుణవెబ్ దునియా
తెలుగువన్
Kandireega
Oneindia Telugu
అన్ని 35 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలు కుటుంబ ఉత్సవాలుగా నడపరాదని కాంగ్రెస్ మాజీ మంత్రి , గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ అంటున్నారు. నిజామాబాద్ ఎమ్.పి , తెలంగాణ జాగృతి సంస్థ నేత అయిన కవిత ఈ ఉత్సవాలలో కీలకంగా ఉన్నారు. గతంలో పార్టీ పరంగానో, జాగృతి ద్వారా ఆమె ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి ...
సోనియాను ఆహ్వానించండి: డీకే అరుణ
బతుకమ్మ పండుగకు సోనియాను ఆహ్వానించాలి
బతుకమ్మ.. కేసీఆర్ సోనియాను ఆహ్వానించాలి: డీకే అరుణ
పోలింగ్పై రాజకీయ ప్రతినిధులతో సమావేశం Andhrabhoomi
సంగారెడ్డి , సెప్టెంబర్ 14: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఈ నెల 13న జరిగిన ఓటింగ్ పై ఆదివారం స్కూృటినీ నిర్వహించారు. వివిధ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా పరిశీలన నిర్వహించారు. తక్కువ, అత్యధిక పోలింగ్ జరిగిన కేంద్రాలు జాబితాలను పరిశీలించారు. ఎలక్ట్రానికి ఓటింగ్ ...
'మెదక్' ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!సాక్షి
మెదక్ ఉప ఎన్నిక ప్రశాంతంKandireega
అన్ని 11 వార్తల కథనాలు »
సంగారెడ్డి , సెప్టెంబర్ 14: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఈ నెల 13న జరిగిన ఓటింగ్ పై ఆదివారం స్కూృటినీ నిర్వహించారు. వివిధ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా పరిశీలన నిర్వహించారు. తక్కువ, అత్యధిక పోలింగ్ జరిగిన కేంద్రాలు జాబితాలను పరిశీలించారు. ఎలక్ట్రానికి ఓటింగ్ ...
'మెదక్' ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
మెదక్ ఉప ఎన్నిక ప్రశాంతం
మెదక్ ఉపఎన్నికను రెఫరెండంగా స్వీకరిస్తారా? Andhrabhoomi
హుజూర్నగర్, సెప్టెంబర్ 14 : మెదక్ ఉపఎన్నికను టిఆర్ఎస్ రెఫరెండంగా స్వీకరించిందని, పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రెఫరెండంగా స్వీకరిస్తారా? అని విద్యా శాఖ మంత్రి జి. జగదీష్రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ టౌన్హాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని, గత 100 రోజులలో ...
ఉద్యమ ద్రోహమే కాంగ్రెస్కు శాపంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హుజూర్నగర్, సెప్టెంబర్ 14 : మెదక్ ఉపఎన్నికను టిఆర్ఎస్ రెఫరెండంగా స్వీకరించిందని, పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రెఫరెండంగా స్వీకరిస్తారా? అని విద్యా శాఖ మంత్రి జి. జగదీష్రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ టౌన్హాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని, గత 100 రోజులలో ...
ఉద్యమ ద్రోహమే కాంగ్రెస్కు శాపం
చానళ్ల బ్యాన్పై మంత్రి ప్రశ్న, తెరాసపై బీజేపీ లక్ష్మణ్ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారెవరినీ తాము క్షమించబోమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9, ఏబీఎన్ చానళ్లు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కార్యక్రమాలు ...
'అది ప్రజల అజెండా కాదు, మజ్లీస్ అజెండా'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారెవరినీ తాము క్షమించబోమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9, ఏబీఎన్ చానళ్లు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కార్యక్రమాలు ...
'అది ప్రజల అజెండా కాదు, మజ్లీస్ అజెండా'
కేసీఆర్-కవితలపై నన్నూరి నర్సిరెడ్డి ఫైర్! వెబ్ దునియా
తెలంగాణ గడ్డ మీద బతకదల్చుకుంటే తమకు సెల్యూట్ కొట్టాలని, లేకపోతే పాతరేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన కూతురు కవిత దేశాన్ని అవమానిస్తే ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శనివారం ప్రశ్నించారు. కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని పార్లమెంటులోనే ఎంపీ కవిత ...
ఇంకా మరిన్ని »
తెలంగాణ గడ్డ మీద బతకదల్చుకుంటే తమకు సెల్యూట్ కొట్టాలని, లేకపోతే పాతరేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన కూతురు కవిత దేశాన్ని అవమానిస్తే ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శనివారం ప్రశ్నించారు. కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని పార్లమెంటులోనే ఎంపీ కవిత ...
రైతులకు నష్టం లేకుండా మెరుగైన లెవీ విధానం Andhrabhoomi
రాజమండ్రి, సెప్టెంబర్ 13: రైతులకు నష్టం కలగని మెరుగైన లెవీ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ రాస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెవీ విధానంతో మిల్లర్లకు ఎక్కువ ప్రయోజనం ...
రాజమండ్రిలో ఏపీ మంత్రి పరిటాల సునీత పర్యటనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేషన్ కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
రాజమండ్రి, సెప్టెంబర్ 13: రైతులకు నష్టం కలగని మెరుగైన లెవీ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ రాస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెవీ విధానంతో మిల్లర్లకు ఎక్కువ ప్రయోజనం ...
రాజమండ్రిలో ఏపీ మంత్రి పరిటాల సునీత పర్యటన
రేషన్ కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'
沒有留言:
張貼留言